Prajatantra

Prajatantra

శిరస్త్రాణం భారమా..?

Helmet

క్షణిక వేగం… జీవితాంతం శోకం! హెల్మెట్‌పై నిర్లక్ష్యం.. ట్రిపుల్ రైడింగ్.. మితిమీరిన వేగంతో యువత ప్రాణాలకు ముప్పు బిడ్డ ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు ఎందుకీ భయం? ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కాదు.. జరగకముందే ఆలోచించాలి రోడ్డు భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత   రోడ్డుపై ఓ…

ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కెయు ఫార్మసీ కళాశాలలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవ సమావేశం హ‌న్మ‌కొండ, ప్ర‌జాతంత్ర‌ : ఎమ్మా ర్పీఎస్ (MRPS) పోరాట ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం అమ‌లులోకి వ‌చ్చింద‌ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ (Manda Krishan Madiga) అన్నారు. కెయు ఫార్మసీ సెమినార్ హాల్‌లో ఎంఎస్ఎఫ్…

“నీ కోరిక తీరిందా రాహుల్?”…

CP Badugula Sumathi

క‌మిష‌న‌రేట్‌లో మ‌నుసు క‌దిలించే దృశ్యం! ‘పోలీస్’ కావాలన్న కలను నిజం చేసిన మల్కాజిగిరి సీపీ సుమతి ఒక్కరోజు పోలీస్ అధికారిగా అవ‌కాశం దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ దయ చూపాలని పిలుపు మేడ్చల్/ దమ్మాయిగూడ, ప్రజాతంత్ర, జూలై 27 : పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న దమ్మాయిగూడకు చెందిన రాహుల్ చిరకాల కోరికను…

సర్కారు బడికి ఏఐ విప్లవం..

AI in Education

– హ్యూమనాయిడ్ టీచర్లతో విద్యలో సరికొత్త అధ్యాయం  సాంకేతికతతో విద్యార్థులకు మరింత ఆసక్తికరమైన అభ్యాసం కేటీఆర్ చొరవతో సిరిసిల్లకు హ్యూమనాయిడ్ టీచర్.. స్థానికుల్లో ఆనందం తెలంగాణలో తొలి హ్యూమనాయిడ్ టీచర్‌కు గీతానగర్ ప్రభుత్వ పాఠశాల వేదిక.. సిరిసిల్ల టౌన్  : విద్యారంగం రోజురోజుకూ సాంకేతికతతో కొత్త రూపు సంతరించుకుంటోంది. ఒకప్పుడు బ్లాక్‌బోర్డు, చాక్‌తో సాగిన బోధన…

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

విద్యార్థి సంఘాల హర్షం Dharmendra Pradhan Region | కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం మధ్యాహ్నం రాజీనామా చేశారు. ‘నీట’ పేపర్ లీక్, యÖపీఎస్‌సీ పరీక్షల నిర్వహణపై వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.…

మోదీజీ మీరు పెట్టుకోకూడ‌ని వారితో పెట్టుకున్నారు!

న‌వ‌త‌రం స్వ‌రం మారుతోంది యువ‌త‌రంతో పెట్టుకోవ‌ద్దు హ‌క్కుల‌ కోసం పోరాడే వారిని ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు సీబీఐ, ఈడీల‌కు యువ‌త‌రం భ‌య‌ప‌డ‌దు ఇందిరాపార్క్ వ‌ద్ద ధ‌ర్నాలో కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: మోడీజీ  మీరు పెట్టుకోకూడని వారి తో పెట్టుకున్నారు, యువతరంతో పెట్టుకున్నారు. మోడీ గారు జాగ్రత్త పడండి. స్వరం మారుతున్నది రాజ్యం ఉలిక్కి…

చేనేత నేల నుంచి చందమామ దాకా…

Vikram-1

అంతరిక్షాన్ని తాకిన సిరిసిల్ల యువతేజాలు విక్రమ్‌-1 ‌విజయగాథలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంజినీర్ల అరుదైన ఘనత రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు… సోషల్‌ ‌మీడియాలో ప్రశంసల వెల్లువ.. సిరిసిల్ల టౌన్‌, ‌ప్రజాతంత్ర 21:   రాజన్న సిరిసిల్ల (Rajanna Sirisilla)చేనేత కార్మిక క్షేత్రంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేల. మగ్గం శబ్దాలతో మారుమోగే…

బియ్యం ఎగుమతుల్లో రాష్ట్రం అగ్ర‌స్థానం

Minister Uttam Kumar Reddy

ఆధునిక రైస్ మిల్లులే భవిష్యత్తుకు బాట బియ్యం ఎగుమతులు చేసే మిల్లులకు ప్రోత్సాహకాలు మిర్యాలగూడలో  బందారు అగ్రోటెక్ రైస్ మిల్లు ప్రారంభం ప్రారంభించిన మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 4: తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ బియ్యం ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర…

మిడ్జిల్‌లో నాటిన మొక్క మహావృక్షమైంది

 ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి

– 20 ఏళ్ల క్రితం జూలై 4న మీరు ఇచ్చిన గెలుపుతోనే ఈ స్థాయికి చేరాను – నాటి ‘డార్క్ మండలాన్ని’ అభివృద్ధి పథంలో నిలుపుతాం -జడ్చర్ల ఆత్మీయ సమ్మేళనంలో  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి మహబూబ్ న‌గ‌ర్‌,  ప్రజాతంత్ర, జులై 4:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మిడ్జిల్ మండల ప్రజలు సరిగ్గా 20 సంవత్సరాల…

ఇంటింటికే చేరుతున్న ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు

భట్టి విక్రమార్క

మ‌హిళా కాంగ్రెస్ నేత‌లు విస్తృతంగా ప్ర‌చారం చేయాలి మ‌హిళ‌ల‌కు స‌మానావ‌కాశాలు పార్టీకోసం శ్ర‌మించిన మ‌హిళా నేత‌ల‌కు అండ‌ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ ఖ‌మ్మం, ప్ర‌జాతంత్ర‌, జూన్ 22: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంక్షేమ పథకాల లబ్ధి ప్రతి ఇంటికీ చేరుతోందని, ఈ అద్భుత ప్రగతిని మహిళా కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ…