Prajatantra

Prajatantra

ముగ్గురు అంతర్ జిల్లా దొంగల అరెస్టు

Sircilla theft case

నిందితులపై ప‌లు జిల్లాల్లో కేసులు 2 తులాల బంగారు ఆభరణాలు, 11 తులాల వెండి అభరణాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన రూరల్ సి.ఐ నాగేశ్వరరావు Sircilla theft case | సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర ఏప్రిల్ 02:  పలు జిల్లాల్లో చోరీల కు పాల్పడిన ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేసిన‌ట్లు సీఐ నాగేశ్వరరావు…

Broiler Prices | చికెన్ బంద్‌తో దిగివచ్చిన పౌల్ట్రీలు

Poultry companies to reduce broiler prices

డిమాండ్లు అంగీకరించినట్లు ట్రేడర్స్ వెల్లడి Poultry companies to reduce broiler prices :  చికెన్ సెం టర్ల బంద్ దెబ్బకు పౌల్ట్రీ కంపెనీలు దిగివ చ్చాయి. బర్డ్ ధరను రూ.185 నుంచి రూ. 125కి తగ్గించాయి. చికెన్ సెంటర్ల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్‌ను గతంలో మాదిరిగా నే కిలోకు రూ.15, ఆపైన ఇచ్చేందుకు ముం…

కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి

పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్‌రావు పిలుపు సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ టి.హరీష్‌రావు (Harish rao )పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారంనకు చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్…

ర‌క్తదానం సామాజిక బాధ్యత

KITS Warangal

లయన్స్ క్లబ్ వరంగల్ మాజీ గవర్నర్ వెంకటరెడ్డి ‘కిట్స్‌’లో మెగా రక్తదాన శిబిరం విజయవంతం KITS Warangal Blood Donation Camp 2026 | వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 25: రక్తదానం సామాజిక బాధ్యత అని, కిట్స్ వరంగల్ విద్యార్థులు, సిబ్బంది రక్తదానం చేయడం ద్వారా తమ సామాజిక బాధ్యతను నిరూపించుకున్నారని లయన్స్ క్లబ్ వరంగల్…

ప్రముఖ కథా రచయిత ముక్తవరం పార్థసారథి కన్నుమూత

Mukthavaram Parthasarathi

కాళోజీ జంక్షన్ /హనుమకొండ, ప్రజాతంత్ర, మార్చి 3 : తెలుగు సాహిత్యంలో ప్రముఖ కథా, నవలా రచయిత, అనువాదకుడు ముక్తవరం పార్థసారథి (82) హైదరాబాద్‌లో బుధ‌వారం కన్నుమూశారు. పార్థసారథి (Mukthavaram Parthasarathi) పూర్వపు నల్గొండ జిల్లా భువనగిరిలో 1944 జూలై 7న జన్మించారు. పాఠశాల విద్యను భువనగిరిలోనే పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్…

రాష్ట్రంలో ప్ర‌జాపాల‌న‌-ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్య‌క్ర‌మం

Kokapet Sharada Peetham Land Issue

99 రోజుల పాటు నిర్వ‌హ‌ణ‌ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్లాన్ జూన్ 2న తెలంగాణ పండుగ వేడుకలా జరుపుకోవాలి సంస్క‌ర‌ణ‌ల‌తో పౌర‌సేవ‌లు మ‌రింత సుల‌భం సీనియ‌ర్ ఐఏఎస్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీ కార్యదర్శుల సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 28: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. అభివృద్ధి…

అప్పుడే మండే ఎండ‌లు..

Summer Heat Wave

 33°సెం. దాటిన ఉష్ణోగ్రత కొబ్బరి బోండాలు, పండ్ల రసాలతో సేదతీరుతున్న ప్ర‌జ‌లు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : నిన్నమొన్నటి వరకూ తీవ్ర‌మైన‌ చలితో వణికిపోయిన జిల్లా ప్రజలు ఇప్పుడు మండుతున్న ఎండల (Summer Heat Wave)తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తుండగా, శనివారం గరిష్ఠంగా…

కోచ్‌ ‌ఫ్యాక్టరీ క్రెడిట్‌ ఎవరిది ?

Kazipet Coach Factory

 ఎవరికి వారే మాదంటే మాదేనని ప్రచారం 80 శాతం స్థానిక కోటాపై పెరుగుతున్న డిమాండ్ అట్టడుగున పడిపోయిన ఓ చారిత్రక పోరాట ఫలితం!   ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) త్వరలో ప్రారంభం కానున్న కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ (Kazipet Coach Factory) క్రెడిట్‌ ‌తమదంటే తమదని కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌లు పోటీపడుతున్నాయి.…

స‌మ‌ష్టి కృషితో మ‌హాజాత‌ర విజ‌య‌వంతం

Medaram Jatara 2026

– పారిశుద్ధ్య ప‌నుల‌పై దృష్టి పెట్టాలి గుత్తేదార్ల‌కు వెంట‌నే బిల్లుల చెల్లింపు జాత‌ర ముందే 95 శాతం ప‌నులు పూర్తి మంత్రి పొంగులేటి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 28: గత నెల 28 నుండి 31వ తేదీ వరకు జరిగిన మేడారం మహా జాతర (Medaram Jatara 2026) విజయవంతం కావడానికి  అందరం పట్టుదలతో పనిచేయడం…

సిరిసిల్ల‌లో రూ.101కే ద‌హ‌న సంస్కారాలు

Rs 101 Cremation Scheme

12 అంశాల ప్ర‌జాసంక్షేమ అజెండాకు ఆమోదం మున్సిప‌ల్ మొద‌టి సాధార‌ణ స‌మావేశం స‌హ‌క‌రించిన స‌భ్యుల‌కు ఛైర్‌ప‌ర్స‌న్ కృత‌జ్ఞ‌త‌లు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర ఫిబ్రవరి28:  సిరిసిల్ల‌లో రూ.101ల‌కే ద‌హ‌న‌సంస్కారాలు (Rs 101 Cremation Scheme) నిర్వ‌హించే నూత‌న ప‌థ‌కానికి సిరిసిల్ల మున్సిప‌ల్ స‌మావేశం ఆమోదం తెలిపింది. గ‌తంలో ఈ ప‌థ‌కం అమ‌ల్లో వున్న‌ప్ప‌టికీ కార‌ణాంత‌రాల‌వ‌ల్ల మ‌ధ్య‌లో నిలిపేశారు.…