Day September 2, 2026

బుల్లెట్ ట్రైన్ సాధన కోసం NH65 వెంట ..ఊపందుకున్న రైల్వే కారిడార్ ఉద్యమం

“శంషాబాద్ టు చెన్నై విషయానికొస్తే అమరావతి వరకు నేరుగా ఉండే మార్గం జాతీయ రహదారి 65 మాత్రమే. దీనికి సమాంతరంగా రైల్వే కారిడార్ నిర్మించాల్సి ఉంది. ఏ శాస్త్రీయ నియమాలను పాటించకుండా శంషాబాద్ నుండి యాచారం, మాల్,మర్రిగూడా, గుర్రంపాడు, హాలియా దామరచర్ల మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశించి అమరావతికి చేరే విధంగా అలైన్మెంట్ మార్చారు.రాష్ట్ర ప్రభుత్వం…

సంక్షేమానికి చట్ట రక్షణ అవసరం!

కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ అమ‌లుపై స్టేను హైకోర్టు డివిజన్ బెంచ్ నిలిపివేయ‌డంతో ఈ ప‌థ‌కాల అమ‌లును కొన‌సాగించ‌డానికి ఏర్ప‌డిన అడ్డంకి  తొల‌గిపోయింది. సెప్టెంబర్ 1న తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌ల డివిజన్ బెంచ్, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన ఎనిమిది జీఓల అమలును నిలిపివేసిన సింగిల్ జడ్జి మధ్యంతర…

అంగన్‌వాడి చరిత్రలో కొత్త అధ్యాయం

– 50 ఏళ్ల చరిత్రలో తొలిసారి మొదటి తేదీనే జీతాలు – సీఎం రేవంత్, మంత్రి సీతక్కకు అంగన్‌వాడీల కృతజ్ఞతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : అంగన్‌వాడి చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. సుమారు 50 సంవత్సరాల అంగన్‌వాడి వ్యవస్థ చరిత్రలో తొలిసారిగా నెల మొదటి తేదీనే టీచర్లు, హెల్పర్లకు జీతాలు అందాయి. దీంతో…

రాజన్న ఆలయ పనులు వేగంగా పూర్తి చేయాలి

– అద‌న‌పు వ‌స‌తుల క‌ల్ప‌న‌పై దిశానిర్దేశం – తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చ‌లు – బద్ధి పోచమ్మ ఆలయం  అభివృద్ధిపై స‌మీక్ష‌ – ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన…

రూ.20 లక్షల విలువైన గంజాయి పట్టివేత

– ఒడిశా దంపతుల అరెస్ట్ అశ్వాపురం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి దం దాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఒడిశా రాష్ట్రంలోని కలిమెల నుంచి భద్రాచ లం, మణుగూరు, ఏటూరునాగారం మీదు గా షిర్డీకి కారులో గంజాయిని తరలిస్తున్న భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచా రంతో…

రేవంత్‌, సురేఖ మ‌ధ్య ముదురుతున్న వివాదం

– ఇక అమీతుమీ తేల్చుకునే దిశ‌గా అడుగులు – దిల్లీ కేంద్రంగా సీఎంపై సంచలన వ్యాఖ్యలు – ‘కొండా’ వివాదాస్ప‌ద‌ వ్యాఖ్యలపై హైకమాండ్ సీరియస్ – బీసీ మ‌హిళ కావ‌డంతో వెనుక‌డుగు వేస్తున్న అధిష్టానం (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌ ప్ర‌త్యేక ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్‌) తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయాలు మరింత ముదురుతున్నట్లు కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి…

ఘనంగా ‘జాతీయ సైబర్ జాగరూకతా దివస్’

– 438 అవగాహనా కార్యక్రమాలు – పాల్గొన్న 82 వేలమందికి పైగా పౌరులు – డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి – టీజీసీఎస్‌బీ హెచ్చరిక హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2:పౌరుల్లో సైబర్ అవగాహనను పెంచడం, సురక్షితమైన డిజిటల్ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ)  ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘జాతీయ సైబర్ జాగరూకతా…

కాగితాల‌మీదే ఆర్టీసీ లాభాలు

– ఆర్టీసీకి రూ. 2,600 కోట్ల బకాయిలు చెల్లించాలి – హరీష్‌ రావు డిమాండ్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 2 : ప్రభుత్వ వేదికలపై ఆర్టీసీ వేల కోట్ల లాభాల్లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెబుతున్నారని, కానీ ఆర్టీసీ ఎండీ మాత్రం ప్రభుత్వం నుంచి రూ.2,600 కోట్ల బకాయిలు రావాలని లేఖ రాశారని…

ఖర్గేకు అవమానంపై ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఆగ్రహం

– ‘శుద్ధీకరణ’ను తీవ్రంగా ఖండించిన ఎంపీలు – 8న రాష్ట్రపతిని కలవాలని నిర్ణయం – 7న ఇందిరా భవన్‌లో కార్యాచరణపై భేటీ – బాధ్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చోటుచేసుకున్న ఘటనపై కాంగ్రెస్…