Day September 2, 2026

పేదల ఆత్మగౌరవం ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం

– రెవెన్యూ మంత్రి పొంగులేటి  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2 : తమది పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వమని, గత ప్రభుత్వం వదిలి వెళ్లిన భారీ అప్పులు, పెండింగ్ బిల్లులను చెల్లిస్తూనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.…

స్వదేశీ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి కావాలి

– డీఆర్ డీవో మాజీ ఛైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి – హైదరాబాద్‌లో రాఘవ ఏరోస్పేస్ ప్రారంభం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2 : భారతదేశ రక్షణ తయారీ రంగం గణనీయమైన ప్రగతిని సాధించిందని, దేశీయంగా ఉత్పత్తి చేసే ఆయుధాలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మన దేశం రూపాంతరం చెందిందని డెవలప్‌మెంట్-కమ్-ప్రొడక్షన్ భాగస్వామి, డీఆర్డీవో…

ఉక్రెయిన్‌పై దాడిలో జగిత్యాల వాసి మృతి

జగిత్యాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : ఉక్రెయిన్‌పై రష్యా చేసిన భారీ దాడిలో జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌గౌడ్(42) మృతిచెందాడు. మంగళవారం ఉదయం తాను నివాసం ఉంటున్న గది నుంచి బయటకు వచ్చిన సమయంలో ఈ దాడి జరగడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్వగ్రామంలో సెట్రింగ్ పని చేసిన సుదర్శన్‌గౌడ్…

ఆర్మీ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ

– రంగంలోకి మిలిటరీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతంలోని 20 మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో గతనెల 30 నుంచి 31వ తేదీ తెల్లవారుజాము మధ్య ఆయుధాల చోరీ జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఆర్మీ అంతర్గత విచారణతోపాటు హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా తాజాగా కేంద్ర…

అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం

– భూములు నిషేధిత జాబితాలో పెట్టి 30శాతం కమీషన్లు – వెయ్యి రోజుల్లో రూ.4.50 లక్షల కోట్ల అప్ప్పులు – రుణ మాఫీ, పెన్షన్లు, ఉద్యోగాలు మోసపూరిత హామీలే – కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ చార్జిషీట్ – సీఎం రేవంత్ పాలనపై నిప్ప్పులు చెరిగిన కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 :…

ఇళ్లు, నిధుల మంజూరు చేయాలి

– కేంద్ర మంత్రి పెమ్మసానితో మంత్రి తుమ్మల భేటీ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2 : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఢిల్లీలో కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి అదనంగా 2,000 ఇందిరమ్మ/పిఎంఎవై-జి  ఇళ్లను మంజూరు చేసేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా…

విమానాశ్రయాల పనులు వేగవంతం చేయండి

– రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయండి – ఆదిలాబాద్ విమానాశ్రయంలో ఎంఆర్‌వో వసతులు కల్పించండి – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : ఆదిలాబాద్, మామూనురు(వరంగల్) విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు…

కేంద్ర ఉన్నతాధికారులతో సీఎస్ సంజయ్ భేటీ

– పలు కీలక అంశాలపై చర్చ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 2:  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో బుధవారం వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలపై ఆయా శాఖల కార్యదర్శులతో ఆయన విస్తృతంగా చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర…

మైనారిటీ మహిళల స్వయం ఉపాధికి చేయూత

– మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ రంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 2 : మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తోందని మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ ఒబేదుల్లా కోత్వాల్‌తో కలిసి లబ్ధిదారులకు ఆర్థిక…