Category తెలంగాణ

ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనుగోలు చేయాలి

Grain should be bought one hundred percent

క‌నుగోళ్ల వివరాలు న‌మోదు చేయండి అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహబూబ్‌న‌గర్ ప్రజాతంత్ర  నవంబర్ 29  : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనుగోలు చేసి కేంద్రాల నుంచి తరలించాలని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ట్యాబ్ ఎంట్రీ  వంద‌శాతం పూర్తి…

‌దేశంలోనే ధాన్య భాండాగారంగా తెలంగాణ

రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వరి సాగు రైతుల మేలు కోసం ఏ పథకమైనా తీసుకొస్తాం.. రూ500 బోనస్‌ ‌తో రైతుల్లో ఆనందం మహబూబ్‌ ‌నగర్‌  ‌రైతు పండుగలో మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మహబూబ్‌నగర్‌ ‌ప్రజాతంత్ర నవంబర్‌ 29 : ‌భారత్‌ ‌లో ఏ రాష్ట్రంలో పండని విధంగా…

లగచర్లలో భూ సేకరణ రద్దు

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భూ సేకరణ నిలిపివేస్తూ ఉత్వర్వులు జారీ వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 29 :  ‌రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల భూ సేకరణ వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ భూ సేకరణను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను అధికారులు శుక్రవారం విడుదల చేశారు.…

ఇం‌దిరమ్మ ఇళ్లు నిరుపేదలకే..

తొలి ప్రాధాన్యతలో కేటాయింపు దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖను బలోపేతం చేస్తాం సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : ఇం‌దిరమ్మ ఇళ్ల మంజూరులో…

తెలంగాణ కాంగ్రెస్‌ ‌చేతిలో కమలం..

రెండు పార్టీలూ కలిసే పనిచేస్తున్నాయ్‌ అరాచకాలపై బీజేపీ నోరు విప్పడం లేదు బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌రాజకీయ లబ్ధి కోసం కమలం, కాంగ్రెస్‌ ‌నేతలు కలిసికట్టుగా పని• •స్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శించారు. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరు మెదపరని విమర్శించారు. తెలంగాణ…

మహారాష్ట్ర విజయం.. తెలంగాణ బిజెపికి బలం..

2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) మహారాష్ట్రలో విజయం సాధించడంతో ఇప్పుడు భారతీయ జనతాపార్టీ చూపు తెలంగాణపై పడింది. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో పాగా వేసుకుంటూ వొస్తున్న బిజెపి.. రానున్న 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఇప్పటి నుంచే తెలంగాణలో ప్రణాళికలను రచిస్తోంది. వాస్తవంగా…

వ్యవసాయం.. పండుగ అని నిరూపించాం..

పాలమూరుకు తిరిగి వలసలు వొచ్చేలా చేస్తాం..•  రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం •రైతుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు •ఆయిల్‌ ‌పామ్‌ ‌తోటలు పెంచండి.. •మహబూబ్‌నగర్‌ ‘‌రైతు పండుగ’లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయం దండుగ కాదు.. పండుగ…

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల తొలగింపునకు కుట్ర

harees rao

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 :  ‌రాష్ట్ర వ్యాప్తంగా 6,200 పాఠశాలలను మూసివేసేందుకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కుట్ర చేస్తోందని  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఆరోపించారు. ప్రతీ చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్‌, ‌ప్రతీ రెవెన్యూ గ్రామానికి అప్పర్‌ ‌ప్రైమరీ స్కూల్‌, ‌హై స్కూల్‌ ఏర్పాటు చేస్తామని…

భూసేకరణ చట్టం అమలుపై కాంగ్రెస్‌ ‌పచ్చి అబద్ధాలు

Congress' blatant lies on the implementation of the Land Acquisition Act

బాధితుల పునరావాసంపై అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నారు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌మూసీ బాధితులకు పునరావాసం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్‌ ‌ను, దేశాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌ ‌లో ఆయన మీడియాతో…