Prajatantra

Prajatantra

Employee Pending Bills | తెలంగాణ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్

 రూ. 745 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల.. భట్టి విక్రమార్క ఆదేశం! హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ.745 కోట్లు విడుదల చేసింది.  ఫిబ్రవరి మాసానికి సంబంధించిన బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు…

Anganwadi Breakfast Scheme | అంగన్‌వాడీ చిన్నారులకు గుడ్ న్యూస్: త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘బ్రేక్ ఫాస్ట్’ స్కీమ్.. మంత్రి సీతక్క కీలక ప్రకటన!

Anganwadi Breakfast Scheme

వేగంగా అంగ‌న్ వాడీ భ‌వ‌నాల నిర్మాణాలు -లోపం జ‌రిగితే స‌హించేది లేదు – మ‌హిళా శిశు సంక్షేమంలో ఆద‌ర్శ రాష్ట్రంగా తెలంగాణ‌ -డీడబ్ల్యూఓలతో స‌మీక్షా స‌మావేశంలో మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 27: ఆంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని మంత్రి సీత‌క్క అధికారులను ఆదేశించారు. 2199 అంగన్వాడి భవనాలు మంజూరు…

అరుదైన గుండె శస్త్రచికిత్సలకు నిలయంగా యశోద హాస్పిటల్స్

Yashoda Hospitals

కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ వినోద్ హనుమకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : అరుదైన, క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడంలో యశోద హాస్పిటల్స్  (Yashoda Hospitals) ముందంజలో ఉన్నాయని, యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ వినోద్ తెలిపారు. హనుమకొండలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యశోద…

5న‌ పార్లమెంట్ మార్చ్ ను జయప్రదం చేయండి

Democratic Teachers Federation

డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర : ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్(AIJACTO) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్ మంత‌ర్‌ వద్ద నిర్వహించే పార్లమెంట్ మార్చ్ (Teachers Parliament March Delhi ) కార్యక్రమాన్ని…

ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం

suryapet press culb opening

 ఏఐసిసి సభ్యులు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 26: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు సొంత ప్రెస్‌క్లబ్ భవనం లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటికి శాశ్వత పరిష్కారంగా పక్కా ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి తమవంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఏఐసీసీ సభ్యులు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్…

నాగార్జున పాఠశాలలో ఘ‌నంగా అక్షరాభ్యాస మహోత్సవం

చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన కరస్పాండెంట్ డాక్టర్ నాగరాజు రామన్నపేట, ప్రజాతంత్ర జనవరి 23 : విద్యకు అధిదేవత అయిన చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని, స్థానిక నాగార్జున పాఠశాలలో వసంత పంచమి వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి విశేష…

రెడ్ క్రాస్ సొసైటీలో శ్రీనివాస్ రావు సేవ‌లు స్ఫూర్తిదాయ‌కం

Blood Donation Camp

జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం హనుమకొండ, ప్రజాతంత్ర‌ : రెడ్ క్రాస్ సొసైటీలో పాల‌క‌వ‌ర్గ స‌భ్యులు ఈవీ శ్రీనివాస్ కృషి స్ఫూర్తిదాయ‌క‌మ‌ని ప‌లువురు ప్ర‌ముఖులు కొనియాడారు. ఇ.వి. శ్రీనివాస్ రావు తన 57వ పుట్టినరోజును పురస్కరించుకుని కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలనే సంకల్పంతో ఆదివారం…

Suryapet | స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్‌కు ప్రాధాన్యం

Suryapet Youth Congress meeting

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య సూర్యాపేట‌, ప్ర‌జాతంత్ర‌, : స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యమిస్తామ‌ని సూర్యాపేట (Suryapet)  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. ఆదివారం జిల్లా…

Bhuvanagiri : అన్ని వర్గాల సంక్షేమానికి ప్ర‌భుత్వం కృషి

Bhuvanagiri

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వలిగొండలో రూ. 50 కోట్లతో నిర్మించిన డబుల్ రోడ్డు ప్రారంభం కాంగ్రెస్ 140వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే సర్పంచులు, వార్డు మెంబర్లకు ఘన సన్మానం వలిగొండ ప్రజాతంత్ర డిసెంబర్ 28: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి…

TS UTF | విద్యార్థుల భవిష్యత్తును తీర్చ‌దిద్దేది ఉపాధ్యాయులే..

TS UTF

ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీతక్క ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి: ఎమ్మెల్యే పల్లా జనగామలో ఘనంగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశం జనగామ, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : విద్యార్థుల భ‌విష్య‌త్తును ఉన్న‌తంగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేన‌ని పంచాయతీ రాజ్…