Category తెలంగాణ

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు..

Portfolios

హైదరాబాద్, జూన్ 11 :  తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖ (Portfolios )లను కేటాయించారు. గడ్డం వివేక్‌ వెంకటస్వామికి కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన, మైనారిటీల సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, లింగమార్పిడి…

గురుకులాలు గురువుల కోసమేనా?

Gurukula Schools

పలుచోట్ల విద్యార్థుల – గురువుల సంఖ్య సమానం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కాలేజీల తరలింపు మహబూబాబాద్ కాలేజీ.. హన్మకొండలో నిర్వహణ అద్దెలు, హెచ్ఆర్ఏల పేరుతో  రూ.లక్ష ల నిధులు దుర్వినియోగం  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆర్సీవోలు బీసీ గురుకులాల్లో గాడి తప్పిన  పాలన ఎమ్మెల్యేల వినతులు బుట్ట దాఖలు..  మరిపెడ (వరంగల్) ప్రజాతంత్ర:  రాష్ట్ర…

హక్కుల కోసం గొంతు విప్పిన వారిని జైళ్లలో పెట్టారు

రాజకీయ ఖైదీలు ఏదో చేశారని కాదు, ఏదైనా చేస్తారేమోననే భయంతో జైళ్లలో నిర్బంధించారు నిర్బంధించి వాళ్ళు దాని ప్రయత్నాన్ని మాత్రం ఆపలేరు పుస్తకావిష్కరణ సభలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీ ప్రభుత్వంలో ఎక్కువైన నిర్బందాలు అణిచివేతల అధికమైనప్పుడే ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుంది వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్లలో పెట్టారు…

ఇందిర‌మ్మ ఇండ్ల‌కు ఉచితంగా ఇసుక‌

క‌లెక్ట‌ర్ల‌కు ఉచిత ఇసుక కూప‌న్ల పంపిణీ బాధ్య‌త‌లు రెవెన్యూ, హౌసింగ్‌, శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఇంచెర్ల గ్రామంలో ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ ములుగు /హైద‌రాబాద్ ప్రజాతంత్ర జూన్ 11 : రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ల‌బ్దిదారుల‌కు ఉచితంగా ఇసుక స‌ర‌ఫరా చేస్తామ‌ని, ఉచిత ఇసుక కూప‌న్ల పంపిణీ బాధ్య‌త‌ను…

కాళేశ్వరం నిర్మాణమే బ్లండర్‌

దాంతో వరి దిగుబడులు పెరగడం అబద్దం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పన కెసిఆర్‌ అందుకు బాధ్యులు చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, జూన్‌11: కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ రాష్టాన్న్రి అప్పులపాలు చేశారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం మంచి అయినా, చెడు అయినా బాధ్యుడు కేసీఆర్‌ అని…

ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్‌

-‌బస్‌ ‌భవన్‌ ఎదుట బిఆర్‌ఎస్‌వి మెరుపు ధర్నా – బస్‌ ‌పాస్‌ ‌ధరల పెంపుపై నిరసన – బస్‌ ‌భవన్‌ ‌ముట్టడికి యత్నం – రోడ్డుపై బైఠాయింపు ‌తెలంగాణ జాగృతి నేత, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. పెంచిన బస్‌ ‌పాస్‌ ‌ధరలను వెంటనే తగ్గించాలంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి మంగళవారం బస్‌…

మోసం చేస్తున్న సీడ్ కంపెనీల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి: కే.టి.ఆర్‌. డిమాండ్‌

Supreme shocks to ktr

– గ‌ద్వాల రైతుల‌కు సీడ్ కంపెనీల వేధింపులు – రైతులు పండిచిన విత్త‌నాల‌ను నాసిర‌క‌మంటున్న కంపెనీలు – కంపెనీల మోసాల‌ను అరిక‌ట్టాల‌ని రైతుల డిమాండ్‌   గద్వాల జిల్లాలో రైతులను మోసం చేస్తున్న సీడ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు డిమాండ్ చేశారు. రైతులు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా…

మంత్రుల శాఖ‌ల్లో మార్పులు?

– దిల్లీలోనే మకాం వేసిన సిఎం రేవంత్‌ ‌- శాఖల కేటాయింపులపై కసరత్తు – కెసి వేణుగోపాల్‌, ‌ఖర్గేలతో సిఎం మంతనాలు – హుటాహుటిన దిల్లీకి మంత్రి ఉత్తమ్‌  ‌తెలంగాణ మంత్రుల శాఖల్లో భారీ మార్పులకు అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు శాఖల మార్పులపైన కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు చేస్తోంది.…