Day July 31, 2026

పెద్ది సుదర్శన్‌రెడ్డి చిరస్మరణీయుడు

– సీఎం రేవంత్ సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుదర్శన్…

ఆగస్టు చివరి వారంలో ఇందిరమ్మ టవర్స్ కు శ్రీకారం

-టెండర్ ప్రక్రియ ప్రారంభం – మరో నాలుగు నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు పూర్తి – ఆధార్ ఒక్కటే కాదు.. నివాస ధ్రువీక‌రణకు పలు పత్రాలు చెల్లుబాటు – ఇల్లు రాకపోతే ₹10 వేల ఈఎండీ వంద శాతం తిరిగి చెల్లింపు – దరఖాస్తులకు ఆగ‌స్టు 10 చివ‌రి తేదీ – రెవెన్యూ మంత్రి పొంగులేటి  హైదరాబాద్,…

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది కన్నుమూత

– చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి – అభిమాన నాయకుడి మరణంతో ఉమ్మడి జిల్లాలో విషాదం – ఉద్య‌మంలో ఉమ్మడి జిల్లాలో తనదైన ముద్ర – పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కీల‌క పాత్ర‌ – క‌డ‌సారి చూసేందుకు నర్సంపేటకు భారీగా వ‌చ్చిన ప్ర‌జ‌లు వరంగల్, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణ ఉద్యమ కెరటం, కేసీఆర్ ప్రధాన…

భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి

– మొదటి ప్రమాద హెచ్చరికను దాటిన ప్రవాహం – సాయంత్రానికి 50 అడుగులు చేరుకునే అవకాశం – లోతట్టు ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 31: భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక దాటగా సాయంత్రం వరకు 50 అడుగులకు పెరిగే అవకాశం వున్నట్టు అధికారులు…

ఆస్తుల వివాదం లో ఆంధ్ర పిడి వాదన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పన్నెండేళ్లు గడుస్తున్నా, 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం నాటి సమస్యలు నేటికీ తెలుగు రాజకీయాలను వెంటాడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లోని వేల కోట్ల విలువైన 589 ప్రభుత్వ భవనాల అప్పగింతపై నెలకొన్న వివాదం.. రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు పెద్ద అడ్డంకిగా మారింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌కు ఉన్న పదేళ్ల గడువు ముగిసిపోయినప్పటికీ, ఈ…

భాషా సంస్కృతుల సమైక్య శంఖారావం

మేరీల్యాండ్‌లో ఆటా మహాసభల ప్రాశస్త్యం అట్లాంటిక్ మహాసముద్ర తీరాన మాతృభాషా సువాసనలు పరిమళిస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార, సాంకేతిక, పరిశోధనా రంగాలలో ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాలోని ప్రతి ప్రధాన నగరంలోనూ తమ ముద్ర వేసిన ప్రవాస తెలుగు సమాజం ఒక బృహత్తర వేదికపైకి చేరుతోంది. ప్రవాస భారతీయ సాంస్కృతిక సమ్మేళనానికి, తెలుగు భాషా పరిరక్షణకు, తరతరాల సంస్కృతీ…

పిల్లలు వర్ధిల్లాలంటే పెద్దలు మారాల్సిందే!

పుస్తక సమీక్ష ‘పిల్లలు వర్ధిల్లాలి’ అనే నినాదంతో అధ్యాపకులు,జనవిజ్ఞాన వేదిక కార్యకర్త ,మాజీ శాసన మండలి సభ్యులు బాల సుభ్రమణ్యం  మరియు ఆదర్శ ఉపాధ్యాయులు సి. వి.కృష్ణయ్య కలిసి రాసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని జనవిజ్ఞాన వేదిక వారు ప్రచురించారు. పిల్లల పక్షం వహించే వ్యక్తులకు,సంఘాలకు,సామాజిక కార్యకర్తలకు విధాన నిర్ణేతలకు ఎంతో ఉపయోగం. పిల్లల ప్రపంచం…

పరాయి!- బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు కొత్త పెళ్ళికూతురులా కళకళలాడుతూ వుంది కొత్త యిల్లు! కన్నులు పట్టనట్టుగా యింటిని చూస్తున్నాడు అతడు. అతని ముఖంలో తృప్తి కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. ఇల్లంతా కలియదిరిగాడు. చలువరాతి గచ్చుమీద పడి పొర్లాడు. బోర్లా పడ్డాడు. వెల్లకిలా పడ్డాడు. తల్లి గుండెలమీద పసి పిల్లాడిలా ఆదమరిచి నిద్రపోయాడు. అంతలోనే వులిక్కిపడి ఫ్లోర్ మీంచి లేచాడు. ఏదో…

అనువాద హైకూటైమ్స్ -సత్య చిత్తలూరి

ఒంటరితనం తన పేరుతో పిలిచాను నేనవతార్ని మార్తా చోసిలోవ్స్కీ   యుద్ధ వార్త అతని‌ మొదటి టమాటాను పక్షులెత్తుకుపోయాయి లొరేయిన్ హేగ్   పలక జెముడు పూత పాత స్నేహితుడి చావులో తోడు మాక్సియానే బెర్గర్ నా‌ కలలు కాగితపు కొంగ రెక్కల‌మీద కదలాడుతూ లాఫ్కాడియో నువ్వెళ్లిన రాత్రి చిత్రణ తగినంత‌ నల్లగా లేదు సిరా…