Day July 31, 2026

కాంగ్రెస్ లో ‘2034’ పంచాయితీ!

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమీకరణాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పదేపదే చేస్తున్న “2034 వరకు నేనే సీఎం” అనే ప్రకటనలు కేవలం రాజకీయ నినాదాలు కావు. అవి పార్టీలోని పాత వ్యవస్థపై ఆయన సాధిస్తున్న పట్టుకు నిదర్శనం. దశాబ్దాలుగా గ్రూపు రాజకీయాలకు, అంతర్గత కలహాలకు…

గోదావరి ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయండి

– ముందస్తు చర్యలకు కలెక్టర్‌ను ఆదేశించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, సమాచార, పౌర…

చట్టానికి ముసుగు.. రక్షణకే ముల్లు..!

“మహిళలకు భద్రత కల్పించాలంటే ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా ఫిర్యాదుదారుల పట్ల సున్నితమైన వైఖరి అవసరం. మహిళా సహాయ డెస్క్‌లను బలోపేతం చేయడం, ఫిర్యాదుల నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం, విచారణ సమయంలో చట్టబద్ధమైన విధానాలను పాటించడం, అవసరమైన చోట మహిళా పోలీసు సిబ్బంది సమక్షాన్ని నిర్ధారించడం వంటి చర్యలు మరింత విశ్వాసాన్ని పెంచుతాయి..” మహిళలపై…

నాణ్యమైన చేపల ఆహారాన్ని అందించడమే లక్ష్యం

– ఫిష్ క్యాంటీన్‌ను సందర్శించిన మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : చేపలు అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారమని, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో వాటి వినియోగం కీలక పాత్ర పోషిస్తాయని పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మాసబ్ ట్యాంక్‌లోని…

రాష్ట్రంలో వైన్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు

– అమెరికాలోని వైనరీని పరిశీలించిన మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31: తెలంగాణలో వైన్ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలోని లీస్‌బర్గ్‌లో ఉన్న స్టోన్ టవర్ వైనరీని మంత్రి సందర్శించారు. సెల్లార్ టూర్‌లో పాల్గొని…

బడుగు ‛బతుకుబండి’ని బుగ్గి చేస్తున్న ఇ20 పెట్రోల్!

“ఇథనాల్‌ను పర్యావరణ అనుకూల ఇంధనంగా ప్రచారం చేయడం ఒక అతిపెద్ద పర్యావరణ మోసం అని పర్యావరణ శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. భారతదేశంలో ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తికి వేలాది లీటర్ల నీరు అవసరమవుతున్నది. ప్రత్యేకంగా మిగులు బియ్యం నుంచి ఇథనాల్ తయారుచేసే విధానం వల్ల దేశ ఆహార భద్రత ప్రమాదంలో పడడమే కాకుండా భూగర్భ జలాలు పూర్తిగా…

విద్యార్థుల ముసుగులో అసాంఘిక శక్తుల దాడి

– నిరసనలు సరే.. మా సంగతేంటి? – దాడిలో గాయపడ్డ పోలీస్‌ ‌కుటుంబాల ఆందోళన – మాకు న్యాయం చేయాలంటూ పలువురి డిమాండ్‌ ‌న్యూదిల్లీ, జులై 31 : జంతర్‌మంతర్‌ ‌వద్ద ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా గాయపడిన దిల్లీ పోలీసు సిబ్బంది కుటుంబాలు న్యాయం కోసం డిమాండ్‌ ‌చేశాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై…

‘సర్‌’ ప్రక్రియలో దుబ్బాక ముందంజ

– 91.21 శాతం డిజిటలైజేషన్‌ ‌పూర్తి సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 31 : సిద్దిపేట జిల్లావ్యాప్తంగా సాగుతున్న సర్‌ ‌పక్రియలో అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గంలో 91.21 శాతం డిజిటలైజేషన్‌ ‌పూర్తయి అగ్రస్థానంలో నిలవగా,అత్యల్పంగా సిద్దిపేటలో 83.44 శాతం మాత్రమే నమోదు నమోదైంది. స్థానికంగా శాశ్వతంగా నివసిస్తున్న వారి వివరాల నమోదు వేగంగా పూర్తయినప్పటికీ, ఉపాధి, ఉద్యోగాల…

నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన కేటీఆర్‌

‌- ఫార్ములా ఈ  రేస్‌ ‌కేసు తదుపరి విచారణ 25కు వాయిదా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 31 : ఫార్ములా-ఈ రేస్‌ ‌కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ విచారణకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు. ఏసీబీ కోర్టు నోటీసులతో తొలిసారిగా…