prajatantra_news

prajatantra_news

అర్థరాత్రి పేలిన సిలిండర్

– అమ్మమ్మతోపాటు ఇద్దరు పిల్లల సజీవదహనం నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్ 5 : నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మరణించిన వారిని అమ్మమ్మ వనం చంద్రకళ, మనవడు లక్క్ష్మణ్ (16), మనవరాలు…

పర్యావరణంతో సంబంధం లేదనుకోవద్దు

– పరిరక్షణ బాధ్యత అందరిదీ అని గుర్తించాలి – కృష్ణకాంత్ పార్కులో మొక్కలు నాటిన మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవంతో నాకు సంబంధం లేదని ఎవరూ అనుకోవద్దని బీసీ సంక్షేమ, రవాణా శాఖ, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అశోక చక్రవర్తి ఆనాడు మొక్కలు నాటారని..…

యధాతథంగా కీలక వడ్డీ రేట్లు

– రెపో రేటు మార్చలేదు – ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముంబై, జూన్ 5: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈమేరకు ద్రవ్య పరపతి విధాన సవిÖక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని,…

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

– 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,55,730 న్యూదిల్లీ, జూన్ 5 : భారత్‌లో బంగారం ధరల్లో పతనం కొనసాగుతోంది. రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలో శుక్రవారం కూడా స్వల్ప స్థాయిలో కోత పడింది. కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటున్న వెండి ధర కూడా తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం…

పరివర్తన సైనికుడు మాచన

– అమెరికా పత్రిక సైన్ టెక్ ప్రత్యేక కథనం – సమాజంలో మార్పునకు కృషి అద్భుతమని కితాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : ఓ వ్యక్తి విజయం గురించి ఉన్న ఊళ్లో చెప్పుకుంటే అందరికీ తెలుస్తుంది. అంతకంటే గొప్ప విజయం సాధిస్తే మండలం దాటి జిల్లా వరకు, ఆపై రాష్ట్రస్థాయిలో చెప్పుకోదగ్గ విషయం అవుతుంది.…

పోల‌వ‌రంతో భ‌ద్రాచ‌లానికి ముంపు ప్ర‌మాదం

– గ్రామాలు, ప‌రిశ్ర‌మ‌ల‌కు జ‌ల‌గండ‌మే – ముంపు బాధితుల‌కు త‌క్ష‌ణం న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి -శాశ్వ‌త పున‌రావాసం క‌ల్పించాలి -పీపీఏ సీఈఓకు మాజీమంత్రి హ‌రీష్‌రావు లేఖ‌ – పోల‌వ‌రం ప్రాజెక్టు అధికార్ల‌కు లేఖ అంద‌జేత‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 4: పోలవరం పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు కాగా, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద…

గుండె లయ లోపాలను నిర్లక్ష్యం చేయొద్దు

– మీ గుండె గురించి మీ స్మార్ట్‌వాచ్ హెచ్చరించవచ్చు – ప్రపంచ హార్ట్ రిథమ్ వీక్ సందర్భంగా కేర్ వైద్యులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4: ‘మీ గుండె స్పందన సక్రమంగా లేదు’ అని స్మార్ట్‌వాచ్ హెచ్చరిస్తే దానిని తేలిగ్గా తీసుకోకండి. చాలామంది దీనిని పరికరం లోపం, ఒత్తిడి లేదా నిద్రలేమి కారణంగా వచ్చి ఉండొచ్చని…

కీలక ఖనిజాల అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రం ప్రారంభం

– భారత్-యూకే భాగస్వామ్యంలో మరో కీలక మైలురాయి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, జూన్ 4 : భారత్-యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) మధ్య క్రిటికల్ మినరల్స్ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం మరో కీలక మైలురాయి చేరుకుంది. 2025లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక భేటీ సందర్భంగా క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

– 136కు పైగా గొర్రెల మృత్యువాత దేవరకొండ, ప్రజాతంత్ర, జూన్ 3: డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారు పరిధిలోని కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి  మృతిచెందాడు. ఇదే ప్రమాదంలో 136 పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా…

‘జూబ్లీ’ వద్ద ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు

-చక్రాల కింద ఇరుక్కుపోయిన యువకుడు – క్రేన్ సాయంతో విముక్తి.. హాస్పిటల్ కు తరలింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3: సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ బస్టాప్ సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. నియంత్రణ కోల్పోయిన బస్సు ఒక్కసారిగా ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. జేబీఎస్ నుంచి కార్ఖానా వైపు వెళ్తున్న బస్సు అదుపు తప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది.…