prajatantra_news

prajatantra_news

గత, ప్రస్తుత పాలనను గమనిస్తున్న ప్రజలు

– కాగజ్‌నగర్ బహిరంగ సభలో మంత్రి పొంగులేటి కాగజ్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 1 : గత రెండున్నరేళ్ల ప్రజాపాలనకు, అంతకుముందు పదేళ్ల పాలనకు మధ్య స్పష్టమైన తేడా ప్రజలు చూస్తున్నారు.. ఇది మాటల్లో కాదు, పనుల్లో కనిపిస్తున్న మార్పు అని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ…

సీఎం కృషితో ఆదివాసీలకు పక్కా ఇల్లు

– సీఎంకు కృతతలు తెలిపిన మంత్రి సీతక్క ఆసిఫాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1 : చిన్న ఇల్లు నిర్మించుకోవాలంటే ఆదివాసీలకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులుంటాయి.. వాళ్లది సొంతంగా పక్కా ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి.. అలాంటిది రూ.5 లక్షలు వెచ్చించి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడం హర్షణీయమని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, ·మహిళా, శిశు సంక్షేమ శాఖల…

అణచివేతపై పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం

– తెలంగాణకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ రక్షణ కవచం – రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్1: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర…

అభివృద్ధి పథంలో ఆదిలాబాద్

– అదే మా సంకల్పం – పార్టీతో సంబంధం లేకుండా గూడేల్లో ఇండ్లు మంజూరు – కాగజ్‌నగర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ కాగజ్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 1 : ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన, ఆదివాసీ బిడ్డలు ఆత్మ గౌరవంతో తలెత్తుకునేలా చేయాలనేదే తమ ఆలోచన అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగజ్‌నగర్‌లో జరిగిన…

పులకించిన త్రివేణి సంగమం

– చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు – కిటకిటలాడిన కాళేశ్వ‌రం – పుష్కర స్నానమాచరించిన మంత్రులు  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 1 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం కేంద్రంగా సాగుతున్న సరస్వతి న‌ది అంత్య పుష్కరాలలో భాగంగా చివరి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. సరస్వతి ఘాటు…

కొనసాగుతున్న ఎండల తీవ్రత

– పలు జిల్లాల్లో గతేడాది కన్నాఅధిక‌ ఉష్ణోగ్రతలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 1: ‌రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రుతపవనాలు జాడ ఇంకాలేదు. ఈ క్రమంలో అనేక జిల్లాల్లో ఎండల తీవ్రత పెరిగింది. నిరుటితో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా 8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, నిర్మల్‌,…

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

– అమెరికా దాడులతో మొదటికొచ్చిన వ్యవహారం వాషింగ్టన్‌,‌జూన్‌1:  ‌శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిందనుకొనేలోపే పశ్చిమాసియా పేలుళ్లతో మళ్లీ దద్దరిల్లింది. అమెరికా దళాలు ఇరాన్‌ ‌లోని గురుక్‌ ‌నగరం, ఖేష్మ్ ‌ద్వీపంలోని సైనిక లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆత్మరక్షణ కోసం ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్‌ ‌కమాండ్‌  ఎక్స్ ‌వేదికగా పోస్టు చేసింది. అంతర్జాతీయ…

కూట‌మి ఐక్య‌త‌ను చాటుతున్న జార్ఖండ్ నేత‌లు

– ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు భట్టి నివేదిక న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 1 : రాబోవు రాజ్యసభ ఎన్నికల్లో జార్ఖండ్‌లో ఇండి కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. మల్లికార్జున ఖర్గేతో దిల్లీలో…

సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు జడ్జిలు

– కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ ‌విడుదల న్యూదిల్లీ, జూన్‌ 1:  ‌సుప్రీం కోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ సోమవారం నోటిఫికేషన్‌ ‌వెలువరించింది. ఈ జాబితాలో సీనియర్‌ ‌న్యాయవాది వి మోహన, ప్రస్తుతం బాంబే హైకోర్టు సీజే జస్టిస్‌ చంద్రశేఖర్‌, ‌ప్రస్తుత పంజాబ్‌ ‌హరియాణా హైకోర్టు సీజే జస్టిస్‌ ‌షీల్‌…

ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌ముఠా పట్టివేత

– 11మంది నిర్వాహకుల అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 1:‌ రాష్ట్రంలో ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌కార్యకలాపాలపై సీఐడీ చీఫ్‌ ‌చారు సిన్హా ఆధ్వర్యంలో కీలక ఆపరేషన్‌ ‌నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భారీ నెట్‌వర్క్ ‌కార్యకలపాలను బట్టబయలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌గేమింగ్‌ ‌మాఫియాపై చేపట్టిన ఈ చర్యల్లో మొత్తం 11 మంది…