Category తెలంగాణ

ప్ర‌శాతంగా ముగిసిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్

78.57 శాతం పోలింగ్ ఈనెల 25న వోట్ల లెక్కింపు రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23:   హైద‌రాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం జ‌రిగిన పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. ఉద‌యం 8గంట‌ల‌ నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు…

తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా

చరిత్రలోనే పెద్ద సభ.. రజతోత్సవ సభ.. బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్కతుర్తిలో రజితోత్సవ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన కేటీఆర్ హనుమకొండ /హుజురాబాద్ / ఎల్కతుర్తి /  హుస్నాబాద్, ప్రజాతంత్ర ఏప్రిల్ 23 : తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా అని, ఎవరికి ఏ కష్టం వొచ్చినా…

ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ రద్దు చేయాలి

తెలంగాణ పీపుల్స్ జేఏసీ కన్వీనర్  ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీని రద్దు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్  డిమాండ్ చేశారు. తెలంగాణ పీపుల్స్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ప్రతినిధులు ఫార్మా సిటీ గ్రామాల్లో నిజ నిర్ధారణ కమిటీ ప్రతినిధులు పర్యటించి ఇక్కడ జరుగుతున్న…

బ్యాంకాక్ లో బందీ అయిన యువతకు విముక్తి

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి వెట్టిచాకిరీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో నలుగురికి విముక్తి త్వరలోనే మరికొందరిని రప్పిస్తామన్న బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: సైబర్ నేరగాళ్లల మాయ మాటలు నమ్మి మోసపోయి బ్యాంకాక్ లో మయన్మార్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మారి వెట్టి చాకిరీకి గురవుతున్న…

ఇంటర్ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం

ఫస్టియర్‌లో 66.89 శాతం, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత ఫలితాలను విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి మే 22 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు విద్యార్థులు అత్యున్నత స్థానానికి ఎదగాలన్న డిప్యూటీ సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 :  ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు…

ప్రపంచ స్థాయిలో గద్దర్ సినిమా అవార్డుల వేడుక

నభూతో న భవిష్యత్తు అన్నట్టు నిర్వహించండి తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ పుట్టడం మన అదృష్టం.. కాంగ్రెస్ హయాంలోనే సినీ పరిశ్రమకు ప్రోత్సాహం గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : గద్దర్ సినిమా అవార్డుల వేడుకలను నభూతో నా భవిష్యత్ అనేలా నిర్వహించాలని,…

హిరోషిమా అసెంబ్లీని సందర్శించిన “తెలంగాణ రైజింగ్” బృందం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని “తెలంగాణ రైజింగ్” బృందం జపాన్‌లోని హిరోషిమా ప్రిఫెక్చర్‌ను సందర్శించింది. హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ హాల్ సందర్శనకు వెళ్లిన బృందానికి అసెంబ్లీ  స్పీకర్ తకాషి నకమోటో, వారి శాసనసభ్యుల బృందం ఘనంగా స్వాగతించింది. ముఖ్యమంత్రి వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.…

నేడు స్థానిక సంస్థల ఎంఎల్సీ ఎన్నిక

బిఆర్‌ఎస్‌ ‌బాయ్‌కాట్‌ .. ‌తేలని కాంగ్రెస్‌ ‌వ్యూహం.. క్రాస్ వోటింగ్ పై ఆశాభావంతో బిజెపి (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) హైదరాబాద్‌ ‌స్థానిక సంస్థల ఎంఎల్సీ ఎన్నికకు బుధవారం వోటింగ్‌ ‌జరుగనుంది. ఈ ఎన్నికల్లో కేవలం రెండు పార్టీలు మాత్రమే బరిలో నిలిచాయి. పోటీ పడుతున్న ఎంఐఎం, బిజెపిలు ఎవరికివారే గెలుపు ధీమా ప్రకటిస్తున్నారు.…

సుస్థిర విధానాలతో ముందుకెళ్తున్నాం..

సాంకేతిక పురోగతిలో హిరోషిమా ప్రత్యేక గుర్తింపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిరోషిమాను సందర్శించిన తెలంగాణ బృందం హిరోషిమా-తెలంగాణ ఆటోమోటివ్ మొబిలిటీ కారిడార్ పై దృష్టి పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు నేతృత్వంలోని…