కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు

ఎర్రుపాలెం, ప్రజాతంత్ర, మే 14 : కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలో 22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 50 పడకల…








