Category తెలంగాణ

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 36 మంది అధికారులకు స్థాన‌చ‌ల‌నం క‌ల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌ను నియమించింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌కు…

ఎన్ని స‌వాళ్లు ఎదురైనా ప్ర‌జ‌లతోనే ఉంటా..

Mamindla Jhansi Reddy

న‌న్ను రాజ‌కీయంగా అణ‌చివేయాలని కుట్ర‌లు అలాంటి వారికి రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా.. టీపీపీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 12 : ఎన్ని స‌వాళ్లు, క‌ష్టాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ తాను నిరంత‌రం ప్ర‌జ‌ల‌తోనే ప్ర‌జ‌ల కోస‌మే ఉంటాన‌ని టీపీపీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మామిండ్ల ఝాన్సీ రెడ్డి ( Hanumandla Jhansi Reddy)…

దేశంలో 7వేలు దాటిన కోవిడ్‌ ‌కేసులు

-ప్రధానిని కలవాలంటే కోవిడ్‌ ‌టెస్ట్ ‌తప్పనిసరి -అన్ని రాష్ట్రాల్లో వేగంగా విస్త‌రిస్తున్న క‌రోనా -ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా వుండాలి: ఆరోగ్య‌శాఖ‌ దేశ వ్యాప్తంగా కోవిడ్‌ ‌కేసులు అమాంతంగా పెరిగిపోయాయి. పదుల్లో ఉండే కేసులు ఇప్పుడు వేలల్లోకి వచ్చేశాయి. అన్ని రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7 వేలకు పైగా కోవిడ్‌ ‌కేసులు నమోదయ్యాయి.…

కాళేశ్వ‌రంతో క‌రువును త‌రిమిన నేత‌

– నీటిపారుద‌ల‌పై కె.సి.ఆర్‌.కున్న అవ‌గాహ‌న మ‌రెవ‌రికీ లేదు – తెలంగాణ సాధించిన నేత‌ – రాష్ట్రాన్ని స‌స్య‌శ్యామ‌లం  చేసిన నాయ‌కుడు – చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా కె.సి.ఆర్‌. పేరు – విచార‌ణ‌లు  ఆయ‌న్ను ఏమీ చేయ‌లేవు – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. ‌కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం కరువుకు, దాహానికి శాశ్వత పరిష్కారం చూపించారని…

కాళేశ్వ‌రంపై విచార‌ణ‌ను త‌ప్పుగా భావించొద్దు

– త‌ప్పుచేస్తే చ‌ట్టానికి ఎవ్వ‌రూ అతీతులు కారు – ప్ర‌జ‌ల‌సొమ్ము కాబ‌ట్టి విచార‌ణ‌కు హాజ‌రు కావ‌ల‌సిందే – ప్రొ.కోదండ‌రాం ప్రజ‌ల‌ సొమ్ము ఖర్చు చేసిన సందర్భంలో కమిషన్ ముందు హాజరుకావడం అనివార్యమని, లక్షల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ఎదుర్కొనడాన్ని తప్పుగా భావించకూడదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు.…

తెరుచుకున్న అంగ‌న్వాడీ కేంద్రాలు

– తొలిరోజు పిల్ల‌ల‌కు ఎగ్ బిర్యానీ – మంత్రి సీత‌క్క ఆదేశాల అమ‌లు – ప్ర‌వేశాలు పెరుగుతాయ‌ని అధికార్ల అంచ‌నా వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కేంద్రాలు నేడు తిరిగి ప్రారంభమయ్యాయి. అమ్మ మాట అంగన్వాడి బాట బ్యానర్లతో ర్యాలీలు నిర్వహించి అంగన్వాడి కేంద్రాల వద్ద చిన్నారులకు అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు స్వాగతం పలికారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి…

పరిశ్రమలు రాకుండా ‘బీఆరెస్’ కుతంత్రాలు 

  ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలోకి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు     ప్రైవేటు సెక్టారులో లక్షన్నర ఉద్యోగాలు మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణాలో పరిశ్రమలు ఏర్పాటు కాకుండా బీఆరెస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. యువతకు ఉపాధి దొరకకుండా చేయాలన్నదే వారి దుర్మార్గపు ఆలోచనగా కనిపిస్తోందని బుధవారం నాడు ఆయన ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.…

నిధులు లేక కుంటుప‌డ్డ గ్రామ పాల‌న‌

– పారిశుద్ధ్యం కుంటుప‌డింది -ట్రాక్ట‌ర్లు ప‌క్క‌న పెట్టేశారు – సెల‌వుల‌పై వెళుతున్న పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు – ప్ర‌భుత్వంపై హ‌రీష్‌రావు ధ్వ‌జం పెట్రోల్ పంపు వాళ్ళు డీజిల్ ఉద్దెరకు పోయడం లేదని, అప్పు పుడుతలేదని, సెక్రటరీలు ట్రాక్టర్ తాళాలను అధికారులకు అప్పగించే పరిస్థితికి తెచ్చావు క‌దా రేవంత్ రెడ్డీ అంటూ హ‌రీష్‌రావు ఎద్దేవా చేశారు. బుధ‌వారం ఆయ‌న…

ప్రతీ పేదవాడికి ఇల్లు

తల తాకట్టు పెట్టైనా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తాం.. ములుగు జిల్లాకు మరో వెయ్యి ఇండ్ల మంజూరు -రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి పేద కుటుంబాల‌కు  గూడు, పౌష్టిక హారం అందించడమే లక్ష్యం త్వరితగతిన ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలి : మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి…