Category తెలంగాణ

ఈ- కార్‌ రేసులో అక్రమాలపై ఆధారాలున్నాయ్‌..

తనకు తానే సర్టిఫికెట్‌ ఇచ్చుకోవడం హాస్యాస్పదం కేటీఆర్‌ ‌పై టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 20: ‌ఫార్ములా ఈ-రేస్‌ ‌కేసులో తాను కడిగిన ముత్యమంటూ కేటీఆర్‌ ‌తనకు తానే సర్టిఫికెట్‌ ఇచ్చుకోవడంపై టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ ‌గౌడ్ స్పందించారు. ఫార్ములా ఈ- రేసులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనన్నారు.…

భారత పన్ను వ్యవస్థను సరళీకృతం చేయాలి

క్ల‌ష్ట‌మైన ఆదాయ ప‌న్ను వ్య‌వ‌స్థ‌తో ఇబ్బందులు చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప‌టిష్ట‌మైన విధానాలు అవసరం రాష్ట్రంలో వెనుకబడి ఉన్న జిల్లాలకు నిధులు కేటాయించాలి రాష్ట్రాల అభివృద్ధికి రుణ స్వేచ్ఛ, ఆర్థిక స్వయంప్రతిపతికి తగిన అనుమతులివ్వాలి కేంద్ర ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జైస‌ల్మీర్‌, ప్ర‌జాతంత్ర డిసెంబ‌ర్ 20 :…

కుటుంబ బాధ్యతలకు భయపడి ఇంటికి రాకుండా పదేళ్లుగా సౌదీలోనే…

Stayed in Saudi for ten years due to fear of family responsibilities...

ముగ్గురు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయలేననే ఫోబియాతో ముఖం చాటేసిన వ్యక్తి   హైదరాబాద్‌ , ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20:  కుటుంబ బాధ్యతలకు భయపడి, ముగ్గురు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయలేననే మానసిక ఒత్తిడి ఫోబియాతో స్వదేశానికి రాకుండా.. గత  పదేళ్లుగా సౌదీ అరేబియాలోని తలదాచుకుంటున్న ఒక గల్ఫ్‌ కార్మికుడి విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి…

మహిళా సాధికారిత సాధించేందుకు కృషి చేయాలి

కమిషనర్‌ ఇలంబర్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20:   మహిళా సాధికారత సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కమిషనర్‌ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌ లో ఎస్టేట్‌, అర్బన్‌ కమ్యూనిటీ విభాగం అడిషనల్‌ కమిషనర్లు, ప్రాజెక్టు అధికారులతో పాటు జోనల్‌ పిఓ లు, అసిస్టెంట్‌ ఎస్టేట్‌ అధికారులతో ఆ శాఖల ప్రగతి పై…

కేటీఆర్‌పై పెట్టింది డొల్ల కేసు

Dolla case was filed against KTR

హైకోర్టు తీర్పుతో ఇది తేట‌తెల్లమైంది.. గ్యారెంటీల నుంచి తప్పించుకునే గారడీ శుక్ర‌వారం వొచ్చిందంటే చాలు కేసులతో దాడి. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20 : సీఎం రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసును పరిశీలించిన హైకోర్టు కేటీఆర్‌ని అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు ఇవ్వడం…

రాహుల్‌ పార్లమెంటులో ఉండకుండా బిజెపి కుట్రలు

బిజేపీ వాళ్లు దేవుణ్ణి మొక్కి పబ్లిసిటీ చేసుకుంటారు.. అమిత్‌ షా క్షమాపణలు చెప్పే వరకు పోరాటం రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి ప్రయత్నం : టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని పార్లమెంటులో ఉండకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం…

శాసన సభ,శాసన మండలి …డిసెంబర్‌ 19

భూ భారతి చట్టం ప్రకటనపై బీఆర్‌ఎస్‌ నోటీసులు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి పేరుతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో భూ భారతి చట్టంపై వివిధ పత్రికల్లో ఫుల్‌ పేజీ ప్రకటనలు గుప్పించింది. దీనిపై బీఆర్‌ఎస్‌ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. శాసనసభ హక్కులను రక్షించాలని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ను…

రెండేళ్లలో ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ పూర్తి

Minister Uttam Kumar Reddy

సవరించిన అంచనాల మేరకు 4,650 కోట్ల కేటాయింపు 700 మంది ఏఈఈల నియామకం మరో 1238 ఉద్యోగాలను భర్తీ చేస్తాం.. ప్రాజెక్టుల నిర్మాణాల్లో ప్రతిబంధకంగా  భూసేకరణ భూసేకరణలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి శాసన సభలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 :  వొచ్చే ఐదేళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాలకు…

ఐదేళ్లలో కొత్తగా 30 లక్షల ఆయకట్టుకు నీరు

సంక్రాంతి తర్వాత అర్హులందరికీ తెల్ల రేషన్‌ కార్డులు రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగ్గురిపై పిడి యాక్ట్‌ శాసనసభలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 :  పిడిఎస్‌ బియ్యన్ని అక్రమంగా విక్రయిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌…