Category తెలంగాణ

వైభ‌వంగా ఆషాఢ బోనాలు

– ఈ నెల 26 నుండి జూలై 24 వరకు – బోనాలు నిర్వ‌హ‌ణ‌కు రూ.20కోట్లు మంజూరు – అంద‌రికీ తెలిసేలా ప్ర‌చారం – అధికార్లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి – మంత్రులు కొండా సురేఖ‌, పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశాలు   ఈనెల 26 నుండి జూలై 24 వరకు నిర్వహించు ఆషాడ మాస బోనాలను  వైభవంగా…

సదరం సర్టిఫికెట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షలు

Minister Sitakka counter to Minister KTR allegations

మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క హైదరాబాద్‌, జూన్‌ 10: రాష్ట్రవ్యాప్తంగా 38 ఆసుపత్రుల్లో సదరం సర్టిఫికెట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పంచాయతీరాజ్‌ గ్రావిూణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఇందుకోసం ఒక్కో ఆసుపత్రికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.3.8 కోట్లను విడుదల…

రూ.2125 కోట్ల పెట్టుబడులు… 5020 మందికి ఉపాధి

Taranis Capital

యూఏఈ కంపెనీలు శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ పెట్టుబడి రాష్ట్రానికి చెందిన అయిదు కంపెనీలతో అవగాహన ఒప్పందం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 :  రాష్ట్రంలో యూఏఈకు చెందిన శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ (UAE companies ) సంయుక్తంగా రూ.2125 కోట్ల…

సినీ సిటీకి హైదరాబాద్ ను రాజధానిగా తీర్చిదిద్దాలి

Cinema City

డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయండి 14న గద్దర్ సినిమా అవార్డులు అంగరంగ వైభవంగా నిర్వహించాలి సినిమా రంగ సమగ్ర అభివృద్ధి సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : సినిమా సిటీ(Cinema City) కి హైదరాబాద్ నగరాన్ని రాజధానిగా మార్చేందుకు అవసరమైన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్…

యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష

Deputy CM Bhatti Vikramarka

హైదరాబాద్, జూన్ 10 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం ప్రజా భవన్‌లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ Yadadri Thermal Power Station (YTPS) ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించారు. జూన్ 9న బిహెచ్ఇఎల్ సిఎండి, టిజిజెన్కో సిఎండి, బిహెచ్ఈఎల్ డైరెక్టర్లు వైటీపీఎస్ ప్రాజెక్ట్‌ ను పరిశీలించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని గౌరవ…

బోనాల ఉత్సవాలకు రూ. 20 కోట్ల కేటాయింపు

మం్ర‌తి కొండా సురేఖ‌   హైద‌రాబాద్ః త్వ‌ర‌లో ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాల నిర్వ‌హ‌ణ‌కు ప్రభుత్వాన్ని రూ. 30 కోట్లు అడిగామని, అయితే రూ. 20 కోట్లు కేటాయించిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ ఉత్స‌వాల‌కు సంబంధించి అన్ని విభాగాల అధికారులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. గత ఏడాది…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ జాగృతి నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ జాగృతి కార్యకర్తలతో కలిసి మంగళవారం బస్ భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కవిత, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం…

తెలంగాణ పీసీసీ కొత్త కార్యవర్గం ఎంపిక‌

AICC

పార్టీ ప‌ట్ల‌ విధేయత, సామాజిక న్యాయం, యవతకు ప్రాధాన్యం  27 మంది ఉపాధ్యక్షులు నియామకం హైద‌రాబాద్‌, జూన్ 10 : రాష్ట్ర‌ కాంగ్రెస్ నేతలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యవర్గాన్ని ప్రకటించింది. 27 మంది రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను పార్టీ హైకమాండ్ (AICC ) నియమించింది.…

మరో దేశంలో అయితే కాళేశ్వరానికి బ్రహ్మరథం

బద్నాం చేయడమే కాంగ్రెస్‌, బిజెపిల లక్ష్యం బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 09: మరో దేశంలో అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకి బ్రహ్మరథం పట్టేవారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రయోజనాలు ప్రజలకు తెలుసని, కేసీఆర్‌ను బద్నాం చేయడమే భాజపా, కాంగ్రెస్‌ అజెండా అని విమర్శించారు. కాళేశ్వరం అంశంపై ఏర్పాటు…