Day September 2, 2026

కుట్టు మిషన్ల కొనుగోలు ప్రక్రియ 7లోపు పూర్తి చేయాలి

– 15 వరకు దరఖాస్తుల స్వీకరణ – ‘కళ్యాణ లక్ష్మి’ దరఖాస్తులు వేగవంతంగా పరిష్కరించాలి – బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి పొన్నం ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంతోపాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కుట్టు మిషన్ల పథకం దరఖాస్తులు, కొనుగోలు,…

అదానిపై అవినీతి కేసును అమెరికా ఎందుకు డిస్మిస్ చేసింది?

“అమెరికాలో తమపై నమోదైన కేసు కొట్టి వేసేందుకే 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని అదాని ఎరగా వేశాడని జడ్జికి అనుమానం వచ్చింది. ఇండియాలో లంచం ఇచ్చినట్లే అమెరికాలో పెట్టుబడులను ఉద్యోగాలను ఎరగా వేశాడన్నది జడ్జి అనుమానం. చిత్రం ఏమిటంటే బ్రూక్లిన్ జడ్జి అనుమానం నిజమే అని అదాని ఆయన ముందు అంగీకరించాడు. తన తరపున వాదించిన…

కాంగ్రెస్‌ది అరాచక పాలన

– త్వరలో బీజేపీ ప్రజా ప్రభుత్వం ఖాయం – పరకాల అమరధామం స్ఫూర్తితో నిరంకుశ సర్కార్‌పై పోరాటం – బీజేపీ కార్యకర్తలు, కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్యంపై దాడి – బీఆరఎస్ కుటుంబ పాలన.. కాంగ్రెస్ ‘బ్రదర్స్ అండ్ కంపెనీ’ పాలన – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు భువనగిరి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 :…

కాంగ్రెస్ 420 హామీలతో ప్రజా ద్రోహం

– మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయిందని, ఇది తెలంగాణ సమాజాన్ని ప్రతీ విషయంలోనూ మోసం చేసిన ‘420’ ప్రభుత్వమని కేంద్ర బొగ్గు,…

పరకాల అమరవీరుల త్యాగాలు అజ‌రామ‌రం

– విమోచన పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి – సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పరకాల, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2:  పరకాల అమరవీరుల త్యాగాలు తెలంగాణ విముక్తి పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, నిజాం నిరంకుశ పాలనపై ప్రజలు సాగించిన వీరోచిత పోరాట స్ఫూర్తిని…

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

– అమెరికా, ఇరాన్‌ల మధ్య పరస్పర దాడులు టెహ్రాన్, సెప్టెంబర్ 2 : పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అమెరికా దాడులతో తిరిగి అనిశ్చితి ఏర్పడింది. మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇందుకు సంబంధించి ఇరాన్ విÖడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇరాక్, జోర్డాన్‌పై ఇరాన్ ప్రత్యేక…

జాతీయ జలభద్రతకు ఏకీకృత కార్యాచరణ

– జలభద్రత ఒక ప్రభుత్వ శాఖకే పరిమితం కాకూడదు – ప్రతి ఆస్తికి ‘యూనిక్ ఐడీ’ కేటాయించాలి – జల్ సంచయ్–జన్ భాగీదారీ’ సదస్సులో మంత్రి ఉత్తమ్  న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2 : దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రతి జల సంరక్షణ పనిని ఒకే జలభద్రతా ప్రణాళిక పరిధిలోకి తీసుకురావాలని నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ…

నేపాల్‌లో మళ్లీ వర్షాలు

– ఉప్పొంగుతున్న మూడు ప్రధాన నదులు ఖాట్మాండ్, సెప్టెంబర్ 2 : నేపాల్‌కు మరోసారి వరద ముప్పు  పొంచి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా మూడు ప్రధాన నదులలో నీటి మట్టాలు డేంజర్ మార్క్‌ను దాటాయి. నేపాల్ వరద అంచనా విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 6 గంటల…

వెయ్యి రోజుల అభివృద్దిపై చర్చకు రండి

– బీఆర్ఎస్‌కు మంత్రి అడ్లూరి సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు సంబంధించి బీఆరఎస్ చార్జ్‌షీట్‌పై మంత్రి అడ్లూరి లక్క్ష్మణ్ స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి లిస్టును మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులకు వాట్సాప్‌లో పంపిస్తున్నట్లు చెప్పారు.…