Day May 23, 2026

రెండో విడత కింద 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు.. జూన్ 1 నుంచి ప్రారంభం!

Telangana Cabinet Decisions 2026

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు.. హైదరాబాద్ కోర్ ఏరియాలో అదనంగా లక్ష ఇళ్లు! జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. గోదావరి పుష్కరాలకు రూ.1,000 కోట్లు కేటాయింపు. రాష్ట్రంలో ‘గుడిసెలు లేని ఆదర్శ తెలంగాణ’ లక్ష్యంగా మంత్రివర్గం కీలక తీర్మానం. హైదరాబాద్​, ప్రజాతంత్ర : నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ రాష్ట్రంలో రెండో…

పశ్చిమాసియాలో సడలని ఉద్రిక్తతలు

– ఇరాన్‌పై దాడులకు అమెరికా సన్నద్దమైనట్లు వార్తలు – తమ గగనతలాన్ని మూసేస్తూ ఇరాన్ ఆదేశాలు టెహ్రాన్, మే 23: పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగుతుండగానే ఇరాన్‌పై మరోసారి దాడికి దిగేందుకు అమెరికా సన్నద్ధమవుతున్నదంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని…

మాఫియాపై సైబరాబాద్ పోలీస్ కొరడా  

– రూ.3.69 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం – 154 మంది అరెస్ట్ శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, మే 23: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. ఎస్‌వోటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు శాంతిభద్రతల పోలీసులతో కలిసి ఏప్రిల్ 1 నుంచి మే 22 వరకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో …

విద్యాభివృద్ధికి ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, విద్యాభివృద్ధి పలు కార్పొరేట్ సంస్థలు మందుకొచ్చాయి. ఈ మేరకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రహేజా, రామ్ కీ, యశోదా సంస్థలు నిధులు అందజేయనున్నాయి. సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యా శాఖతో రహేజా గ్రూప్, రామ్ కీ ఫౌండేషన్, యశోద…

దేశవ్యాప్తంగా భానుడి భగభగలు

– బయటకు వ‌చ్చేందుకు బెంబేలెత్తుతున్న ప్రజలు న్యూదిల్లీ, మే 23: దేశవ్యాప్తంగా భానుడి భగభగలు తీవ్ర రూపం దాల్చాయి. ఉత్తర భారత దేశం నుండి దక్షిణ భారత దేశం వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదికల ప్రకారం,దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత, వడగాల్పులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.…

యువత ప్రతిభ గుర్తింపునకే యువజన, క్రీడా వారోత్సవాలు

– గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ముగింపు వేడుకలు – ఉద్యోగ నియామక పత్రాలు, మెడల్స్, ప్రశంసా పత్రాల ప్రదానం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన యువజన క్రీడా వారోత్సవాలు ఘన విజయాన్ని…

బక్రీద్ సెలవు 28కి మార్పు

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్(ఈద్ అల్-అధా) పండుగ తేదీ మారింది. దుల్ హిజ్జా నెలవంక దర్శనం ఆలస్యం కావడంతో ఈనెల 28న బక్రీద్ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సహా…

గోనె సంచిలో యువకుడి మృత‌దేహం

– సూర్యాపేటలో ఘోరం! – హంతకుల వేట కోసం ప్రత్యేక పోలీసు బృందాల రంగప్రవేశం – నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేస్తాం – జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరిక సూర్యాపేట, ప్రజాతంత్ర, మే 23 : సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏర్కారం గ్రామ శివారులో ఘోర హత్యోదంతం వెలుగుచూసింది. రోడ్డు పక్కన…

అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటోంది

– హరీష్ రావువి పగటి కలలు – ఫ్యూచర్ సిటీపై బాధ్యాతారాహిత్య ప్రకటన – మండిపడ్డ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ఇది బ్లాక్ మెయిల్ రాజకీయమని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా..…