prajatantra_news

prajatantra_news

ఆయుర్వేదానికి పెరిగిన ప్రాధాన్యత 

– ప్రాచీన వైద్య విధానాన్ని కాపాడుకోవాలి – వైద్య రంగంలో ఉన్నత స్థానంలో కొనసాగుతున్న భారత్‌ – బ‌హుళ‌జాతి అల్లోప‌తి కంపెనీల కుట్ర‌ల‌ను తిప్పికొట్టాలి – నేషనల్‌ ఆయుర్వేద కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: ఆయుర్వేదం మన ప్రాచీన వైద్యవిజ్ఞానం మాత్రమే కాదు.. భారతీయ జీవన విధానంలో వెల్‌నెస్‌, ఫిజికల్‌…

 రేప‌టినుంచి ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ ప‌ర్య‌ట‌న‌

Prime Minister Modi

– రూ.71,850 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం న్యూదిల్లీ, సెప్టెంబ‌ర్ 12 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13 నుండి 15 వరకు ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు భారతదేశంలో విస్తృత పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో ఆయన మణిపూర్, మిజోరం, అస్సాం, పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ప్రధానంగా ఈ ప్రాంతాల్లో…

సింగరేణికి కొత్త బ్లాక్‌లు దక్కడంలేదు

– ఇతర ఖనిజాల తవ్వకంలోనూ పాల్గొనాలి – ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం – మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: సింగరేణి సంస్థ కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఖనిజాల తవ్వకాల్లోనూ పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌…

పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు

– నాణ్యమైన బోధనకు ఉపాధ్యాయుల నియామకం – టెన్త్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌ ‌బాబు జయశంకర్‌ ‌భూపాలపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌జిల్లాలోని అన్ని పాఠశాలల్లో యుద్ధప్రాతిపదికన ఏఐ లాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు…

పెగడపల్లి తహసీల్దారు రవీందర్‌ అరెస్ట్‌

– లైంగిక వేధింపుల కేసు – జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశం జగిత్యాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీల్దారు రవీందర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదై అరెస్టు కావడం జిల్లా అధికార వర్గాల్లో కలకలం రేగింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు (సహ ఉద్యోగిని) ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ…

 ఎన్‌కౌంటర్‌లో మృతుల గుర్తింపు

భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలోని సుక్మా-గరియాబంద్‌ సరిహద్దు ప్రాంతాల్లో గురువారం మావోయిస్టులకు, భద్రత బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన ప‌దిమంది న‌క్స‌ల్స్ ను  పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం గుర్తించారు. ఈ న‌క్స‌ల్స్‌పై మహరాష్ట్ర, ఛత్తీస్‌గ‌ఢ్‌, ఒడిశా రాష్ట్రాలు రివార్డులను ప్రకటించాయి. మృ తిచెందినవారిలో కీలక నేతలు మోడెం బాలకృష్ణ అలియాస్‌…

15 నుంచి వృత్తి విద్యాసంస్థల బంద్

హైదరాబాద్ (కాళోజి జంక్షన్), ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12:  రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం పట్ల తమ సహనం నశించిందని రాష్ట్రంలో ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూష‌న్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని కలిసి…

ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్

– సీఎఫ్ ఓలు గోల్ కీప‌ర్స్ వంటివారు – ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు హైద‌రాబాద్‌ అనుకూలం – డిప్యూటీ సి.ఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 12: హైదరాబాద్ మహానగరం ఐటీ నుంచి లైఫ్ సైన్సెస్ వరకు అధునాతన తయారీ పరిశ్రమలతో ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…

గిరిజన సంస్కృతి ప్రకారమే మేడారం ఆధునికీకరణ

– మంత్రులు పొంగులేటి, సురేఖ, సీతక్క, లక్ష్మణ్‌కుమార్‌ – ప్రాంగణం మూలస్వరూపంలో మార్పులు చేయడంలేదు: సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: ఆసియా ఖండంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు, వారి మనోభావాలకు అనుగుణంగా ఆధునికీకరణ చేపడుతున్నామని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ…

డీజిల్‌లో ఐసోబుటనాల్‌ ‌మిశ్రమం

– ఇందన ధరల దృష్ట్యా ప్రయోగం – కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 12: ‌దేశంలో ఇంధన దిగుమతుల ఖర్చును తగ్గించేందుకు ఇథనాల్‌ ‌కలుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇ20 పెట్రోల్‌ ‌వాడకం గురించి వాహనదారుల్లో ఉన్న అపోహలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా ఇథనాల్‌కు బదులుగా ఐసోబుటనాల్‌ను డీజిల్‌లో కలపనున్నట్లు కేంద్ర…