prajatantra_news

prajatantra_news

బండి సంజయ్‌పై కెేటీఅర్‌ పరువు నష్టం దావా

– రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించండి – డిసెంబర్‌ 15కు వాయిదా వేసిన సిటీ సివిల్‌ కోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌, కొన్ని మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై హైదరాబాద్‌ సిటీ సివిల్‌…

పకడ్బందీగా వీధి దీపాల నిర్వహణ

– సోలార్‌ ‌పవర్‌పై సాధ్యాసాధ్యాల పరిశీలన – ఐఐటి సంస్థలతో ఆడిటింగ్‌ ‌జరిపేలా చర్యలు – పెద్ద కంపెనీల నుంచి టెండర్ల ఆహ్వానం – అధికారులకు సిఎం రేవంత్‌ ఆదేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు15 : వీధి దీపాల నిర్వహణకు పెద్ద కంపెనీల నుంచి వెంటనే టెండర్లు ‌పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బంజారాహిల్స్‌లోని కమాండ్‌…

13 లక్షల మంది భవిష్యత్తు అంధకారం

– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ప్రభుత్వ అలసత్వం  – కాంగ్రెస్‌ నేతల కనుసన్నల్లోనే యూరియా బ్లాక్‌ మార్కెట్‌ – రేవంత్‌ పాలనలో హైదరాబాద్‌లో పెరిగిన క్రైమ్‌ రేట్‌ – జూబ్లీహిల్స్‌ నుంచే కేసీఆర్‌ జైత్రయాత్ర మొదలవ్వాలి – పార్టీ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: రేవంత్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో…

అలైన్‌మెంట్‌ మార్పుతో పేద రైతులకు నష్టం

– స్వలాభం కోసం వారిని ఇబ్బంది పెడితే సహించం – దక్షిణాన ఎంత ఉందో ఉత్తరానా అలాగే ఉండాలి – సమస్యపై పోరాడతామని రైతులకు హరీష్‌రావు హామీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ ఇష్టారీతిన మార్చి తమ కడుపు కొడుతున్నారని సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్‌ మండలంలోని గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం…

మహిళ భాగస్వామ్యంతోనే వికసిత్‌ భారత్‌ సాధ్యం

– బాలికా విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిందే – జాతీయ మహిళా సాధికారత సదస్సులో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా తిరుపతి, సెప్టెంబర్‌ 15: మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత్‌ భారత్‌ సాధించలేమని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. కొన్నిచోట్ల పాఠశాలలు దూరంగా ఉండటం వల్ల కొందరు చదువుకు దూరమవుతున్నారని చెప్పారు. అలాంటిచోట సాంకేతిక సహాయంతో…

రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి

– ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల పోరుకు బీజేపీ మద్దతు -పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్ల అసోసియేషన్ల కాలేజీల బంద్‌ పిలుపునకు బీజేపీ సంపూర్ణ మద్దతు పలుకుతోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తెలిపారు. సోమవారం…

చర్చలు సానుకూలంగా సాగాయి

` ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకు ఆగండి – ప్రైవేటు కళాశృాలల యాజమాన్యాలకు భట్టి సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: తనతోపాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కార్యదర్శులు, ప్రైవేట్‌ కళాశాలల యజమాన్యాలు అందరం కలిసి ఆదివారం అయినప్పటికీ…

జనక్‌ ప్రసాద్‌కు మతి భ్రమించింది

– రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదనే కవితపై ఆరోపణలు – హెచ్‌ఎంఎస్‌ నాయకుల విమర్శలు గోదావరిఖని, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14: తెలంగాణ జాగృతి, హెచ్‌ఎంఎస్‌ కలయికతో ఐఎన్టీయూసీ నాయకుడు జనక్‌ప్రసాద్‌కు నిద్ర పట్టడం లేదని హెచ్‌ఎంఎస్‌ సింగరేణి విభాగం అధ్యక్షుడు తిప్పారపు సారయ్య, ఆర్‌జీ-1 ఏరియా ఉపాధ్యక్షుడు కిరణ్‌, ఆర్‌జి-1 ఏరియా బ్రాంచి కార్యదర్శి పల్లె…

మాజీ మంత్రి అయినా లైన్‌లో నిలబడాల్సిందే..

– గుండ్రాతిమడుగులో సత్యవతి రాథోడ్‌ యూరియా అవస్థలు మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14: యూరియా కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతులు మాత్రం రోజులతరబడి లైన్లలో నిలబడి అలసిసొలసిపోవాల్సిన పరిస్థితులు తప్పడంలేదు. జిల్లా ఎస్పీ సైతం రాత్రనకా పగలనకా సొసైటీల వద్ద కాపలాగా ఉండి ఎలాంటి ఘర్షణలు లేకుండా రైతులకు యూరియా అందేలా ఎందుకు శ్రమ…

పీఆర్‌సీ వెంటనే అమలు చేయాలి

– డీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14: పీఆర్‌సీి గడువు పూర్తయి రెండేళ్లు గడిచినా నేటికీ అమలు చేయకపోవడం వల్ల ఉపాధ్యాయ, ఉద్యోగులకు రూ.లక్షల్లో నష్టం జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్‌సీ నివేదికను తెప్పించి 2023 జూలై 1 నుండి వర్తించేలా అమలుపరచాలని డీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…