Category తెలంగాణ

కొత్త మంత్రి వాకిటి మంత్రి సీతక్కతో భేటీ

హైదరాబాద్‌. ప్రజాతంత్ర, జూన్‌ 14: నూతన మంత్రిగా నియమితులైన వాకిటి శ్రీహరి పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో ప్రజాభవన్‌లో శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీహరికి శాలువా కప్పి మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.    

కాంగ్రెస్‌లో రేగుతున్న అసంతృప్తి

– దిద్దుబాటు చ‌ర్య‌ల‌తో రేవంత్ – ప‌ద‌వి వ‌చ్చినా, రాకున్నా తృప్తిలేని విచిత్ర ప‌రిస్థితి – మ‌హిళానేత‌ల్లో ఆగ్ర‌హం – పుష్ప‌క‌విమానంలా పార్టీ కార్య‌వ‌ర్గం – కాంగ్రెస్ ఓ విరోధాభాస‌!!  మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అంటేనే తేనెతుట్టెను క‌దిల్చిన‌ట్టు! నిత్య అసంతృప్త భుగ‌భుగ‌ల‌తో నిండివుండే కాంగ్రెస్‌లో ఇక చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ముఖ్య‌మంత్రిగా రేవంత్ ఇంత‌కాలం కొన‌సాగారంటే అందుకు ప్ర‌ధాన కార‌ణం, పార్టీని అధికారంలోకి…

య‌దేచ్ఛ‌గా ద‌ర్యాప్తు సంస్థ‌ల దుర్యినియోగం

– కేటీఆర్‌కు ఇచ్చిన తాజా నోటీసులే నిద‌ర్శ‌నం –ఫార్ములా వ‌న్ రేస్ ప్ర‌తిష్టాత్మ‌కం – వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తే వేధిస్తారా? – డైవ‌ర్ష‌న్ రాజ‌కీయాలు చేస్తున్న రేవంత్‌ – విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు అనడానికి కే టీ ఆర్ కు ఇచ్చిన తాజా నోటీసులే…

రేవంత్‌, కేటీఆర్‌, జగదీష్‌ రెడ్డిల పిటిషన్లపై విచారణ

20కి వాయిదా వేసిన హైకోర్టు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మాజీ మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌ రెడ్డిలు గతంలో దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం విచారణలు జరిగాయి. కేసుల పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. తొమ్మిదేళ్ల క్రితం గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో రేవంత్‌ రెడ్డితోపాటు ఆయన సోదరుడు కొండల్‌ రెడ్డి,…

కక్ష సాధింపునకే నోటీసు

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసుపై కవిత స్పందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13 : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ విభాగం శుక్రవారం నోటీసు జారీ చేయడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారంటూ…

లైడిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా?:

ఏసీబీ నోటీసులివ్వడంపై కేటీఆర్‌ స్పందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13: ఫార్ములా ఈ-రేస్‌ కేసులో తనకు ఏసీబీ విభాగం నోటీసులు ఇవ్వడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తాను సోమవారం ఉదయం 10 గంటలకు దర్యాప్తునకు హాజరవుతానన్నారు. ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ‘నేను నగదు…

విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యం

పిల్లలకు భాషా పరిజ్ఞానంతోపాటు నైపుణ్యాలు నేర్పించాలి ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండాలి విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందాలని, ఇందుకవసరమైన మౌలిక…

భాగ్యనగరంలో వర్షం

Heavy rains hit Palamuru

పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం రాగల ఐదు రోజుల్లో వర్షాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13 : హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బేగంబజార్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌, నారాయణగూడ, లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, ఆబిడ్స్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో పనుల మీద…

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ

ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో…   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13: ఫార్ములా ఈIకార్‌ రేస్‌ కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉదయం 10గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా పేర్కొంది. అయితే మే 28న విచారణకు హాజరుకావాల్సిందిగా అదేనెల…