ఆప్త మిత్రుడిని కోల్పోయాను

-పెద్ది మరణం పట్ల కేసీఆర్ సంతాపం – పార్టీ అండగా ఉంటుంది హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31: పెద్ది మృతితో తానొక ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసారు. కుటుంబ సభ్యులకు పార్టీ కార్యకర్తలకు, పెద్ది అభిమానులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కేసీఆర్…








