prajatantra_news

prajatantra_news

బ‌న‌క‌చ‌ర్ల‌పై కేంద్ర‌ మంత్రికి  ఫిర్యాదు

– సీఎం నేతృత్వంలో నేడు దిల్లీకి మంత్రుల బృందం – ఎంపీల‌కు ఉత్త‌మ్ ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌18: ‌బనకచర్ల విషయంలో ఏపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది.  ఈ మేరకు గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్‌ ‌పాటిల్‌ని సిఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డిల నేతృత్వంలోని బృందం కలవనుంది.…

బ్రహ్మోస్‌ విస్తరణకు హైదరాబాద్‌ను ఎంచుకోవాలి

ఆ సంస్థ ప్రతినిధి బృందానికి సీఎం సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమని, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ విస్తరణకు తెలంగాణను అందునా హైదరాబాద్‌ను ఎంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రతినిధి బృందం బుధవారం ఆయనను కలుసుకుంది. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు…

తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బనకచర్లపై అఖిలపక్ష ఎంపీలతో భేటీ   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: రాజకీయాలకతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్ర పదేశ్‌ ప్రభుత్వం నిర్మించనున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్రంలోని పార్లమెంట్‌ సభ్యులతో రాష్ట్ర…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌లో కొత్త విషయాలు

4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ ‌విచారణ జరిగే కొద్దీ వెలుగు చూస్తున్న అక్రమాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌18: ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు లేదా వ్యక్తులు ఎన్నికల పక్రియను ప్రభావితం చేస్తున్నారన్న నెపంతో, పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్‌లు ట్యాప్‌…

కేసీఆర్ ద‌త్త‌త గ్రామంలో అర్హులంద‌రికీ ఇందిర‌మ్మ ఇళ్లు

మాజీ సీఎం చేతిలో మోస‌పోయిన ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాం రేపు మంజూరు ప‌త్రాలు అంద‌జేయ‌నున్న మంత్రి పొంగులేటి  హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18 :  భ‌వ‌న‌గిరి జిల్లా వాసాల‌మ‌ర్రి గ్రామంలో ఇండ్ల నిర్మాణం పేరుతో మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేతిలో మోస‌పోయిన ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంద‌ని రెవెన్యూ. హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ…

ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా చూస్తాం

బనకచర్ల ప్రాజెక్టుపై చర్చలో హామీ కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 : కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి బుధవారం సాయంత్రం దిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌…

మహిళల ఉన్నతికి బ్యాటరీ బస్సులు

ఊరికో బస్సు, ఇంటికో దీపంతో అభివృద్ధికి బాటలు మధిరలో డిప్యూటీ సీఎం భట్టి   మధిర, ప్రజాతంత్ర, జూన్‌ 18: ఊరికో బస్సు.. ఇంటికో దీపం నినాదంతో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అభివృద్ధికి బాటలు వేశాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మధిర నియోజకవర్గ కేంద్రంలో రూ.10 కోట్లతో నిర్మించనున్న బస్టాండ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన,…

ఆధునిక టెక్నాలజీతో మెరుగైన విద్యుత్‌ సేవలు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 18: విద్యుత్‌ సరఫరాలో ట్రిప్‌ అవడాన్ని త్వరగా గుర్తించి వెనువెంటనే మరమ్మతులు చేసేందుకు విద్యుత్‌ సంస్థల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర విద్యుత్‌ చరిత్రలో ఇది కీలక ఘట్టమని అన్నారు. విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన,…

జంపన్న వాగు అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: ములుగు జిల్లా జంపన్న వాగు రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి రూ.5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మేడారం సమక్క-సారలమ్మ జాతరలో జంపన్న వాగుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భక్తులు పవిత్ర స్నానమాచరించే స్థలంగా ప్రాచుర్యం పొందిన ఈ వాగు అభివృద్దికి మహిళాశిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిరంతర సహకారం

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కిషన్‌ రెడ్డి భేటీలో హామీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 18: రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకారం అందిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ హామీ ఇచ్చారు. దిల్లీలోని శ్రమ్‌ శక్తి భవన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు.…