Category తెలంగాణ

కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్

Eturunagaram Encounter

భద్రాచలం, ప్రజాతంత్ర, మే 8 : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ‌రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న కర్రెగుట్టల్లో గురువారం మావోయిస్టులకు, భద్రత బలగాలకు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరు గాయాలతో తప్పించుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే మావోయిస్టుల కోసం కర్రె గుట్టల్లో పాగా వేసిన భద్రత బలగాలకు మావోయిస్టులు…

హైడ్రా అంటే ఎందుకు కడుపు మంట?

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 8: హైడ్రా విద్యుక్త ధర్మంలో భాగంగా హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకున్నామని, ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చారిత్రక నగరం హైదరాబాద్ పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. . 1908 లో వచ్చిన వరదలు నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయి. ఆనాడు వరదల…

హైడ్రా అంటే ఎందుకు కడుపు మంట?

ఆక్రమణదారులకు మాత్రమే హైడ్రాపై కోపం ముంబై, చెన్నై దుస్థితి హైదరాబాద్ కు రావొద్దు.. నగరంలో చెరువులు, కుంటలను రక్షించాల్సిందే.. బీజేపీ చేస్తే కరెక్టు.. తెలంగాణలో కాంగ్రెస్ చేస్తే తప్పా? ప్రజల మేలు కోసం మేం వెనక్కి తగ్గేది లేదు.. హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 8: హైడ్రా…

ఓల్డ్ సిటీ లో…మిస్ వరల్డ్ ప్రతినిధుల హెరిటేజ్ వాక్

— చార్మినార్, లాడ్ బజార్ లకు గ్లోబల్ ఎక్స్పోజర్  మిస్ వరల్డ్ ఈవెంట్ లో భాగంగా ఈ నెల13 న సాయంత్రం హైదరాబాద్ నగరంలోని చార్మినార్ , లాడ్ బజార్ లలో హైదరాబాద్ తో పాటు చార్మినార్ , లాడ్ బజార్ సాంస్కృతిక వైభవాన్ని,వైవిధ్యాన్ని చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేలా హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. లాడ్ బజార్ లో మిస్ వరల్డ్ ప్రతినిధులు స్థానిక కళాకారులతో…

నగరంలో విజయవంతంగా మాక్‌ ‌డ్రిల్‌

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే7: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ అభ్యాస్‌ ‌పేరుతో మాక్‌‌డ్రిల్‌ ‌నిర్వహించారు. మాక్‌ ‌డ్రిల్‌ ‌సాయంత్రం 4 గంటలకు మొదలైంది. మొదట నగరంలో పలుచోట్ల సైరన్లు మోగాయి. ప్రధాన కూడళ్లు, అపార్ట్‌మెంట్ల వద్ద సైరన్లు మోగించారు. అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన కోసం మాక్‌‌డ్రిల్‌ ‌నిర్వహించారు. ప్రజలు, సహాయక…

పేదలకు ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం

ఇందిరమ్మ రాజ్యంతోనే సొంతింటి కల సాకారం రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోయ తెగకు చెందిన కుటుంబంతో భోజనం చేసిన మంత్రి చర్ల, ప్రజాతంత్ర, మే 7 : రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు రాష్ట్రం మొత్తం పూర్తిస్థాయిలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని రెవెన్యూ…

తెలంగాణ టూరిజానికి కొత్త పుంతలు..

గ్రామీణ పర్యాటకంపై సర్కారు స్పెషల్ ఫోకస్ మిస్ వరల్డ్ ఈవెంట్ షెడ్యూల్ లో కంటెస్టెంట్లకు ఫీల్డ్ టూర్ అందాల పోటీలతో పల్లెలకు ప్రపంచవ్యాప్త ప్రచారం గ్రామీణ పర్యాటక వృద్ధికి ఊతమిచ్చేలా కార్యక్రమాలు హైదరాబాద్. ప్రజాతంత్ర, మే 7 : తెలంగాణ పర్యాటకాన్ని ప్రగతి పథకంలో నడిపించేందుకు రాష్ట్ర సర్కారు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. మిస్…

మనమంతా సైన్యం వెంటే ఉందాం..

ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావు లేదు.. సైన్యానికి మనో ధైర్యం ఇచ్చేలా నేడు ర్యాలీ అసత్య ప్రచారాలు చేసే వారిపై ఉక్కుపాదం హాస్పిటల్‌లు, మందులు, రక్త నిల్వలు సన్నద్ధం చేసుకోండి ఉద్యోగులు, అధికారులు, మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ఆదేశాలు ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో సీఎం అత్యవసర సమావేశం  హైదరాబాద్‌, ప్రజాతంత్ర,మే…

దేశవ్యాప్తంగా 18 విమానాశ్రయాల మూసివేత

ఈనెల 10 వరకు విమాన రాకపోకలపై నిషేధం విమానాలను రద్దు చేసిన పలు విమానయాన సంస్థలు న్యూదిల్లీ, మే 7 : పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ మరింత బలంగా ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్‌ సిందూర్‌  పేరుతో పాకిస్థాన్‌, పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులకు పాల్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత గగనతలంలో కొంతమేర…