prajatantra_news

prajatantra_news

రాష్ట్రంలో సినిమాల తయారీ ఇక సులభతరం

– అన్ని అనుమతులకు వెబ్‌సైట్‌ రూపకల్పన – ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 : రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణ, అందుకు కావాల్సిన పలు అనుమతులు, థియేటర్ల నిర్వహణకు పొందాల్సిన అనుమతులు, సినీ రంగ అభివృద్దికి కావాల్సిన అనుమతులన్నీ ఒకే విండో ద్వారా పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ రూపొందిస్తోంది. ఈ…

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– అక్రిడిటేష‌న్ పాల‌సీపై యాక్షన్ ప్లాన్ – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 15 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.  స‌చివాల‌యంలో హోమ్ శాఖ స్పెషల్…

పార్టీ మారిన పదిమందిపై వేటేయండి

– స్పీకర్‌ను కోరిన బిఆర్‌ఎస్‌ ‌పార్టీ – అదనపు కార్యదర్శికి ఆధారాలు సమర్పించిన జగదీశ్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబరు 15 : పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు బిఆర్‌ఎస్‌ ‌నేత జగదీశ్‌రెడ్డి మీడియాకు తెలిపారు. శాసనసభ ప్రాంగణానికి వెళ్లిన ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు…

త‌గ్గిపోతున్న పార్ల‌మెంట్ ఉత్పాద‌కత‌

– మెరుగ్గా ప్రాంతీయ పార్టీల ఎంపీల ప‌నితీరు – ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న మ‌హిళా ఎంపీలు – మంత్రుల్లో 47% మందిపై క్రిమిన‌ల్ కేసులు – ప్ర‌జాప్ర‌తినిధుల రాణింపుపై ‘మింట్’ కథనం ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబ‌ర్ 15:  ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ప్రపంచం అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న‌ది. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం గ్రీక్‌లో…

బీఆర్ ఎస్ లీడ‌ర్‌ కుమారుడికి నామ‌క‌ర‌ణం చేసిన కెటిఆర్‌

– సూర్యాంశ్ అని పేరు – కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన దంప‌తులు హైదరాబాద్ , ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ లీడ‌ర్‌ లావణ్య, రాంబాబు దంపతులు. తమ కుమారుడికి పేరు పెట్టాలని పార్టీ కార్య‌ నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వద్దకు సోమవారం  తమ బిడ్డను తీసుకువచ్చారు. తమ కొడుకుకు…

మేడారం చ‌రిత్ర‌ను విశ్వ‌వ్యాప్తం చేస్తాం

– ఆదివాసీ సంప్ర‌దాయాల ప్ర‌కార‌మే అభివృద్ధి – ఆల‌య ఆవ‌ర‌ణ‌లో స‌మీక్ష‌లో మంత్రి సీత‌క్క‌\ – మేడారం విశిష్ట‌త‌ను దెబ్బ‌తీయొద్దు – పూజారుల హెచ్చ‌రిక‌ ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: వెయ్యేండ్ల చరిత్ర గల మేడారం దేవాలయ విశిష్టత మరో వెయ్యండ్లపాటు వెలుగొందేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారని, ఆమేరకు మేడారం…

లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 21 ఏళ్ల జైలు

– సంచలన తీర్పు వెల్లడించిన పోక్సో న్యాయస్థానం – నిందితునికి శిక్షతో గ్రామస్తుల హర్షం చిట్యాల (నల్లగొండ జిల్లా) ప్రజాతంత్ర సెప్టెంబర్ 15; మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసులో దోషికి 21 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో న్యాయస్థానం ఇన్చార్జి జడ్జి రోజా రమణి సంచలన తీర్పును వెలువ‌రించారు. వివ‌రాల్లోకి వెళితే..…

సిఎంతో యూఎస్‌ ‌కాన్సూల్‌ ‌జనరల్‌ ‌విలయమ్స్ ‌భేటీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబరు 15 : ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని యూఎస్‌ ‌కాన్సులేట్‌ ‌కాన్సుల్‌ ‌జనరల్‌ ‌లారా విలియమ్స్ ‌బంజారాహిల్స్‌లోని కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి,  తదితర అంశాలను వీరు చర్చించారు. విలియమ్స్ ‌హైదరాబాద్‌ ‌కాన్సుల్‌ ‌జనరల్‌గా ‌ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు…

ఫీజు బకాయిల పాపం బిఆర్‌ఎస్‌దే

– నాలుగేళ్లపాటు చెల్లించకుండా పెండింగ్‌ -‌ మండిపడ్డ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబరు 15: విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ ‌బకాయిల పాపం ముమ్మాటికీ బిఆర్‌ఎస్‌దేనని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌చెల్లించలేదని విమర్శించారు. నాలుగేళ్లు పెండింగ్‌లో ఉంచడం వల్లే ఇప్పుడు ప్రభుత్వంపై…

మరో మూడ్రోజులు భారీ వర్షాలు

– వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు15 : తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌,…