Day May 23, 2026

యాద‌గిరిగుట్ట‌కు మహర్దశ

– రూ.100 కోట్ల ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ – లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మే 23: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. రూ.100 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు కంచి…

మాసాబ్ ట్యాంక్‌లో దారుణం

– న్యాయవాదిని కారుతో ఢీకొట్టి చంపిన దుండుగులు – కారు నంబర్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో న్యాయవాది ఖాజా మొహియుద్దీన్‌పై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన తన కారు వద్దకు వచ్చి వెనక సీట్లో బ్యాగు…

బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ లేదు

– ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు – హరీష్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ లేదు.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.ఫ్యూచర్ సిటీని ర‌ద్దు చేస్తామంటూ హరీష్ రావు  అమెరికా నుంచి మాట్లాడ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం…

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

– లారీని ఢీకొన్న క్రూజర్.. ఐదుగురు దుర్మరణం బెంగళూరు, మే 23: కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాడ్లాపూర్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న క్రూజర్ వాహనం ముందున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై…

కృత్రిమ మేధ వినియోగానికి ‘టెక్ టీమ్’

– నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణలో ఏఐ వాడాలి – అధికారుల సమావేశంలో డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణతోపాటు పోలీసింగ్ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను విస్తృతంగా ఉపయోగించాలని డీజీపీ సి.వి.ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో…

డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలి

– రైతులకు ఆధునిక సాంకేతికతను అందించాలి – వ్యవసాయ వర్సిటీ విత్తన వారోత్సవాల్లో మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: మార్కెటింగ్ అవకాశాలు ఉన్న పంటలనే సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం పర్యటించారు.…

టుబాకో కంట్రోల్ హీరో మాచన

– 22 ఏళ్లగా నిశ్శబ్ద పోరాటం – అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం – వరల్డ్ నో టుబాకో డే(మే 31) సందర్భంగా ప్రత్యేక కథనం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : పొగాకు వ్యసనం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన మహమ్మారి. ఆ వ్యసనాన్ని మాన్పించడంలో ఓ వ్యక్తి చేసిన తన నిస్వార్థ కృషితో దేశవ్యాప్తంగా…

నెలలుగా వాంతులు.. అంతుచిక్క‌ని వ్యాధి

– ఐదు నెలలుగా బాధపడిన బాలుడు – పరీక్షలలో అరుదైన వ్యాధి గుర్తింపు – కొత్త జీవితం ప్రసాదించిన ‘కేర్’ వైద్యులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : హయత్‌నగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు శివ దుర్గా రెడ్డి దాదాపు ఐదు నెలలపాటు తీవ్రమైన వాంతులు, బలహీనత, ఆహారం తీసుకోలేకపోవడం, మలబద్ధకం వంటి సమస్యలతో…

హీట్ వేవ్ పై రాష్ట్రమంతా అప్రమత్తత

  *ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత‌ *వ‌డ‌గాల్పుల‌తో 7జిల్లాల్లో 16 మంది మృత్యువాత‌ *మృతుల కుటుంబాల‌కు రూ.4 ల‌క్షల చొప్పున న‌ష్టప‌రిహారం *రాష్ట్రంలో తీవ్రస్దాయి ఉష్ణోగ్రత‌ల‌పై మంత్రి పొంగులేటి స‌మీక్ష హైదరాబాద్: ఎండ‌ల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమ‌త్తంగా ఉండాల‌ని ప్రజ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త‌క్షణ చ‌ర్యలు చేప‌ట్టాల‌ని రాష్ట్ర…