Category తెలంగాణ

మేడారం మహా జాతరకు శాశ్వత పనులు చేపట్టాలి

మహా మేడారం జాతరకు రూ.145 కోట్ల పనులు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయండి క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతిపాదనలు సమర్పించాలి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : వొచ్చే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో జరిగే మేడారం మహా జాతరకు వొచ్చే భక్తుల సౌకర్యార్థం శాశ్వత ప్రాతిపదికన పనులు…

మూడేళ్లలో మళ్లీ అధికారంలోకి వొస్తాం

కొందరు రేవంత్‌ ‌సైన్యంలా పనిచేస్తున్నారు లగచర్ల బాధితులకు న్యాయం చేయాలి లేదంటే మరోమారు ‘సుప్రీమ్‌’‌ను ఆశ్రయిస్తాం బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : ‌కొందరు పోలీసులు రేవంత్‌ ‌టీమ్‌లాగా పనిచేస్తున్నారని మాజీమంత్రి, బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ ‌వ్యవహార శైలిని, పోలీసుల తీరును…

లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్దం

మొత్తం 112 మంది వోట్లర్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర,  ఏప్రిల్ 22   హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోకల్…

ప్రజల చెంతకు ప్రభుత్వం…

భూ భారతితో సమస్యలకు పరిష్కారం… కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను కాపాడుతాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22:  భూ భారతి తో రైతుల భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూ భారతి చట్టాన్ని…

సత్తాచాటిన తెలుగు తేజాలు

వరంగల్‌ ‌సాయిశివానికి 20వ ర్యాంక్‌ పట్టువదలని విక్రమార్కుడు సాయిచైతన్య ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌22 : ‌జీవితంలో సక్సెస్‌ అనేది ఊహించినంత ఈజీగా రాదు. కానీ ఎంచుకున్న లక్ష్యంపైనే గురిపెట్టి చావో రేవో తేల్చుకునేలా పోరాటం చేసేవారినే విజయం వరిస్తుంది. ఆదిలాబాద్‌ ‌జిల్లాకు చెందిన సాయి చైతన్యది కూడా ఇదే స్టోరీ. తండ్రి కానిస్టేబుల్‌. ‌తల్లి టీచర్‌.…

ప్రభుత్వ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా క‌లెక్ట‌ర్లు ప‌నిచేయాలి

నాలుగు మండ‌లాల్లో 5,905 ద‌ర‌ఖాస్తులు మే మొద‌టివారంలో మ‌రో  28 మండ‌లాల్లో భూభార‌తి పైల‌ట్‌ ప్ర‌తి సోమ‌వారం బిల్లుల చెల్లింపు 200 ద‌ర‌ఖాస్తుల‌కు ఒక గెజిటెడ్ అధికారి ప‌ర్య‌వేక్ష‌ణ‌ రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ప్ర‌భుత్వ ఆలోచ‌న‌లు , ప్రాధాన్య‌త‌ల‌కు అనుగుణంగా  ప‌నిచేయాల‌ని…

ప్రజా ప్రభుత్వంలో మూడంచల్లో ఉద్యోగాల కల్పన

హైదరాబాదులో మరో నాలెడ్జ్ సిటీ ఏర్పాటు కోరి తెచ్చుకున్న తెలంగాణలో కొద్దిమందికే ఉద్యోగాలు గత పదేళ్లలో నిరుద్యోగులు అనేక అవస్థలు మధిర జాబ్ మేలాలో 5,000 మందికి ఉపాధి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21:  కోరి కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఆ కొద్దిమంది రాజకీయ నాయకులకే ఉద్యోగాలు వొచ్చాయని,…

దేశ అభివృద్ధిలో సివిల్ సర్వీసెస్ అధికారుల పాత్ర కీలకం

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: జాతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్ సర్వీసెస్ అధికారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి, సుపరిపాలనలో సివిల్ సర్వీసెస్ అధికారులు పోషించే కీలక పాత్రను స్మరించే రోజుగా ఈ దినం నిలుస్తుందని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.…

అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దాం రండి..

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి జపాన్ వ్యాపారవేత్తలను ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి ఒసాకా ఎక్స్ పోలో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21:  తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ రైజింగ్…