Day September 2, 2026

రికార్డు ధరకు హౌసింగ్ బోర్డు ప్లాట్లు

కేపీహెచ్‌బిలో గజం భూమి రూ.2.70 లక్షలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబర్ 2 : కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బి) కాలనీలోని ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలంలో మరోసారి భారీ ధర పలికిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతమ్ తెలిపారు. బుధవారం నిర్వహించిన వేలం పాటలో కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు సంబంధించి…

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు

ములుగు, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 2 : ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్యత కలిగిన కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ ప్రకటన జారీ చేసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు అధ్యయన విభాగం(ఏఎస్ఐ) ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాల చట్టం-1958 కింద ఈ నిర్ణయం…

జన ఆకాంక్షల కేంద్రంగా వెయ్యి రోజుల పాలన

-పేదల అవసరాలు, ఆత్మగౌరవాల మేళవింపుతో సంక్షేమం  – వెయ్యి రోజుల పాలనపై ‘ఎక్స’లో సీఎం రేవంత్ పోస్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : జన ఆకాంక్షలే కేంద్రంగా త్యాగాల ఆశయాలే ఇంధనంగా సాగిన వెయ్యి రోజుల ప్రజా ప్రస్థానం ఇది అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెయ్యి రోజుల పాలన సందర్భంగా ‘ఎక్స’లో పోస్టు చేశారు.…

ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహా నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా దిల్లీలోని తన…

గ్లోబల్ సమ్మిట్- రక్ష ఎక్స్‌పోలో భాగ‌స్వాములు కండి

– రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం – దేవరకద్ర డీఆర్‌డీఎల్కు ఉచితంగా భూ కేటాయింపు – ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు 1500 ఎకరాల సేకరణకు రాష్ట్రం ఆమోదం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’తో పాటు ‘రక్షణ ఎక్స్‌పో-2026’కు హాజరుకావాల్సిందిగా…

సింగరేణి భూగర్భ గనుల ప్రైవేటీకరణ అవాస్తవం

– యాజమాన్యం స్ప‌ష్టీక‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2 : సింగరేణి భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటుపరం చేస్తున్నట్లు వస్తున్న వార్తలను సంస్థ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏదీ లేదని, ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ సంస్థగా, మైనింగ్ రంగంలో సుదీర్ఘ…

హస్తిన బాటలో హస్తం నేతలు: విస్తరణా.. ప్రక్షాళనా?

కీలకమైన మలుపునకు దిల్లీ వేదిక కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ బృందం హైకమాండ్‌తో భేటీ మాములే అయినప్పటికీ ఈ సారి దిల్లీ వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. కేవలం ఖాలీగా ఉన్న మంత్రి పదవుల భర్తీ (మంత్రివ‌ర్గ‌ విస్తరణ) మాత్రమే…

సెప్టెంబర్ 3న ఏం జరుగనుంది..?

“మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితపటేల్ మాటలు ఒక విధంగా కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టినట్లైంది. రాష్ట్రంలో ఉన్నది అచ్చ కాంగ్రెస్ కాదని, పచ్చ కాంగ్రెస్ అన్న మాటలు ఆ పార్టీలో గందరగోళన్ని సృష్టించాయి. దశాబ్ధాలుగా జంఢా మోసిన వారిని కాదని, నిన్నమొన్న పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న వివాదం ఇప్పటికే పార్టీలో కొనసాగుతున్నది..” సెప్టెంబర్…

‘కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం’ పెద్ద సమస్య

“ఆచార్య గారి 1987 సంపాదకీయానికి నేటి కాలంలో ఒక కొత్త శీర్షిక పెట్టవచ్చు: “బీజేపీకి ప్రత్యామ్నాయం భ్రమ కాదు; కానీ కేవలం బీజేపీ వ్యతిరేకతతో ప్రత్యామ్నాయం నిర్మించలేం.” 1987లో కాంగ్రెస్‌ను ఓడించాలనే కోరికతో ఏర్పడిన అనేక రాజకీయ ప్రయోగాలు నిలబడలేదు. కానీ సిద్ధాంతం, సంస్థాగత నిర్మాణం, దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం కలిగిన బీజేపీ చివరకు దేశవ్యాప్తంగా…