కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్

భద్రాచలం, ప్రజాతంత్ర, మే 8 : తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న కర్రెగుట్టల్లో గురువారం మావోయిస్టులకు, భద్రత బలగాలకు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరు గాయాలతో తప్పించుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే మావోయిస్టుల కోసం కర్రె గుట్టల్లో పాగా వేసిన భద్రత బలగాలకు మావోయిస్టులు…







