Category తెలంగాణ

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంతోనే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు

ఎర్రుపాలెం, ప్రజాతంత్ర, మే 14 : కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తోనే ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలో  22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 50 పడకల…

పంట అమ్ముకోవ‌డానికి రైతులు యుద్ధం చేయాలా? బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు సూటి ప్ర‌శ్న‌

 తెలంగాణ భవన్లో మీడియా సమావేశం. ధాన్యం కొనుగోలు క‌ష్ట‌మే…త‌ర‌లింపు జాప్యమే వ‌డ‌దెబ్బ‌కు రైతులు మ‌ర‌ణిస్తున్నా ప‌ట్ట‌ని ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేదు అందాల రాశుల చుట్టూ తిర‌గ‌డం త‌ప్ప చేసేదేం లేదు ముఖ్య‌మంత్రిపై హ‌రీష్‌రావు సెటైర్లు దేశం కోసం సైనికులు సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నారు.  మ‌రోప‌క్క రైతులు తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో యుద్ధం…

కాలుష్యకారక పరిశ్రమలను తెలంగాణలో ప్రోత్సహించొద్దు

-వాటికి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేసి అడవిని కాపాడాలి -2013 బదులు 2017 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయడం అన్యాయం -అన్ని భూ సేకరణ నోటిఫికేషన్లు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాలి -సిటీ పేరుతో ప్రభుత్వం 35 వేల ఎకరాల భూ సేకరణ చేయడం అన్యాయం -తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్…

గూడులేని చెంచుల‌కు 10 వేల ఇందిర‌మ్మ ఇండ్లు

ఐటిడిఎ ప‌రిధిలోని ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు అద‌నంగా మంజూరు గ‌వ‌ర్న‌ర్ , సిఎం ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా నిర్ణ‌యం రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి త‌ర‌త‌రాలుగా సొంత ఇండ్ల‌కు నోచుకోని ఆదిమ గిరిజ‌న తెగ‌ల‌లోకి అతి బ‌ల‌హీన వ‌ర్గ‌మైన చెంచుల‌ సొంతింటి క‌లను  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం సాకారం చేయ‌బోతోంద‌ని  రెవెన్యూ,…

ప్ర‌భుత్వంపై బీఆర్ ఎస్ కుట్ర‌లు

ప‌థ‌కాలు అంద‌క‌పోవ‌డానికి ప‌దేళ్ల దోపిడీ కార‌ణం గిరిజన మహిళ రైతులను చెట్టుకు కట్టేసి కొట్టిన చ‌రిత్ర గ‌త ప్ర‌భుత్వానిది 18న ఇందిరా గిరి జల సౌర వికాసం పథకం ప్రారంభం గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా ఇందిరమ్మ ఇళ్లు ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ ప్రతి పథకం ప్రజల మంచి కోసం   తీసుకొస్తున్న ప్రజా ప్రభుత్వం…

దుబాయిలో బ్యాంకు ఖాతా కేసులో జైలు పాలయిన జగిత్యాల జిల్లావాసి

•సమస్య పరిష్కారానికి ప్రజావాణి•ఇంచార్జి జి.చిన్నారెడ్డి హామీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (‌యూఏఈ) దేశం లోని దుబాయికి బతుకు దెరువు కోసం వెళ్లిన జగిత్యాల జిల్లావాసి ఒకరు తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో జైలు పాలయిన సంఘటన ఇటీవల జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం…

చార్మినార్ వద్ద సుందరీమణుల సందడి

ఆకర్షణీయంగా హెరిటేజ్ వాక్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మిస్ వరల్డ్ 2025’ పోటీలలో భాగంగా మంగళవారం 190 దేశాలకు చెందిన అందాల భామలు చార్మినార్ దగ్గర సందడి చేశారు. ఇక్కడి నుంచి వీరు హెరిటేజ్ వాక్ చేయనున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. రాత్రికి చౌమహల్లా ప్యాలెస్‌లో డిన్నర్ ఏర్పాటు…

ముందస్తుగా సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన వసతులు

విద్యార్థులకు డెబిట్ కార్డు తరహాలో స్మార్ట్ కార్డులు అధికారులను ఆదేశించిన సిఎస్‌ ‌రామకృష్ణారావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే 13: సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన సేవలందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని  సీఎస్‌ ‌రామకృష్ణారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్ధులకు అందించే కాస్మోటిక్‌ ‌ఛార్జీల చెల్లింపులను నేరుగా విద్యార్థుల బ్యాంక్‌ అకౌంట్‌ ‌లోకి జమ చేసేందుకు…

కౌలు రైతులకిచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి : రైతు స్వరాజ్య వేదిక

•కౌలు రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించాలి •2011 సాగుదారు గుర్తింపు కార్డుల చట్టాన్ని ఈ ఖరీఫ్ నుండి అమలు చేయాలి కౌలు రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించాలని రైతు స్వరాజ్య వేదిక డిమాండ్ చేసింది. కౌలు రైతుల అంశంపై తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసిన కన్సల్టేషన్…