సరస్వతీ పుష్కరాలు ప్రారంభం..

భారీగా తరలివస్తున్న భక్తులు వేదమంత్రాలతో మార్మోగిన త్రివేణి సంగమం అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచిన కాళేశ్వరం పుష్కర స్నానం ఆచరించిన మంత్రి శ్రీధర్ బాబు కాళేశ్వరం త్రివేణి సంగమం వేద మంత్రోఛ్చారణలతో మార్మోగింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏకైక క్షేత్రం అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి సంగమంలో ఉదయం 5.44 నిమిషాలకు పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. గురువారం వేకువ…








