రెండో విడత కింద 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు.. జూన్ 1 నుంచి ప్రారంభం!

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు.. హైదరాబాద్ కోర్ ఏరియాలో అదనంగా లక్ష ఇళ్లు! జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. గోదావరి పుష్కరాలకు రూ.1,000 కోట్లు కేటాయింపు. రాష్ట్రంలో ‘గుడిసెలు లేని ఆదర్శ తెలంగాణ’ లక్ష్యంగా మంత్రివర్గం కీలక తీర్మానం. హైదరాబాద్, ప్రజాతంత్ర : నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ రాష్ట్రంలో రెండో…






