prajatantra_news

prajatantra_news

న్యాయమైన వాటా సాధించి తీరాలి

– చుక్క నీటినీ వదులుకునేది లేదు – కృష్ణా జలాల్లో 904 టీఎంసీల నీటి కోసం ప‌ట్టుబ‌ట్టాలి ~ న్యాయ నిపుణులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: కృష్ణాలో నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే తెలంగాణకు చెందాల్సిన వాటాలో ఒక చుక్క కూడా వదులుకునేది లేదని ముఖ్యమంత్రి…

గ్రూప్‌-1 వ్య‌వ‌హారంపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలి

– 2లక్షల ఉద్యోగాల హాని విస్మరించిన రేవంత్‌ – అశోక్‌ ‌నగర్‌ ‌చౌరస్తాలో రాహుల్‌ ఏం ‌మాట్లాడారు – నిరుద్యోగుల పక్షాన అసెంబ్లీలో పోరాడుతాం – నిరుద్యోగ మేలాలో ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర,సెప్టెంబరు 13: గ్రూప్‌ -1 ‌పరీక్ష అవకతవకలపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి బిఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌…

జీడీపీలో ఎంఎస్‌ఎంఈల వాటా 10శాతం ఉండాలి

– ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: రాష్ట్ర జీడీపీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) వాటా 10 శాతం ఉండేలా తమ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ నూతన పాలసీని రూపొందించినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడిరచారు. శంషాబాద్‌లో ఏర్పాటైన గో-నేషనల్‌-ఎక్స్‌పో-2025 ఐదో ద్వైవార్షిక సదస్సును శనివారం…

గంజాయి, డ్ర‌గ్స్ పై  ఉక్కుపాదం మోపాలి

– దీనికి సంబంధించిన‌ వారిపై  పీడీ యాక్ట్ ప్ర‌యోగించాలి – ఈత‌, తాటి క‌ల్లు అమ్మ‌కాల‌తో గీత‌ కార్మికుల‌కు ఉపాధి – అధికారులను ఆదేశించిన మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: గంజాయి, డ్రగ్స్‌, నాటుసారా, ఎన్‌డీపీఎల్‌ నేరాలపై ఉక్కుపాదం మోపాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు అధికారులను…

మహిళలు ఆర్థికంగా ఎద‌గాలి

– అప్పుడే స‌మాజాభివృద్ధి సాధ్యం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: పురుషులతోపాటు మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎల్బీసీ కాలనీ సమీపంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా…

దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

– ఏడుగురు నిందితుల అరెస్ట్ ‌- కారు డ్రైవర్‌ ‌మధు సూత్రధారిగా గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 13: ‌శంకర్‌పల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారి దోపిడీని పోలీసులు ఛేదించారు. కారులో వెళుతున్న వ్యాపారిని అడ్డగించి దోచుకున్న కేసులో పోలీసులు వెంటనే దుండుగులను పట్టుకోగలిగారు. దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. జడ్చర్లలో శుక్రవారం…

కృష్ణా నీటి వాటాలో చుక్క కూడా వదులుకోం

– రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాం – 23న జరిగే ట్రిబ్యునల్‌-2లో బలమైన వాదనలు వినిపిస్తాం – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: కృష్ణా జలాల వ్యవహారంలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి…

చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత

– వారి భవిష్యత్తు రక్షణకు సమాజం కృషి చేయాలి – మహిళ, చిన్నారుల భద్రత కోసం త్వరలో నూతన పాలసీ – సీఐఐ కార్యక్రమంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: చిన్నారుల రక్షణను తమ ప్రజా ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా భావిస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…

రూ.232 కోట్లతో పోలీస్‌ క్వార్టర్స్‌ నిర్మాణం

– మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది క్వార్టర్స్‌ నిర్మాణాలు రూ.232 కోట్లతో చేపట్టినట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో నిర్మించిన ఏఆర్‌ డిఎస్‌పి రెసిడెన్సీ క్వార్టర్స్‌, సీఐ, ఎస్‌ఐ క్వార్టర్లను,…

యూపీఎస్సీ తరహాలో పరీక్షలు నిర్వహించాలి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ వేలాదిమంది నిరుద్యోగులు హైదరాబాద్‌ అశోక్‌నగర్‌ లైబ్రరీ, వివిధ ఇన్‌స్టిట్యూట్స్‌ దగ్గర రాత్రిపగలు చదువుతూ ఉద్యోగావకాశాల కోసం వేచి…