Category తెలంగాణ

రైతుల సంక్షేమం లక్ష్యంగా కృషి

– మంత్రి కోమటిరెడ్డి  నల్గొండ, ప్రజాతంత్ర, జూన్‌ 13: ‌రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుందని, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు. నల్గొండలో రాష్ట్ర సిట్రస్‌ ‌సెమినార్‌ – 2026‌ను రైతు కమిషన్‌…

దక్షిణాదిపై కాక్రోచ్ జనతా పార్టీ నజర్

– రేపు హైదరాబాద్ ధర్నా చౌక్ లో భారీ సభ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13: దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తూ, సరికొత్త వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా దూసుకుపోతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై  ప్రత్యేక దృష్టి సారించింది. దిల్లీ, లక్నో, పూణే వంటి ప్రధాన నగరాల్లో విజయవంతంగా…

పాలకులు మారుతున్నా మారని తలరాతలు

– గిరిజన సమాజం సమస్యలను పరిష్కరించాలి – గిరిజన సమస్యలు, అభివృద్ధిపై సదస్సులో రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : గిరిజన జనాభా తగ్గుదల, జీవన విధానంలో వస్తున్న మార్పులు, సంప్రదాయ ఆవాసాల అంతరించిపోవడం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. గిరిజన సమాజ సమస్యలు, అభివృద్ధిపై ఉస్మానియా…

అసలు ఓట్లు తొలగించే కుట్ర : కేటీఆర్‌ ‌

‌రాజన్న సిరిసిల్ల,ప్రజాతంత్ర,జూన్‌13: ‌రాష్ట్రంలో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. ’సర్‌’ ‌పక్రియను బీఆర్‌ఎస్‌ ‌సీరియస్‌గా తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేటీఆర్‌ ‌పర్యటించి, పలు కార్యక్రమాల్లో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్‌లాగా…

జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్

– అ‌క్రమంగా వచ్చినట్లు గుర్తింపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13: ‌హైదరాబాద్‌ ‌జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు నిర్దారించారు. గాజులరామారం హెచ్‌ఏఎల్‌ ‌కాలనీలో అద్దె ఇంట్లో బంగ్లా జాతీయులు నివాసం ఉంటున్నారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి ఇళ్లలో…

మగ్గం చప్పుళ్ల మధ్య నలుగుతున్న నేతన్న

– 12 గంటల శ్రమ.. హక్కుల కోసం నిరంతర పోరాటం – ప్రభుత్వ ఆర్డర్లతో ఊరట – వర్కర్‌ ‌టు ఓనర్‌ ‌పథకంపై ఆశల చూపులు – అభివృద్ధి  కార్మికుల జీవితాల్లోనూ కనిపించాలి సిరిసిల్ల టౌన్‌, ‌ప్రజాతంత్ర జూన్‌ 13: ‌సిరిసిల్ల అంటేనే మరమగ్గాల పట్టణం. తరతరాలుగా నేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వేలాది కుటుంబాలకు…

ఫోన్ ట్యాపింగ్‌.. మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ రికార్డు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ట్యాపింగ్‌కు గురైన వాటిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నంబర్ కూడా ఉండటంతో ఆయన స్టేట్‌మెంట్‌ను ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు చేస్తున్న ‘సిట్‌’ శ‌నివారం రికార్డు చేసింది. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు తెలిపారు.…

బీజేపీ కుట్రలకు మీనాక్షి బలి

– కేసు లేకున్నా నామినేషన్ తిరస్కరణ : మహేశ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు వేసిన నామినేషన్ తిరస్కరణ విషయంలో బీజేపీ తీరు చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక నియంత దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ…

సింగరేణిపై దృష్టి పెట్టండి

– అవకతవకల వార్తలు పరిశీలించి చర్యలు తీసుకోండి – ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : సింగరేణి సంస్థలో అవకతవకలు, అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఇటీవల మీడియాలో కొన్ని కథనాలు, వార్తలు ప్రచురితమయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకొచ్చారు.…