prajatantra_news

prajatantra_news

ఎన్టీఆర్‌ ‌రాకతోనే బలహీనవర్గాలకు రాజకీయ న్యాయం

– ఆయ‌న‌ విగ్రహాలు కూలుస్తామంటే ఊరుకుంటామా? – రాజకీయ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డ టి-టిడిపి నేతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 3: ఎన్టీఆర్‌ ‌పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాక బలహీన వర్గాల జీవితాల్లో మార్పు వచ్చిందని టీడీపీ తెలంగాణ నేతలు అన్నారు. ఈ మేరకు పొలిట్‌బ్యూరో మెంబర్‌ అర్వింద్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తదితరులు మీడియాతో మాట్లాడారు.…

కర్నాటక ఎంగా డికె శివకుమార్‌ ‌ప్రమాణం

– ఉపముఖ్యమంత్రిగా జి. పరమేశ్వర్‌ -‌ మొత్తం 13 మంది మంత్రుల ప్రమాణం – సిద్దరామయ్య, ఖర్గేల తనయులకు కేబినేట్‌లో చోటు – హాజరైన రాహుల్‌, ‌ఖర్గే, వేణుగోపాల్‌, ‌రేవంత్‌ ‌రెడ్డి బెంగళూరు,జూన్‌ 3:‌కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత డీకే శివకుమార్‌ ‌ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో బుధవారం సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకార…

పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు

– రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక – ఆరెంజ్‌ అలర్ట్ ‌జారీ చేసిన అధికారులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జూన్‌ 3: రాష్ట్ర ‌ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ…

టరాబాతో భాగస్వామ్యం మరింత బలోపేతం

– తెలంగాణ విత్తనరంగ అనుభవం నైజీరియాకు ఉపయోగపడాలి – ఇక్కడ శిక్షణ పొందిన టరాబా రాష్ట్ర యువతకు సర్టిఫికెట్ల ప్రదానం – అంతర్జాతీయ విత్తన విద్య, పారిశ్రామిక అభివృద్ధి శిక్షణ ముగింపు కార్యక్రమం – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3 : తెలంగాణ రాష్ట్రం దేశంలోనే విత్తన రంగానికి కేంద్రంగా…

విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి భారీ ఆర్థిక భరోసా

– మృతుడి భార్యకు ప్రమాద బీమా చెక్కు అందజేత హైదరాబాద్, ప్రజాభవన్, జూన్ 3 : ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రమాదవశాత్తు లైన్‌మన్ సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్ మృతిచెందగా ఆయన సతీమణి స్వప్నకు రూ.కోటి విలువైన ప్రమాద బీమా చెక్కును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో బుధవారం అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో…

దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించాలి

– రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో గవర్నర్ శుక్లా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2 : అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటాల ఫలితమే రాష్ట్ర ఆవిర్భావం అని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఈ సందరá్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ…

ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసిన పాలకులు

– కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చినా మార్పు రాలేదు – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2 : స్వరాష్ట్రం కోసం, భావితరాల బాగుకోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి, సమిధులైన అమరవీరులందరికీ ఈ శుభసందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో ఘన నివాళులు అర్పించారు. కోట్లమంది…

ఉద్యమకారుల గుర్తింపుపై 4న అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈనెల 4న అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. డా.బీ.ఆర్.అంబెద్కర్ రాష్ట్ర సచివాలయంలో 6వ అంతస్తులోని రూమ్ నెంబర్ 33లో 4వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి…

అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం

-ఉద్యమ నాయకులు పందుల సైదులు – అమరుల త్యాగాల‌ను స్మ‌రిస్తూ  స్మృతి దీపం న‌ల్గొండ‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 1: అమరుల త్యాగాల ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అని, వారి త్యాగాలను నిరంతరం కొనియాడాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం…

పవన్‌ ‌కళ్యాణ్‌కు పోలీసుల షాక్‌

-‌ నవనిర్మాణ సభకు అనుమతి నిరాకరణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 1: ‌జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ ‌కళ్యాణ్‌ ‌కు తెలంగాణ పోలీసులు భారీ షాక్‌ ఇచ్చారు. హైదరాబాద్‌లో మంగళవారం తలపెట్టిన జనసేన నవనిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, శాంతిభద్రతల దృష్ట్యా జనసేన సభకు అనుమతి ఇవ్వలేమని…