Day July 31, 2026

కొత్తగా రూ.4.5 లక్షల కోట్ల విలువైన పథకాలు, ప్రాజెక్టులు

– ప్రధానమంత్రి సూర్య సరోవర్‌ ‌యోజనకు 5,070 కోట్లు – పిఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధికి రూ.3,15,614 కోట్లు – కేబినెట్‌ ‌నిర్ణయాలను వెల్లడించిన అశ్వినీ వైష్ణవ్‌ ‌న్యూదిల్లీ, జూలై 31 :కేంద్ర కేబినెట్‌ ‌రూ.4.5 లక్షల కోట్ల విలువైన పథకాలు, ప్రాజెక్టులకు శుక్ర‌వారం ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి అశ్విని వైష్ణవ్‌  ‌వెల్లడించారు.…

ఆప్‌ ‌మాజీ నేత తాహిర్‌ ‌హుస్సేన్‌కు జీవిత ఖైదు

– ఇంటెలిజెన్స్ ‌బ్యూరో ఆఫీసర్‌ ‌హత్య కేసులో న్యూదిల్లీ, జూలై 31 : ఇంటెలిజెన్స్ ‌బ్యూరో ఆఫీసర్‌ అం‌కిత్‌ ‌శర్మ హత్య కేసులో ఆప్‌ ‌మాజీ నేత తాహిర్‌ ‌హుస్సేన్‌కు దిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. 2020 నాటి దిల్లీ అల్లర్లలో అంకిత్‌ ‌శర్మ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు…

మహారాష్ట్రలో పెను విషాదం

– వరద నీటిలో కొట్టుకుపోయిన కారు – తల్లీ ఇద్దరు కూతుళ్లు దుర్మరణం ముంబై, జూలై 31 : మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. వరద నీటిలో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. గురువారం యవాత్మాల్‌ ‌జిల్లాకు చెందిన అవినాష్‌ ‌ఖందారే ఫ్యామిలీ కారులో…

పార్లమెంట్‌ ‌ముందు ఎంపిల మాక్‌ ‌విన్యాసం

– అయోధ్య విరాళాల చోరీ వ్యవహారంపై.. న్యూదిల్లీ, జూలై 31 :  అయోధ్య రామమందిరం విరాళాల చోరీపై ప్రతిపక్ష ఎంపీలు వినూత్నంగా నిరసన తెలిపారు. శుక్రవారం పార్లమెంట్‌ ఆవరణలో ఒక వీధి నాటకాన్ని ప్రదర్శించారు.  బీహార్‌లోని పూర్నియా కాంగ్రెస్‌ ఎం‌పీ పప్పు యాదవ్‌ ఒక హిందూ సన్యాసి వేషంలో కనిపించారు. సమాజ్‌వాదీ పార్టీ మహిళా ఎంపీ…

నకిలీ బంగారు ఆభరణాలతో టోకరా

– బ్యాంకులు, ఫైనాన్స్ ‌కంపెనీల నుంచి రుణాలు – మోసగాళ్లను పట్టుకున్న కారేపల్లి పోలీసులు ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 31 :  ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో నకిలీ బంగారు ఆభరణాలను తయారు చేసి బ్యాంకులు, ఫైనాన్స్ ‌సంస్థలు, గోల్డ్ ‌కొనుగోలు సంస్థలను మోసం చేస్తున్న ముఠాను కారేపల్లి పోలీసులు పట్టుకున్నారు. వివరాలను…

తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి

– అందుకు అనువైన వాతావరణం కల్పిస్తున్నాం – రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేదు – సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : వివిధ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ సురక్షిత స్థానమని, తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఉత్తర భారత ప్రతినిధులను ముఖ్యమంత్రి…

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ విస్తృత సోదాలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 31: తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు  నిర్వహించారు. పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్‌సీఎస్‌ ‌షుగర్స్ ‌లిమిటెడ్‌ ‌కంపెనీతో పాటు డైరెక్టర్లకు సంబంధించిన పలు ప్రాంతాల్లోని ఆస్తులపై సోదాలు చేస్తున్నారు. చెన్నైలోని పంజాబ్‌ ‌నేషనల్‌ ‌బ్యాంక్‌ ‌నుంచి రుణం తీర్చుకొని ఎన్సీఎస్‌ ‌కంపెనీ నిర్వాహకులు ఎగ్గొట్టినట్లు అధికారులు…

అమెరికా చేరుకున్న రామ‌చందర్ రావు

– ఆటా ప్ర‌తినిధుల ఘ‌న‌స్వాగ‌తం హైదరాబాద్/వాషింగ్టన్ డీసీ, జూలై 31: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాచందర్ రావుకు   వాషింగ్టన్ డల్లాస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆటా ప్రతినిధులు మరియు విదేశీ బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా…

ఆయిల్ పామ్ విస్తరణలో అలసత్వాన్ని సహించం

– కంపెనీల పనితీరుపై మంత్రి తీవ్ర అసంతృప్తి – లక్ష్య సాధనలో విఫలమైన కంపెనీలపై కఠిన చర్యలు తప్పవు – ఇప్పటికే కంపెనీలకు పలుమార్లు నోటీసులు – పురోగతి లేని కంపెనీలను తొలగించడానికైనా సిద్ధం – ఆయిల్ ఫెడ్‌కూ మినహాయింపు లేదు : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 31: ప్రభుత్వం…