prajatantra_news

prajatantra_news

కల్తీ పదార్థాలతో చాక్లెట్ల తయారీ

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 5: ‌మహానగరంలోని కల్తీ చాక్లెట్ల తయారీ గుట్టును హైదరాబాద్‌ ‌ఫుడ్‌ అడల్టరేషన్‌ అం‌డ్‌ ‌సేప్టీ టీమ్‌  ‌రట్టు చేసింది. సీతారాంబాగ్‌ ప్రాంతంలో విగ్నెట్‌ ‌ఫుడ్‌ ‌స్పెషాలిటీ ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌సంస్థపై హెచ్‌ ‌ఫాస్ట్ ‌టీమ్‌ ‌దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా గడువు ముగిసిన రసాయన పదార్థాలతో కల్తీ చాక్లెట్లు తయారు చేస్తున్నట్లు…

స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు

– మల్కాజిగిరి ప్రాంతంలో 113 సెంటర్లపై పోలీస్‌ ‌దాడులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 5: ‌మల్కాజిగిరి కమిషనరేట్‌ ‌పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్‌ ‌బృందాలు శుక్రవారం ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించాయి. దాదాపు 500 మంది పోలీసులు.. బృందాలుగా ఏర్పడి 113 స్పా సెంటర్లపై ముకుమ్మడిగా తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా పలు స్పా…

నిధులు, నియామకాలు, నీళ్లలో విఫ‌లం

– బీఆర్‌ఎస్‌ ‌బాటలోనే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం – బీజేపీ కోసం ప్రజలు ఆశగా చూస్తున్నారు – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మహబూబాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 5: ‌తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ప్రపంచ…

రూ.1600 కోట్ల విలువ‌ చేసే బొగ్గు మాయం

– ఇప్ప‌టివ‌ర‌కు అధికారులు త‌నిఖీలు చేయ‌లేదు – కాంగ్రెస్ వ‌చ్చిన నాటినుంచి సింగరేణిలో వ‌రుస స్కామ్‌లు – స్టాక్ యార్డుల్లో వుండాల్సిన బొగ్గు ఏమ‌యింది? – నిజం నిగ్గు తేల్చ‌క‌పోతే సమ్మె త‌ప్ప‌దు – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రిక‌ – కేంద్ర‌ మంత్రి కిష‌న్‌రెడ్డికి లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 5:  కాంగ్రెస్…

ఏడాదిలోగా ‘పాలమూరు-రంగారెడ్డి’ని పూర్తి చేస్తాం

– భూసేకరణ చేసి  26 లక్షల ఎకరాలకు నీరందిస్తాం – చర్చల ద్వారానే కృష్ణా జలాల సమస్యలు పరిష్కరిస్తాం – కేంద్రం, ప్రతిపక్షాల వైఫల్యాలపై ముఖ్యమంత్రి ధ్వజం – గత పాలకుల వైఫల్యాల వల్ల రూ. 52,121 కోట్ల ఆర్థిక భారం. సీఎం ఆవేదన – భీమా నికర జలాల్లో కోత – కొడంగల్‌కు తరలింపుపై…

ఆహార భద్రత ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి

– అంగన్‌వాడీల్లో నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం – మంత్రి ఆదేశాలతో సిబ్బందికి రేపు ప్రత్యేక శిక్షణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేసే పోషకాహార సేవలను మరింత నాణ్యంగా, సురక్షితంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అంగన్‌వాడీ సేవల బలోపేతం, ఆహార భద్రత…

రాష్ట్ర జల హక్కులను కాపాడాలి

– కృష్ణా జలాల వినియోగంలో చారిత్రక కనిష్ఠ‌ స్థాయికి తెలంగాణ – ప్రమాదంలో రైతుల, తాగునీటి అవసరాల, పరిశ్రమల భవిష్యత్తు – సోలార్ ఆధారిత విద్యుత్‌తో సాగునీటి రంగానికి ముప్పు – సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ…

చేనేత సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలి

– చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల – ‘థ్రెడ్ పోచంపల్లి’ ఎగ్జిబిషన్ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : పోచంపల్లి ఇక్కత్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇక్కడి నేతన్నల నైపుణ్యం తెలంగాణకు గర్వకారణమని చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. వేల సంవత్సరాల చరిత్ర…

పాలన చేతగాకపోతే రాజీనామా చేయండి

– ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక లేకుంటే ఎలా? – కేంద్రాన్ని తిడుతూ సమస్యలను దాటవేస్తారా.. – సీఎం రేవంత్‌పై మండిపడ్డ ఎంపీ అర్వింద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : పాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో…

మ‌రో న‌లుగురు నేపాలీ గ్యాంగ్ స‌భ్యుల‌ అరెస్ట్‌

– మల్కాజిగిరి చోరీ కేసులో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మల్కాజిగిరి చోరీ కేసులో నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో మల్కాజిగిరి పరిధిలోని రిటైర్డ్ ప్రొఫెసర్ నివాసంలో నేపాలీ ముఠా భారీ చోరీకి తెగబడింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు కీలక సూత్రధారులను పోలీసులు అరెస్టు…