prajatantra_news

prajatantra_news

కొత్త దిక్సూచి ‘భూ భారతి’

– చరిత్రాత్మక చట్టానికి నేటిìతో ఏడాది పూర్తి – 5.20 కోట్లమందికిపైగా పోర్టల్ సందర్శన – 70 లక్షలమంది లాగిన్ అయ్యారు – 3.80 లక్షల మందికి పాస్‌బుక్‌లు జారీ                                     …

దార్శనికుడు అంబేడ్కర్

– స్మరించుకున్న సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రేపు (14న) అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలు, మహిళల…

మహిళా రిజర్వేషన్లను స్వాగతించాల్సిందే

– ఆ బిల్లుపై విమర్శలు తగవు – డి లిమిటేషన్‌తో ఎవరికీ అన్యాయం జరగదు – సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎంపీ అరుణ స్పందన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ను దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని ఎన్డీయే కూటమి పార్టీల నేతలే చెబుతున్నారని బీజేపీ¾ ఎంపీ డీకే అరుణ అన్నారు. మహిళా రిజర్వేషన్…

20న కేసీఆర్ సభకు ఏర్పాట్లు

– నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జిల నియామకం జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : జగిత్యాలలో ఈనెల 20న జరగనున్న బీఆ ర్  ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) భారీ బహిరంగ సభ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్‌చార్జిలను ప్రకటించారు. సభకు జన సమీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు నిర్వహణ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు గాదరి…

‘వికసిత భారత్’లో క్రిటికల్ మినరల్స్ కూడా కీలకమే

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: ప్రపంచ వ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ ప్రాముఖ్యం పెరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో మినరల్స్ కీలకమని చెప్పుకొచ్చారు. మినరల్ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. హెచ్ఐసీపీలో భారత…

28న సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ‘కథా కార్యశాల’

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : తెలంగాణ సాహిత్య అకాడమి ఒక రోజు ‘కథా కార్యశాల’ సదస్సు నిర్వహిస్తున్నది. ఈ సదస్సులో కథలు ఎలా రాయాలి?, కథా నిర్మాణ పద్ధతులు, కథలకు వస్తువులు ఎలా ఎంచుకోవాలి తదితర అంశాలపై ప్రముఖ కథకులు డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్, స్వర్ణ కిలారి, డాక్టర్ బి.వి.ఎన్ స్వామిలు మెలకువలు…

ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– గిరిజన, ఆదివాసీ ఎమ్మెల్యేలకు సీఎం హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనకు అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో…

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌         

– మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు రూపీ మృతి – సిద్దిపేట జిల్లా వాసిగా గుర్తింపు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత మోగింది. బస్తర్ అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు రూపీ అలియాస్ భాగ్య మృతిచెందారు. బస్తర్ అటవీ…

మహిళా రిజర్వేషన్లతో పునర్విభజన లింక్‌

– ఇం‌దులో బిజెపి రాజకీయ కుట్ర దాగి ఉంది – పునర్విభజనను రాజకీయ పావుగా వాడుకుంటున్న ప్రధాని మోదీ – జనాభా లెక్కల అనంతరం మహిళా బిల్లు అని చెప్పారు – ఆ మేరకే గతంలో బిల్లు పెట్టి ఇప్పుడీ హడావిడి ఎందుకు? – పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశాలపై అనుమానాలు ఉన్నాయి – 2011 జనాభా…

మూసీ అభివృద్ధిలో భాగస్వాములను చేయండి

– మూడు ప్రతిపాదనలను పరిశీలించండి – ఉప ముఖ్యమంత్రికి మధు పార్క్ రిడ్జ్ నిర్వాసితుల వినతిపత్రం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునర్జీవ పథకంలో భాగస్వాములను చేయాలని, నిర్వాసితులుగా తమకు న్యాయం చేయాలని మధు పార్క్ ‘ఎ’ బ్లాక్ నిర్వాసితులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు వినతిపత్రం…