prajatantra_news

prajatantra_news

రాజస్థాన్‌ ‌రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం

– రేప‌టి ప్రధాని పర్యటనపై అనుమానం జైపూర్‌, ఏ‌ప్రిల్‌ 20: ‌రాజస్థాన్‌, ‌బలోత్రా జిల్లాలోని పచ్‌పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల దుగా ఈ రిఫైనరీ ప్రారంభం కావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఇందులో అగ్నిప్రమాదం జరిగింది. గాల్లో వందల అడుగుల ఎత్తు వరకు నల్లటి…

పశ్చిమ బెంగాల్లో అభివృద్ది శూన్యం

– 15 ఏళ్లుగా అధికారంలో బెంగాల్ వెనకబాటు – కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు కోల్‌కతా, ఏప్రిల్ 20 : పశ్చిమ బెంగాల్‌లో దశాబ్దానికిపైగా టీఎంసీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు కేవలం 5 నుంచి 8 ఏళ్లలో అభివృద్ధి సాధించాయని,…

చెట్టును ఢీకొని కుప్పకూలిన ప్రైవేట్ జెట్

– ఇద్దరు పైలట్లు మృతిచెందినట్లు గుర్తింపు రాయపూర్, ఏప్రిల్ 20: ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్ జిల్లా కొండ ప్రాంతంలో ప్రైవేటు జెట్ ఒకటి సోమవారం కుప్పకూలింది. ఆరా హిల్స్‌లో చెట్టును ఢీకొని కుప్పకూలినట్టు స్థానికులు తెలిపారు. దీంతో మంటలు ఎగసిపడి పొగ చుట్టుపక్కలకు వ్యాపించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో జెట్‌లోని పైలట్, కో-పైలట్ ఇద్దరూ మరణించినట్టు ప్రాథమిక…

పరీక్షల వేళ కట్టుదిట్టమైన భద్రత

– సైబరాబాద్ సీపీ రమేశ్ ఉత్తర్వులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: ఇంటర్, తెలంగాణ ఓపెన్ స్కూల్స్ సొసైటీ పరీక్షల సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రత పెంచుతూ సైబరాబాద్ సీపీ రమేశ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.…

కేటీఆర్‌దే క్రాస్ బ్రీడ్

– అక్రమ సంపాదనతో అహంకారమని ఎమ్మెల్యే సంజయ్  విమర్శ జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌దే క్రాస్ బ్రీడ్ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరబోతున్న సమయంలో తనపై వచ్చిన విమర్శలకు ఆయన తీవ్రంగా స్పందించారు. జగిత్యాలలో…

30 వరకు అజారుద్దీన్ మంత్రి పదవి

– ఈలోగా ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదించాలి – సీఎం వినతితో గవర్నర్ ఆమోదిస్తారా అన్న ఉత్కంఠ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: నిబంధనల ప్రకారం చట్టసభల్లో సభ్యుడు కాని వ్యక్తి మంత్రి పదవి చేపడితే ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అదే విషయం మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్‌కూ వర్తిస్తుంది.…

రూ.వంద అప్పు ఇవ్వనందుకు దంపతులపై దాడి

– భర్త మృతి, భార్య పరిస్థితి విషమం మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: మంచిర్యాలలో దారుణం చోటుచేసుకుంది. అప్పు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి దంపతులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భర్త చనిపోగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన శంకరయ్య దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఓ వ్యక్తి…

కావాలనే రేవంత్ సభకు పోటీ

– జగిత్యాలలో కేసీఆర్ సభపై మండిపడ్డ పీసీసీ చీఫ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: సీఎం రేవంత్ రెడ్డి రైతు సభకు పోటీగా కేసీఆర్ సభ పెట్టారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రేవంత్ సభ 20 రోజుల ముందే ఖరారైందంటూ కేసీఆర్‌కు తమది కౌంటర్ సభ కాదని స్పష్టం చేశారు.…

అమెరికా చరిత్రలో అతిపెద్ద రిఫండ్

– సుప్రీంకోర్టు తీర్పుతో సుంకాల తిరిగి చెల్లింపు వాషింగ్టన్, ఏప్రిల్ 20: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు చెల్లుబాటు కావంటూ అక్కడి సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో సుంకాల తిరిగి చెల్లింపు పక్రియ ప్రారంభమైంది. అమెరికా కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ ఇందుకోసం ఆన్‌లైన్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల…

జమ్ము కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం

– బస్సు బోల్తాపడి 15మంది మృతి శ్రీనగర్, ఏప్రిల్ 20: జమ్మూ కాశ్మీర్ కాగోర్ట్ సమీపంలోని రామ్‌నగర్- ఉదంపూర్ జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి అక్కడినుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం…