prajatantra_news

prajatantra_news

బీసీ గురుకులాల్లో బ్యాక్‌లాగ్ సీట్ల జాబితా విడుదల

– ఎంజేపీ ఇన్‌చార్జి కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3 : మహాత్మా జ్యోతిబా ఫూలే(ఎంజేపీ) బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో జాబితాను బుధవారం విడుదల చేసినట్లు సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య…

తెలంగాణ భూమిపుత్రుల జాగీరు

– ప్ర‌జ‌లంతా క‌లిసుండాల‌ని కోరుకుంటున్నాం – జ‌న‌సేన పార్టీని పోటీచేయొద్ద‌ని ఎవ‌ర‌న్నారు? – తెలంగాణ ఆవిర్భావ దినం నాడు మీటింగ్ పెట్ట‌డం స‌రికాదు – రైతుల‌కు ఉచిత క‌రెంట్ ఎగ్గొట్టే య‌త్నాలు – జ‌ర్న‌లిస్టుల‌ను మోసం చేస్తున్న ప్ర‌భుత్వం – ఫ్యూచ‌ర్ సిటీని ర‌ద్దు చేస్తాం – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌,…

వచ్చే ఏడాది  పాదయాత్ర చేస్తా

– కడుపులో కత్తులు పెట్టుకుని నవ్వుతూ మాట్లాడలేను – తెలంగాణ అప్పులపై చర్చకు సిద్ధ‌మే – మీట్‌ ‌ద ప్రెస్‌లో  బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 3: ‌వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌ ‌సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ట్‌ ‌ది ప్రెస్‌ ‌కార్యక్రమంలో…

సిరిసిల్ల సిగలో స‌రికొత్త  మణిహారం

– నేతన్నల ఆత్మగౌరవానికి ‘జోట’ నిలువెత్తు సాక్ష్యం – కలెక్టరేట్ జంక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా జోట స్టాచ్యూ – తుదిదశకు చేరిన సుందరీకరణ పనులు.. త్వరలోనే ప్రారంభం – నేతన్న జీవన గాథను ఆవిష్కరించే త్రీడీ చిత్రాలు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర జూన్ 3: మగ్గం చప్పుడు వినిపిస్తేనే ఇంట్లో పొయ్యి వెలిగిన రోజులు… నూలు దారాల్లోనే…

ఆవిర్భావ దిన సంబరాల వేళ‌ విరుద్ధ చిత్రాలు

ఒక తెలంగాణ ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తోంది. కొత్త విశ్వవిద్యాలయాలను నిర్మిస్తోంది. అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించే యువతను తయారు చేస్తోంది. అభివృద్ది చేస్తాం రైతుల భూములు ఇవ్వాలంటుంది. మరో తెలంగాణ కనీస వేతనాల కోసం పోరాడుతోంది. రైతులు తమ భూములను కాపాడుకునేందుకు రోడ్లపైకి వస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుల ఖర్చులతో కృంగిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు…

బెంగాల్‌లో మరో కీలక పరిణామం

– రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత – స్పీకర్‌ ‌రతీంద్ర బోస్‌ ఆదేశాలు జారీ కోల్‌కతా, జూన్‌ 3:  ‌పశ్చిమ బెంగాల్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ రెబల్‌ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తూ స్పీకర్‌ ‌రతీంద్ర బోస్‌ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేటాయించిన…

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పరిణామం

– అడిషనల్ ఎస్పీ భుంజగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు, అరెస్ట్  హైదరాబాద్,ప్రజాతంత్ర, జూన్ 3: నగరంలో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు…

పోరాడితేనే తెలంగాణ వచ్చింది

– పవన్‌ ‌వ్యాఖ్యలపై గద్దర్‌ ‌తనయ వెన్నెల విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 3: ‌తెలంగాణ  అయ్య జాగీరా..? అంటూ జనసేన చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ‌చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సాంస్కృతిక‌ సారథి చైర్‌పర్సన్‌, ‌గద్దర్‌ ‌కూతురు వెన్నెల తీవ్రంగా ఖండించారు. పవన్‌ ‌కల్యాణ్‌ ‌కామెంట్స్ ‌నేపథ్యంలో వెన్నెల మాట్లాడుతూ.. పవనన్న మిమ్మల్ని ఒక నటుడిగా,…

ప్ర‌త్యామ్నాయ పంట‌ల సాగుపై దృష్టి పెట్టాలి

– ఈ ఏడాది వ‌ర్ష‌పాతం త‌క్కువ న‌మోద‌య్యే అవ‌కాశం – ఖ‌రీఫ్ సాగు ప్ర‌ణాళిక స‌మావేశంలో మంత్రి తుమ్మ‌ల‌ ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 3 : వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ,…

దిల్లీ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం

– 21మంది దుర్మరణం చెందినట్లు గుర్తింపు – ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి న్యూదిల్లీ, జూన్‌ 3:‌దేశ రాజధాని దిల్లీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా 21 మంది చనిపోగా 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మల్వియా నగర్‌లోని, హౌజ్‌ ‌రాణీ లైన్‌లో ఐదంతస్తుల భవనం బేస్‌మెంట్‌లో లెమన్‌ ‌గ్రీన్‌…