Category తెలంగాణ

పాలమూరును ఎండబెట్టారు

ఒక్క ఎకరాకు నీరందించినట్లు నిరూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటా పాలమూరును ఎండబెట్టిన ఘనులని జూపల్లి విమర్శలు ‌పాలమూరు ప్రాజెక్టులపై గత బిఆర్‌ఎస్‌ అబద్దాలుచెబుతోందని, ఒక్క ఎకరాకు నీరందించినట్లు నిరూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. అబద్దాలు చెప్పడంలో బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఆరితేరారని మండిపడ్డారు. నిజాలు చెప్పడానికి ధైర్యం కావాలన్నారు. పాలమూరును ఎండబెట్టి…

రైతులపై మొసలి కన్నీళ్లు ఆపాలి

కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ  బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ ‌శంకర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌21: బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌కు ఆదిలాబాద్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ ‌శంకర్‌ ‌కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ అంటే ఏమనుకుంటున్నావ్‌ ‌కేటీఆర్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గురించి మాట్లాడితే ఏమైందో తెలుసు కదా? అని వార్నింగ్‌ ఇచ్చారు. రైతు భరోసా చర్చలో…

రైతు బంధు ఇస్తే… అసలు చర్చ ఎందుకు..?

గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది వివిధ కొర్రీలతో రైతులకు ఎగమానం పెట్టేందుకు కాంగ్రెస్‌ కుట్ర : మాజీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌ 21: రైతులకు ఇచ్చే రైతు బంధ పథకంలో వివిధ కారణాలతో ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు…

రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోలేదు

స్వల్పకాలిక చర్చలో మంత్రి తుమ్మల వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌21: ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ‘మేం ఇచ్చిన నోట్‌లో రైతు భరోసాపై ఏ చెప్పలేదు. గత ప్రభుత్వంలో జరిగిన విధివిధానాలే సభ ముందు ఉంచాం. బీఆర్‌ఎస్‌ ఏది చెబితే..…

కాళేశ్వరంతో ఎకరాకు కూడా నీరివ్వలేదు

దళితుడిని సిఎం చేస్తానని దగా చేసిన కెసిఆర్‌ అసెంబ్లీలో హరీష్‌ ‌రావు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌21: అసెంబ్లీలో కాళేశ్వరం నీళ్లపై  మాజీ మంత్రి హరీష్‌ ‌రావుకు మంత్రి కోమటి రెడ్డి సవాల్‌ ‌విసిరారు. నల్గొండ జిల్లాకు కాళేశ్వం నీరు చేరాయన్నా దానిపై సభలో గందగోళం ఏర్పడింది. దీంతో మంత్రి కోమటి రెడ్డి సభలో…

బెనిఫిట్‌ ‌షోలు రద్దు

టిక్కెట్ల పెంపు ప్రతిపాదనలు ఉపసంహరణ రేవతి  కుటుంబాన్ని ఆదుకోని అల్లు అర్జున్‌ ఆ ‌కుటుంబానికి రూ.25లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌21: ‌సంధ్య థియేటర్‌ ‌వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు అందించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి…

పుష్పా`2 ఘటన పై ఫైర్ ..!

cm revanth reddy fire on allu arjun

అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన సీ ఎమ్ రేవంత్ రెడ్డి కనీసం మానవత్వం చూపని సినీ ప్రముఖులు సమాజం ఎటువైపు పోతుంది.. హీరోలంటే.. తెరపైన కాదు.. నిజజీవితంలో చూపాలి హీరోలను అరెస్టు చేయకుండా ఏమైనా చట్టాలు ఉన్నాయా..? ఉంటే చెప్పండి.. అలా నడుచుకుంటాం తల్లి చనిపోయి.. కుమారుడు హాస్పిటల్‌లో ఉంటే కనీసం ఒక్కరూ చూడలేదు హైదరాబాద్, ప్రజాతంత్ర,…

కొడంగల్‌ ‌ప్రజలకు నా జీవితాంతం ఏం చేసినా తక్కువే

CM Revanth Reddy

తెలంగాణ అభివృద్ధ్ద్దికి బిఆర్‌ఎస్‌ ‌మోకాలడ్డు కొడంగల్‌ను అభివృద్ధ్ది చేయడం తప్పా విద్య,వైద్య సౌకర్యాలు వారికి వద్దా బిఆర్‌ఎస్‌ ‌తీరుపై నిప్పులు చెరిగిన సిఎం రేవంత్‌ అభివృద్ధ్దిని అడ్డుకుంటూ..గతంలో తాము చేసిందే అభివృద్ధ్ది అని చెబుతూ..అదే ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్న బిఆర్‌ఎస్‌ ‌తీరుపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొడంగల్‌ అభివృద్ధ్దికి మోకాలడ్డుతున్న…

రైతులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

అర్హులైన భూమి ఉన్న వారికే రైతుభరోసా సంక్రాంతి తరవాత రైతుభరోసా అమలు చేస్తాం గతంలోల ఆగా రాళ్లూ రప్పలకు, రోడ్లకు ఇవ్వలేం బిఆర్‌ఎస్‌ హయాంలో రూ.22,600కోట్లు అనర్హులకు చెల్లింపు అసెంబ్లీలో వెల్లడిరచిన సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌21: గతంలో మాదిరిగా కాకుండా అర్హులైన రైతులందరికీ భరోసా కల్పిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. రైతు భరోసా…