Category Uncategorized

విశేష పురోగతి సాధించిన తెలంగాణ

– సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, ఏప్రిల్ 7: అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ నుండి వచ్చిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ ప్రతినిధి బృందంలో బీమా, ఆర్థిక సేవలు, వ్యవసాయం, సాంకేతిక రంగాలకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం వివిధ…

మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఖిల్లా

– త్యాగాల చరిత్ర గాంధీ కుటుంబానిది -అబద్దాల పుట్ట బీజేపీ, బీఆర్ఎస్ – భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలవడం ఖాయం. -పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తాం. – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహబూబ్ నగర్ ప్రజాతంత్ర, ఏప్రిల్ 7 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ఖిల్లా…

ఉద్యోగాల సృష్టిక‌ర్త‌లుగా ఎద‌గాలి

– డిజిట‌ల్‌, మౌలిక స‌దుపాయాల్లో భార‌త్ అద్భుత ప్ర‌గ‌తి – ఏఐతో ఉద్యోగాల‌కు ముప్పు -కొలంబియా బిజినెస్ స్కూల్ చ‌ర్చా గోష్ఠిలో కేటీఆర్‌ న్యూయార్క్, ఏప్రిల్ 6: భారతీయ యువత కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారుగా కాకుండా, పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగాలను సృష్టించేవారుగా ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు.…

సార్వత్రిక విద్య సమాధి చేస్తారా!

Will Universal Education Be Buried? A Growing Concern for the Future

సార్వత్రిక విద్య విధి విధానాలు,నిర్వహణ తీరు తెన్నులు రెగ్యులర్ విద్య తో పోలిస్తే భిన్నంగా వుంటాయని తెలిసి కూడా సార్వత్రిక విద్యలో భారీ మార్పులను తెలంగాణ విద్యా కమీషన్ తన నివేదికలో పొందు పరచింది. తన నివేదికలో పన్నెండవ అధ్యాయం లో సార్వత్రిక విద్య పై నివేదించిన పలు అంశాలు అట్టడుగు వర్గాలను విద్యకు దూరం…

వరంగల్‌ ‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయంపై ఏసీబీ దాడి

– ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్ల అక్రమాలపై ఆరా – తనిఖీల్లో అక్రమ లావాదేవీలు, లంచాలు గుర్తింపు – భారీగా నగదు, నగలు, డాక్యుమెంట్లు స్వాధీనం వరంగల్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3: ‌వరంగల్‌ ‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, డాక్యుమెంట్లు ఇద్దరు సబ్‌ ‌రిజిస్ట్రార్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు.…

చికెన్ బంద్ తో దిగివచ్చిన పౌల్ట్రీలు

– డిమాండ్లు అంగీకరించినట్లు ట్రేడర్స్ వెల్లడి వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: చికెన్ సెం టర్ల బంద్ దెబ్బకు పౌల్ట్రీ కంపెనీలు దిగివ చ్చాయి. బర్ట్ ధరను రూ.185 నుంచి రూ. 125కి తగ్గించాయి. చికెన్ సెంటర్ల నిర్వాహ కులకు ఇచ్చే మార్జిన్ను గతంలో మాదిరిగా నే కిలోకు రూ.15, ఆపైన ఇచ్చేందుకు ముం దుకొచ్చాయి.…

నెర‌వేర‌ని ప్ర‌త్యేక రాష్ట్ర ల‌క్ష్యం

– బీఆర్‌ఎస్ దోచుకుంటే కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది – తెలంగాణ ప్రజలు జాగృతం కావాలి – రెండు రాష్ట్రాల అభివృద్ధికి మోదీ సహకారం – పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌ బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ఏప్రిల్ 1: సుదీర్థమైన పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్…

ఆయుధాలు వీడి జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో చేరండి

– అజ్ఞాత మావోయిస్టుల‌కు డీజీపీ పిలుపు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 30: అజ్ఞాతంలో ఉన్న సిపిఐ (మావోయిస్టు) పార్టీ నాయకులు, కేడర్ వెంటనే హింస మార్గాన్ని విడిచిపెట్టి, ఆయుధాలు సమర్పించి ప్రజాస్వామ్య ప్రధాన స్రవంతిలోకి చేరి సురక్షితమైన, గౌరవప్రదమైన, అర్థవంతమైన జీవితం గడపాలని డీజీపీ శివ‌థ‌ర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  గతంలో ఇచ్చిన పిలుపు…

శక్తి స్వరూపిణి అమ్మవారి పూజ

– పాల్గొన్న గవర్నర్ దంపతులు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర, మార్చి 26: శ్రీరామ నవమిని పురస్కరించుకుని చైత్ర నవరాత్రి మహాష్టమి వేడుకలు దివ్యశక్తి ఆరాధనకు ప్రతీక అని రాష్ట్ర గవర్నర్  శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. గురువారం లోక్ భవన్ అధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా సంస్క తి కమ్యూనిటీ హాల్‌లో చైత్ర నవరాత్రి మహాష్టమి  ఫలహార వేడుకలు ఘనంగా…