Category తెలంగాణ

తుపాకీలు చేతబట్టి అమాయకులను చంపుతుంటే చర్చలేంటి?

˜కాంగ్రెస్‌ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం ˜నక్సల్స్‌ సానుభూతిపరులు హరగోపాల్‌, వరవరరావు సాధించిందేమిటి? ˜మావోయిస్టులు తుపాకీ వీడి లొంగిపోవాల్సిందే… ˜కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు పెద్దపల్లి, ప్రజాతంత్ర, మే 5: నక్సల్స్‌ పై నిషేధం విధించిన కాంగ్రెస్‌ పార్టీయే నేడు నక్సల్స్‌ తో చర్చలు జరపాలని చెప్పడం ఆ పార్టీ…

‌రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సాహం

అన్నదాతలను కాపాడుకోవడమే మా లక్ష్యం •వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 5: అన్నం పెట్టే అన్నదాతలను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ, మార్కెటింగ్‌ ‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం దారూర్‌ ‌మండల రైతు వేదికలో ‘‘ రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు’’ కార్యక్రమం జరిగింది.  ఈ…

రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు..

heavy temparature

•బెంబేలెత్తుతున్న జనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే5: తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. అప్పుడప్పుడు వానలు పడినా ఎండలు మాత్రం తగ్గడం లేదు. రానున్న రోజుల్లో మరింతగా విజృంభిచనున్నట్లు వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. మే 15 తర్వాత ఎండల తీవ్రత మరింత పెరగనుందని తెలిపింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఎండలు…

కాశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు రోడ్డు కనెక్టివిటీ

•హైవేల విస్తరణతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి •కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌,‌ప్రజాతంత్ర,మే5: కశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీనే లక్ష్యమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో రూ. 3,694.4 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు జరిగాయని, హైవేల విస్తరణ వల్ల రోడ్డు ప్రమదాలు తగ్గాయని.. సమయం తగ్గిందని అన్నారు. తెలంగాణలో హైవేల నిర్మాణ…

రోడ్డు కనెక్టివిటీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

రూ.3,900 కోట్ల విలువైన పనులకు  ప్రారంభం •నీటి సంరక్షణ పథకాలతో రైతులకు మేలు •ఈ దశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి •కాగజ్‌నగర్‌ ‌వేదికగా కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీ కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌,‌ప్రజాతంత్ర,మే5: తెలంగాణలో రోడ్ల అభివృద్ది బాధ్యత తనదని..అయితే నీటి సంరక్షణ ద్వారా భవిష్యత్‌ ‌తరాలకు మనం నీటి నిల్వలు అందించాల్సి ఉందని కేంద్ర మంత్రి…

అం‌దాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థలపై లేదా?

కొనుగోలు కేంద్రాల్లో రైతు మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. •పత్తి కొనుగోళ్ల గోల్‌మాల్‌పై ఎంక్వయిరీ జరపాలి •ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు డిమాండ్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 5: అందాల పోటీల(మిస్‌ ‌వరల్డ్)‌మీద ఉన్న శ్రద్ధ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి రాష్ట్రంలో అన్నదాతలు పడుతున్న అవస్థలపై లేకుండా పోయిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు…

ఎవరిపై ఉద్యోగ సంఘాల సమరం?

రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిన స్థితిలో ఉంది •బయట ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టడం లేదు.. •అప్పు కోసం పోతే నన్ను దొంగని చూసినట్టు చూస్తున్నారు! •మేం అడగకుండానే ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు •ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కొన్ని రాజకీయ పార్టీల కుట్రలు •ఉద్యోగ సంఘాలు ఆ కుట్రలో పావులుగా మారొద్దు.. •ఉద్యోగులకు సమయస్ఫూర్తి,…

దేవాదుల ప్రాజెక్టు అన్ని దశలను పూర్తి చేస్తాం

రైతులకు స‌మృద్ధిగా సాగునీరందిస్తాం.. సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల పంపు హౌస్ పనులపై సమీక్ష హనుమకొండ, ప్రజాతంత్ర, మే 3 : దేవాదుల ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని దశలను పూర్తిస్థాయిలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…

గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్ గా తెలంగాణ

వైద్య పర్యాటక పటంలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు సీఎం సూచనతో…. మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లకు మెడికల్ టూరిజంపై పరిచయం కార్యక్రమం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3 : ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు, సాంకేతికత,  సామర్థ్యం కలిగిన వైద్యులు, ఉన్నత నాణ్యతైన చికిత్సలను అందిస్తూ ఇప్పటికే తెలంగాణ  అంతర్జాతీయ రోగులను ఆకర్షిస్తోండగా…మిస్ వరల్డ్ పోటీలతో…