Category తెలంగాణ

గ్రామీణాభివృద్ధి మరింత పటిష్టవంతానికి చర్యలు 

– జిల్లాల వారీగా ప్రత్యేక అధికారుల నియామకం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, గ్రామ పంచాయతీల పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కీలక నిర్ణయం తీసుకున్నారు. శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల పురోగతిని క్షేత్రస్థాయిలో…

అరుదైన మెద‌డు వ్యాధికి చికిత్స‌ విజయవంతం

– మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్‌లో.. వరంగల్, ప్రజాతంత్ర‌, జూన్ 11: జ్ఞాపకశక్తి లోపం, తరచూ వస్తువులు మర్చిపోవడం, మందులను పునరావృతంగా తీసుకోవడం, సంభాషణలను గుర్తుంచుకోలేకపోవడం, అలాగే పదేపదే మూర్ఛ (సీజర్స్) సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు మహిళా రోగులకు మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్‌లో విజయవంతంగా చికిత్స అందించినట్లు ఆసుపత్రి నిపుణులు వెల్లడించారు. మొదటి రోగి గత ఆరు…

రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్‌కు మంగళం

– ధాన్యం సేకరణలో తీవ్ర నిర్లక్ష్యం – తరుగు, రవాణా పేరుతో రైతుల నుంచి రూ.1200 కోట్లు దోపిడీ – రైతు పక్షాన తెలంగాణ రక్షణ సేన పోరాటం – నల్లగొండలో రైతు రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో కవిత నల్గొండ, ప్రజాతంత్ర,జూన్‌11: ‌తరుగు, రవాణా పేరుతో రైతుల వద్ద నుంచి రూ.1200 కోట్లు కప్పం కట్టించుకున్న…

పరాకాష్ఠ‌కు బీజేపీ నీచ రాజకీయాలు

– ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలు: జగ్గారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11: ‌బీజేపీ నీచ రాజకీయం పరాకాష్టకు చేరిందని కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ విలువలను వదిలేసి దిగజారుడు రాజకీయాలకు…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి

– డీఈవోలకు విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11:‌  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని డీఈవోలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ‌నవీన్‌ ‌నికోలాస్‌ ‌డీఈవోలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని…

విజయవంతంగా ముగిసిన బదిలీల ప్రక్రియ

– ఆరోగ్య శాఖలో 4,869 మంది ఉద్యోగుల బదిలీ  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : రాష్ట్ర ఆరోగ్య శాఖలో భారీ స్థాయిలో చేపట్టిన బదిలీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వ వైద్య సంస్థల్లో మానవ వనరుల సమతుల్యతను కాపాడుతూ ప్రభుత్వం 157 కేడర్లలో మొత్తం 4,869 మంది…

ఇంటర్ అడ్వాన్స్ డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11: ఇంటర్ బోర్డు అడ్వాన్స్ డ్‌ సప్లిమెంటరీ పరీక్షలపై విద్యార్థులకు కీలక అప్ డేట్ ఇచ్చింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీ డియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ మొదటి, రెండో సంవత్సర అడ్వాన్స్ డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. జనరల్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థుల మార్కుల మెమోలను వెబ్ సైట్‌లో అందుబాటులో…

ప్రత్యేక ప్రణాళికతో గోదావరి పుష్కరాలు

– భక్తుల  కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు – రవాణా శాఖ మంత్రి పొన్నం వెల్లడి సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 11: ‌రాబోయే గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ఇప్పటికే గోదావరి తీర ప్రాంతాల అభివృద్దికి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌తయారు చేశామన్నారు. పుష్కరాలకు ఆర్టీసి ప్రత్యేక…

సుప్రీం కోర్టులో మీనాక్షినటరాజన్‌ ‌పిటిషన్‌

– నామినేషన్‌ ‌తిరస్కరణ వ్యవహారంపై ‌-రేపు విచారణ చేప‌డ‌తామ‌న్న‌ సుప్రీం కోర్టు న్యూదిల్లీ, జూన్‌ 11:‌ మధ్యప్రదేశ్‌ ‌నుంచి మీనాక్షి నటరాజన్‌ ‌రాజ్యసభకు దాఖలు చేసిన నామినేషన్‌ ‌తిరస్కరణకు గురైన క్రమంలో.. ఈ అంశంపై తక్షణమే విచారణ చేపట్టాలని మీనాక్షి గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. మీనాక్షీ…