Category Uncategorized

మూడోసారి పెట్రో ధరల పెంపు

– పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు న్యూదిల్లీ, మే 23 : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు  కేంద్ర ప్రభుత్వం శనివారం పెంచింది. పది రోజుల్లో ధరలు పెంచటం ఇది మూడోసారి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో ఆయిల్ కంపెనీలు ఓ…

పిల్లలు అదృశ్యమైతే కిడ్నాప్ కేసు

~ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ~ దేశంలో 47,000 మంది చిన్నారుల ఆచూకీ లేదు.. ~ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన ~ యాంటీ ట్రాఫికింగ్ విభాగాలు ముమ్మరం చేయాలని స్పష్టీకరణ న్యూదిల్లీ, మే 23: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న చిన్నారుల అదృశ్యం కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం…

బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ లేదు

– ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు – హరీష్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ లేదు.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.ఫ్యూచర్ సిటీని ర‌ద్దు చేస్తామంటూ హరీష్ రావు  అమెరికా నుంచి మాట్లాడ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం…

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

– లారీని ఢీకొన్న క్రూజర్.. ఐదుగురు దుర్మరణం బెంగళూరు, మే 23: కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాడ్లాపూర్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న క్రూజర్ వాహనం ముందున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై…

కృత్రిమ మేధ వినియోగానికి ‘టెక్ టీమ్’

– నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణలో ఏఐ వాడాలి – అధికారుల సమావేశంలో డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణతోపాటు పోలీసింగ్ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను విస్తృతంగా ఉపయోగించాలని డీజీపీ సి.వి.ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో…

డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలి

– రైతులకు ఆధునిక సాంకేతికతను అందించాలి – వ్యవసాయ వర్సిటీ విత్తన వారోత్సవాల్లో మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: మార్కెటింగ్ అవకాశాలు ఉన్న పంటలనే సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం పర్యటించారు.…

టుబాకో కంట్రోల్ హీరో మాచన

– 22 ఏళ్లగా నిశ్శబ్ద పోరాటం – అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం – వరల్డ్ నో టుబాకో డే(మే 31) సందర్భంగా ప్రత్యేక కథనం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : పొగాకు వ్యసనం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన మహమ్మారి. ఆ వ్యసనాన్ని మాన్పించడంలో ఓ వ్యక్తి చేసిన తన నిస్వార్థ కృషితో దేశవ్యాప్తంగా…

ముస్లిం ల ఆర్థిక మూలాలపై హిందుత్వ పంజా ..!

“ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, ఇరాక్, కువైత్, ఖతార్, ఒమాన్ ల నుంచి; క్రిస్టియన్ దేశాలైన రష్యా,  అమెరికా నుంచి దిగుమతి అవుతున్న పెట్రోలియం ఉత్పత్తులను కూడా కొనవద్దని; విధర్మీయులైన చైనా నుంచి దిగుమతి అవుతున్న భారీ ఇంజనీరింగ్, యంత్ర పరికరాల దగ్గర నుంచి పతంగుల మాంజ దాకా.. అన్ని రకాలైన ఉత్పత్తుల…

సిరులు పండినా త‌ప్ప‌ని తిప్ప‌లు

~వాన భయం.. కల్లాల్లో పడిగాపులు – బార్దాన్ల కోసం తిప్పలు.. లారీల కోసం ఎదురుచూపులు ~ మిల్లర్ల మెలిక.. గ్యారెంటీ పేరిట ప్రతిష్టంభన  ~ అన్ లోడింగ్ లోనూ ఆలస్యమే ~ తడిసిన వడ్లకు తప్పని తరుగుపోటు ~ సన్నాలకే బోనస్.. దొడ్డు వడ్ల రైతులకు మొండిచేయే            …