ప్రశాతంగా ముగిసిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్

78.57 శాతం పోలింగ్ ఈనెల 25న వోట్ల లెక్కింపు రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు…








