Category తెలంగాణ

నీళ్లు, నిధులు, నియామ‌కాలు మాయ‌మైపోయాయి

ktr cretistise on ts govt

-అనుమ‌తిలేకుండా ఏపీ ప్ర‌భుత్వం నిర్మిస్తోంది – వీటిపై ఎందుకు నోరెత్త‌రు? – రైతుల‌కు నీళ్లిచ్చిన దార్శ‌నికుడు కె.సి.ఆర్‌ – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు నిధులు నియామకాలు కాంగ్రెస్ దుర్మార్గపు పాలనలో మాయమైపోయింద‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కాళేశ్వ‌రంపై దుష్ప్ర‌చారం-వాస్త‌వాలు అనే…

నీళ్లు, నిధులు, నియామ‌కాలు మాయ‌మైపోయాయి

–అనుమ‌తిలేకుండా ఏపీ ప్ర‌భుత్వం నిర్మిస్తోంది – వీటిపై ఎందుకు నోరెత్త‌రు? – రైతుల‌కు నీళ్లిచ్చిన దార్శ‌నికుడు కె.సి.ఆర్‌ – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు నిధులు నియామకాలు కాంగ్రెస్ దుర్మార్గపు పాలనలో మాయమైపోయింద‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కాళేశ్వ‌రంపై దుష్ప్ర‌చారం-వాస్త‌వాలు అనే…

యాద‌గిరిగుట్ట మెడిక‌ల్ క‌ళాశాలలు యూనివ‌ర్సిటీ స్థాయికి ఎదగాలి

CM Revanth Reddy

 మూసీ ప్ర‌క్షాళ‌న ఆగ‌దు  గంధ‌మ‌ల్ల‌కు నీళ్లెట్ల ఇవ్వాలో మాకు తెలుసు  తెలంగాణ‌ను ఆద‌ర్శంగా తీర్చిదిద్ద‌డ‌మే నాల‌క్ష్యం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలో రూ.1051.45కోట్ల అభివృద్ధ ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ ఆలేరు, ప్రజాతంత్ర, జూన్ 6: ప్రజలు సహకరిస్తే తెలంగాణను 10 ఏళ్లలో వన్ ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.…

అన్ని పంట‌లు పండిస్తేనే అధిక ఆదాయం

– తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు హుస్నాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6: రైతులు ఆదాయాన్ని పెంచుకోవాలంటే అన్ని పంటలు పండించాల‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. హుస్నాబాద్‌లో శుక్ర‌వారం మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొన్నం ప్ర‌భాక‌ర్‌లు రైతు మ‌హోత్స‌వాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా త‌మ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ మన తాతలు రెండు కిలోల యూరియా వాడితే మనం 150…

ముస్లింల‌కు ముఖ్య‌మంత్రి బక్రీద్ శుభాకాంక్ష‌లు

త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ ) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్, అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగ జరుపుకుంటున్నారని గుర్తు…

కంఠం మీద క‌త్తి పెట్టినా నిజ‌మే మాట్లాడ‌తా

-The decision on Kaleshwaram is entirely KCR's.

-కాళేశ్వరం రిపోర్ట్ ‌త్వరగా బయట పెట్టాలి -తాత్సారం చేస్తే వదిలే ప్రసకక్తి లేదు -తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టుకు మహారాష్ట్ర ఒప్పుకోలే -కేబినేట్‌ ఆమోదం తరవాత త్రీమెన్‌ ‌కమిటీ వేశారు -కాళేశ్వరం నిర్ణయం మొత్తం కెసిఆర్‌దే – బీజేపీ ఎం.పి. ఈటెల రాజేంద‌ర్‌ ‌కాళేశ్వరం రిపోర్ట్ ‌త్వరగా బయట పెట్టాలని రిపోర్ట్ ‌విషయంలో తాత్సారం చేస్తే వదిలే…

కె.టి.ఆర్‌.కు సుప్రీంకోర్టు నోటీసులు

‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై కేటీఆర్‌ ‌చేసిన రూ.25వేల కోట్ల అవినీతి ఆరోపణల కేసులో సుప్రీం నోటీసులిచ్చింది. కాంగ్రెస్‌ ‌నాయకురాలు ఆత్రం సుగుణ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్‌ ‌సంజయ్‌ ‌కరోల్‌, ‌జస్టిస్‌ ‌సతీశ్‌ ‌చంద్రశర్మతో కూడిన ధర్మాసనం…

పాల‌మూరు-రంగారెడ్డి  ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని పూర్తిచేస్తాం

– పాల‌మూరు అభివృద్ధే ప్ర‌ధాన ల‌క్ష్యం – ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌  వెనుకబడిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామ‌ని,  అందుకు కావలసిన నిధులు సంపూర్ణంగా విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్ర‌క‌టించారు. శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌న‌గర్ జిల్లా దేవరకద్ర…

ప‌ట్ట‌ణ‌ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం

– మంత్రి పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి పేద‌వాడి సొంతింటి క‌ల నెర‌వేర్చాల‌నే ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇళ్ల‌ నిర్మాణ ప్ర‌క్రియ‌ గ్రామీణ ప్రాంతాలలో ఒక కొలిక్కి తీసుకువచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాలలో కూడా ఇందిర‌మ్మ ఇళ్ల‌ నిర్మాణంపై దృష్టి సారించామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల…