బిఆర్ఎస్ ధరణితో రైతులకు తీవ్ర నష్టం

భూభారతితో పారదర్శక విధానం అక్కన్నపేట సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్,,ప్రజాతంత్ర,ఏప్రిల్24: గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని.. అలాంటి తప్పులు మళ్లీ జరగొద్దనే రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో భూ భారతి తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందులో భాగంగానే భూ భారతి…








