Category తెలంగాణ

అడవిలో అలజడి

Huge encounter in Etoorunagaram Agency

ఏటూరునాగారం ఏజెన్సీలో భారీ ఎన్ కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు మృతి ఏటూరునాగారం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 1 :  పచ్చని చెట్లతో ప్రశాంతంగా ఉన్న దండకారణ్యంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరగడంతో అభయారణ్యం మొత్తం తుపాకీ బాంబుల చెప్పులతో దద్దరిల్లిపోయింది. ఈ ఎదురు కాల్పులలో ఏడుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు…

మారింది పాలకులే.. పాలన కాదు..

దోపిడీలో బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌దొందూ దొందే కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి ‘6 గ్యారంటీలు.. 66 మోసాలపై బీజేపీ ఛార్జ్ ‌షీట్‌ ‌విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 :  ‌తెలంగాణలో కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. ‘కాంగ్రెస్‌…

‌ప్రతీ ఎకరానికి సాగు నీరందిస్తాం..

పెండింగ్‌ ‌ప్రాజెక్టులన్నీపూర్తి చేయాలి.. 10 నెలల్లో 50 వేల పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం 4న లక్ష మందితో పెద్దపల్లిలో యువ శక్తి బహిరంగ సభ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులు, పౌరసరఫరాల విభాగంపై సమీక్ష పెద్దపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1:…

నేడు కోకోకోలా గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌ప్లాంట్‌

 ‌ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ‌వెయ్యి కోట్లతె కోకో కోలా గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌ప్లాంట్‌ను సోమవారం సిఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రారంభించనున్నారు. కోకో కోలా, థమ్స్ అప్‌ ‌వంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్‌ ‌బివరేజెస్‌ ‌సంస్థ బండ తిమ్మాపూర్‌ ‌ఫుడ్‌ ‌పార్కులో నిర్మించిన భారీ బాట్లింగ్‌ ‌యూనిట్‌…

సంక్రాంతి తర్వాత రైతు భరోసా

రైతులకు గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం.. చేసిన అప్పులను గత ప్రభుత్వం దాచి పెట్టింది.. ప్రజల ఆశీర్వాదంతోనే ముందుకు సాగుతున్నాం.. మీడియా సమావేశంలో  సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 :  ‌రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పారు. ఎన్నోరోజులుగా…

ములుగు ఎన్‌కౌంట‌ర్‌పై అనుమానాలున్నాయ్‌..

Mulugu Encounter

వైద్య నిపుణల సమక్షంలో శవపరీక్షలకు పౌర హక్కుల సంఘం డిమాండ్ ములుగు, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 1 : ములుగు జిల్లా ఏటూరునాగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంట‌ర్ పై పలు అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఈమేర‌కు పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్య‌క్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎన్.నారాయణరావు ఖండించారు. ఈ ఘ‌ట‌న‌పై…

ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. ఏడుగురు మావోయిస్టులు మృతి

Eturunagaram Encounter

Eturunagaram Encounter | ఏటూరునాగారం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 1 : తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతం ఆదివారం తెల్లవారుజామున తుపాకుల మోత‌తో ద‌ద్ద‌రిల్లిపోయింది. చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్…

సీజ‌న‌ల్ వ్యాధుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

ద‌వాఖాన‌ల్లో త‌గిన‌న్ని మందుల‌ను అందుబాటులో ఉంచాలి.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర‌ రాజనర్సింహ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 30 : రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు వ్యాపించ‌కుండా పీహెచ్‌సీల్లో అవసరమైన సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచాల‌ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర‌ రాజనర్సింహ  అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు విస్తరించకుండా నిరంతరం…

పూర్తి కావొస్తున్న సమగ్ర కుటుంబ సర్వే

ఇళ్లకు తిరిగి వివరాలు సేకరిస్తున్న ఎన్యుమరేటర్లు వివరాలను గోప్యంగా ఉంచుతున్న అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 30: ‌తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఉపాధి, విద్య, ఆర్థిక, రాజకీయ, కులగణన తుది దశకు చేరుకుంది. ఏ రోజుకారోజు ఎన్యుమరేటర్లు ఇళ్లకు తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం వాటిని ఆన్‌లైన్లో పొందుపరుస్తున్నారు. అలాగే ఇళ్లలో లేని…