Prajatantra

Prajatantra

Sharada Peetham | శారద పీఠం భూములు కొనసాగింపు

Kokapet Sharada Peetham Land Issue

జలమండలికి కేటాయింపులు రద్దు అధికారులపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర : కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి ఆదేశించారు. పీఠం భూములు జల మండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న నిర్మాణ పనుల విషయాలను పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర…

పేలుడు ఘటన తరవాత యజమాని పరార్‌

Mecca Bus Accident Compensation

మదీనా బస్సు ప్రమాద మృతులకు అండ వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం 44మందికి రూ.5 లక్షల చొప్పున సాయం అందచేత సచివాలయంలో బాధిత కటుంబాలకు నేరుగా చెక్కులు ప్రభుత్వం అండగా ఉంటుంది స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర : మక్కా యాత్రలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం…

ఎండోమెంట్స్ డైరెక్ట‌ర్ కార్యాలయంలో “ధర్మవాణి” కార్యక్రమం ప్రారంభం

Dharmavani Program

 ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హ‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 28:  తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖలోని సమస్యల పరిష్కారార్థం ప్రత్యేక కార్యక్రమం “ధర్మవాణి”  (Dharmavani Program) ని  ఎండోమెంట్స్ డైరెక్టర్ హనుమంత రావు శ‌నివారం ప్రారంభించారు. శాఖలోని ఎవరైనా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి డైరెక్టర్ కార్యాలయంలో. ఉద్యోగులు,…

ఆ రిపోర్టును చెత్తబుట్టలో వేయాలి

Bandi Sanjay

టీచర్ల జీతలు తగ్గించాలని సూచిస్తారా విద్యారంగ అభ్యున్నతికి ఒక్క సిఫార్స్ ఏదీ? మండిపడ్డ  కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి28: ఇటీవల సిఎం రేవంత్‌కు సమర్పించిన విద్యా కమిషన్‌ ‌రిపోర్టు (Telangana Education Commission Report) ను చెత్తబుట్టలో వేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ఎద్దేవా చేశారు. విద్యారంగ అభ్యున్నతి…

మహిళా పోలీసుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త దిశానిర్దేశం

CM Revanth Reddy

రెండు ప్రత్యేక పుస్తకాల ఆవిష్కరణ! హైదారాబాద్, ప్రజాతంత్ర  :  తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే కాకుండా, వారికి వృత్తిపరంగా అత్యున్నత సౌకర్యాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక అడుగులు వేశారు. శుక్రవారం అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రెండు ముఖ్యమైన…

రెండో దశ పూడిక తీత పనులు వెంట‌నే ప్రారంభించాలి

Minister Uttam kumar Reddy

కడెం ప్రాజెక్ట్ లో పూడిక తీత విజయవంతం నీటి సామర్ధ్యం పెంపున‌కే పూడిక తీతకు శ్రీకారం ప్రాజెక్టుల్లో పూడిక‌వ‌ల్ల నీటి నిలువ సామర్ధ్యం పడి పోయింది వర్షాకాలనికి ముందే పూడిక తీత పనులు పూర్తి చేయాలి ఆధునిక ప‌రిజ్ఞానంతో పూడిక‌తీత ప‌నులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27:  మట్టితో పేరుకు…

తుపాకీ సిద్ధాంతం ఇక చెల్లదు..

Maoist Leaders

జనజీవన స్రవంతిలోకి రావడమే మార్గం! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మావోయిస్టు మాజీ అగ్రనేతల కీలక భేటీ రివార్డులు, ఇల్లు, ఉద్యోగంపై సీఎం హామీ.. త్వరలో బహిరంగ లేఖ విడుదల: మాజీ మావోయిస్టు దేవ్‌జీ సంచలన వ్యాఖ్య‌లు హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27 : రాష్ట్ర  రాజకీయ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు పార్టీ…

ప్రధాని మోదీ ‘మిషన్–విజన్’ పత్రం లోగో, ముఖచిత్రాల ఆవిష్కరణ

Vakulabharanam KrishnaMohan Rao PM Modi Logo

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 27 : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పరిపాలనా దక్షత, నాయకత్వ మైలురాళ్లను వివరిస్తూ రూపొందిస్తున్న ‘ నరేంద్ర మోదీ మిషన్–విజన్’ త్రిభాషా గ్రంథాల లోగో కవర్ పేజీలను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ శుక్రవారం ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర…

Excise Constable Transfers | త్వ‌ర‌లోనే ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీలు

Excise Constable Transfers

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల స‌హాయం ఒక‌రోజు పింఛ‌ను మొత్తం రూ.2.80ల‌క్ష‌లు అంద‌జేత‌ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  ఫిబ్రవరి 27  : విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ శాఖ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అండగా నిలిచింది. అసోసియేషన్ సభ్యులు తమ ఒక రోజు పెన్షన్…

N Ramachandra Rao | బీజేపీ వైపు ఆక‌ర్షితుల‌వుతున్న మేధావులు, విద్యావంతులు

N Ramachandra Rao

మోదీ పాల‌కు స‌ర్వ‌త్రా ఆమోదం బీజేపీ విజ‌యాలు తెలంగాణ‌లో మొద‌లయ్యాయి కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్క‌టే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు రాంచంద్ర‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27: తెలంగాణలో మేధావులు, విద్యావంతులు బిజెపి వైపు ఆకర్షితులవుతున్నారు. బిజెపి సిద్ధాంతం, దేశాభివృద్ధిపై మా దృష్టి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందనడానికి ఇదే నిదర్శన‌మ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు ఎన్‌.…