Category తెలంగాణ

నేను రౌడీలకు రౌడీని…మంచోళ్లకు మంచోడిని

నువ్వు ఒక్కటి తిడితే నేను నూరు తిడుతా.. ఈటల…నీ పరువు తీసుకోకు… బిజెపి ఎంపి రాజేందర్‌పై టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి పైర్‌ ‌  నేను రౌడీలకు రౌడీని…గుండాలకు గుండాను…మంచి వాళ్లకు మంచి వాడిని…మర్యాద ఇస్తే మర్యాద ఇస్తా…తిడితే తిడుతా అని…నువ్వు ఒకటి తిడితే నేను నూరు తిడుతాననీ టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సంగారెడ్డి మాజీ…

బిఆర్ఎస్‌,‌బిజెపిలు  రెండూ ఒక్కటే

ఒకరి స్క్రిప్టు మరొకరు చదువుతారు వారికి ప్రజల పట్ల చిత్తశుద్ధ్ది లేదు మంత్రి పొంగులేటి ఘాటు విమర్శలు బిజెపి, బిఆర్ఎస్‌ ‌రెండు పార్టీలు ఒక్కటేనని, లోపాయకారిగా వారి వ్యవహారాలు ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒకరి స్క్రిప్టును మరొకరు చదువుతారని అన్నారు.  జిల్లా అభివృద్ధిలో తాము చేపట్టిన కార్యక్రమాల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…

విద్యా వ్యవస్థలో ‘మార్పు’ రావాలి….

* ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చి దిద్దడంపై మేధోమథనం * ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కు ధీటుగా సర్కార్ బడులను మార్చాలి * ‘విద్యా రంగంలో సంస్కరణలు’ మంత్రి వర్గ ఉప సంఘం భేటీలో మంత్రి శ్రీధర్ బాబు   గత పదేళ్లలో రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థ ముఖ చిత్రాన్ని…

దోపిడీ దారులు ఏకమవుతున్నారు.. జాగ్రత్త!

మళ్లీ దొరల పాలన కోసం కుట్రలు అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సభలు పెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు నీళ్లపాలు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని జలగలా పీల్చి పిప్పి చేసింది. కెసిఆర్ ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాన్ని మేము ఆపలేదు అశ్వారావుపేట బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క   అశ్వారావుపేట,…

హైదరాబాద్ సేఫెస్ట్.. మోస్ట్ అట్రాక్టివ్

ప్రపంచానికి శాంతి, ఐక్యత సందేశం ఇచ్చిన ఆరంభ వేడుకలు హైదరాబాద్ దేశంలోనే అత్యంత సురక్షితమైన భద్రమైన నగరమని మరోసారి చాటుకుంది. ఇండియా పాకిస్థాన్ మధ్య అలుముకున్న యుద్ధ వాతావరణంలో శనివారం హైదరాబాద్ లో జరిగిన మిస్ వరల్డ్ 2025 ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ప్రశాంతంగా జరిగాయి. ప్రపంచ శాంతికి, ఐక్యతకు మిస్ వరల్డ్ పోటీలు…

85 ఏళ్లు దాటిన పెన్షనర్లకు పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇవ్వాలి

pensioners

85 ఏళ్లు దాటిన పెన్షనర్లకు పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇవ్వాలి హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 10 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 85 సంవత్సరాలు పైబడిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు దాదాపు 2,000 మందికి 2025 ఏప్రిల్ పెన్షన్లు ఇంకా అందలేదని వార్తలు, ఫోన్లు వొస్తున్నాయని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు…

నేడు మిస్‌ ‌వరల్డ్ 2025 ‌ప్రారంభోత్సవం

తెలంగాణ ఖ్యాతిని, సంస్కృతిక వైభవాన్ని చాటేలా ఈవెంట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 9:  ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబైంది. ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ స్థాయి పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. సంస్కృతి, సౌందర్యం రెండింటి మేళవింపుగా నిర్వహించనున్న మిస్ వరల్డ్ 2025 ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. సీఎం…

పరువు కోసం పాక్‌ అసత్యప్రచారాలు

నిజ నిర్ధారణ చేస్తూ తిప్పికొడుతున్న భారత్‌ ‌న్యూదిల్లీ, మే 9: భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్‌ ‌డియా, సోషల్‌ ‌డియా తప్పుడు ప్రచారాలకు తెరలేపాయి. పెద్ద ఎత్తున అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. సోషల్‌ ‌డియాలో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖులు సైతం తప్పుడు వీడియోలను, ఫొటోలను పోస్టు చేస్తున్నారు. భారత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే…

మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి

నూగూరు వెంకటాపురం ప్రజాతంత్ర  8 : కర్రెగుట్టల్లో గత 17 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ తో అరణ్యం నెత్తురోడుతోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో వేలాది మంది కేంద్ర బలగాలతో గాలింపు చర్యలు చేపడుతూన్నాయి. తెలంగాణ సరిహద్దు దట్టమైన అడవిలో గురువారం తెల్లవారుజామున ల్యాండ్ మైన్ పేలి తెలంగాణ…