ఆర్థిక విధ్వంసంతో అభివృద్ధికి పాతర

పదేళ్ల పాలనలో వెయ్యేళ్ల సంపాదన అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీయించిన కెసిఆర్ రైతుభరోసాపై చర్చలో బిఆర్ఎస్ను కడిగేసిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఆర్థిక విధ్వంసం సృష్టించి,అభివృద్దిని అడ్డుకున్న బిఆర్ఎస్ పదేళ్ల పాలనపై సిఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎందరో బలిదానాలతో ఇచ్చిన తెలంగాణను అప్పులకుప్పగా మార్చారని అన్నారు. ఇప్పటికీ అభివృద్దిని అడ్డుకుంటూ కాళ్లల్లో…








