Day May 23, 2026

మర్యాద, సంస్కారాలు భారత్ నుంచి నేర్చుకోండి

– అమెరికా విదేశాంగ మంత్రికి ఇరాన్ కాన్సులేట్ సూచన ముంబై, మే 23 : అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఇరాన్ వ్యంగ్యంగా స్పందించింది. ఇరాన్ ముంబై కాన్సులేట్ రుబియోను ఉద్దేశిస్తూ భారతీయుల నుంచి కొంచెమైనా మర్యాద, సంస్కారం నేర్చుకోండి అంటూ ‘ఎక్స్‌’ ఖాతాలో వ్యంగ్యంగా ఓ పోస్ట్…

ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యం

– రాహుల్ ప్రధాని అయితేనే ఆ రాష్ట్రానికిì లబ్ది – రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలో బీజేపీ – మీడియా సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ…

గోదావరి పుష్కరాలకు రూ.వేయి కోట్లు

– జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం – గంగాధర కాలేజీలో పోస్టుల భర్తీకి ఆమోదం – కేసముద్రం ఫైర్ స్టేషన్‌కు 18 పోస్టుల మంజూరు -కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సంబంధిత పనులకు రూ.వెయ్యి కోట్ల్లు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.…

గల్ఫ్ ‘గుల్ఫారం’ బాధితుడి చికిత్సకు ప్రభుత్వ భరోసా

– ఎమ్మెల్యే భూపతి రెడ్డి వైద్యుడు కావడంతో ప్రత్యేక శ్రద్ధ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : స్వగ్రామంలో కల్తీ కల్లు (గుల్ఫారం) సేవించే అలవాటు వల్ల దుబాయిలో మానసిక అస్థిరతకు గురైన మొద్దు గంగాధర్Žకు మానసిక వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైౖర్మన్ మంద…

యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి

– దేశవ్యాప్తంగా రోజ్‌గార్ మేలాలో 51 వేల మందికి ఉద్యోగాలు – ఇప్పటివరకు 12.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు – 19వ రోజ్‌గార్ మేలాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 24: దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో శనివారం జరిగిన రోజ్‌గార్ మేలాలో 51 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని…

మూడోసారి పెట్రో ధరల పెంపు

– పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు న్యూదిల్లీ, మే 23 : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు  కేంద్ర ప్రభుత్వం శనివారం పెంచింది. పది రోజుల్లో ధరలు పెంచటం ఇది మూడోసారి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో ఆయిల్ కంపెనీలు ఓ…

పిల్లలు అదృశ్యమైతే కిడ్నాప్ కేసు

~ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ~ దేశంలో 47,000 మంది చిన్నారుల ఆచూకీ లేదు.. ~ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన ~ యాంటీ ట్రాఫికింగ్ విభాగాలు ముమ్మరం చేయాలని స్పష్టీకరణ న్యూదిల్లీ, మే 23: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న చిన్నారుల అదృశ్యం కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం…

త్రివేణి సంగమానికి పోటెత్తిన భ‌క్తులు

– మూడో రోజుకు సరస్వతి అంత్య పుష్కరాలు – మహామండలేశ్వర ఆచార్య సంవిదానంద పుణ్యస్నానం  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 23 : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు శనివారం కాళేశ్వరం త్రివేణి సంగమ తీరానికి భక్తులు భారీ సంఖ్యలో…

ప్రతిపాదనలతో రండి.. ప్రాజెక్టులు పూర్తి చేద్దాం

– ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాజెక్టులు వేగవంతం ~ ఆటంకాలు లేకుండా అనుమతులు మంజూరు చేస్తాం – ప‌ర్యాట‌క స‌ద‌స్సులో మంత్రి జూప‌ల్లి  హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 23 : పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్‌గా మారుస్తామని, తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని  పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి…