Category తెలంగాణ

గౌడ్‌ల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి

నాటేందకు సిద్ధంగా 40 లక్షల తాటి మొక్కలు అన్ని కులాలకు ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్‌ ఖమ్మంలో గౌడ కుల కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపనలో పొన్నం హాజరైన మంత్రులు భట్టి, తదితరులు ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 09: గౌడల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ముఖ్యమంత్రి…

కవిత’ ధిక్కార స్వరం ఒక నిష్ఫల ప్రయోగం

బీఆర్ఎస్ పార్టీ చీలుతుందా అన్న చర్చ దగ్గరి నుంచి కేసీఆర్ తనయ కవిత కొత్త పార్టీ పెట్టేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టే స్థాయికి చేరాయి. ఏడాదిన్నరగా రేవంత్ ప్రభుత్వాన్ని ఎలా ఎండగట్టాలి, ప్రజలను ఎలా రెచ్చగొట్టాలి బీఆర్ఎస్ పై వచ్చిన నిందలకు ఎలా సమాధానం చెప్పాలి అనే ప్రయత్నంలో కేసీఆర్ నిమగ్నమై ఉంటే పిడుగులాంటి ‘మై…

భగవాన్ దాస్ స్పూర్తితో ముందుకు సాగుదాం..

BR Bhagwan Das

సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఘనంగా బిఆర్ భగవాన్ దాస్ 95వ జయంతి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాయిని, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సిపిఐ నేతలు హనుమకొండ, ప్రజాతంత్ర, జూన్ 8 : బిఆర్ భగవాన్ దాస్ (BR Bhagwan Das) అందించిన స్పూర్తితో ముందుకు సాగుతామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి…

విశ్రాంత ఆచార్య గాదె దయాకర్ కు సన్మానం

KU

హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 7 : తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా నియామకమైన  కేయూ విశ్రాంత ఆచార్య గాదె దయాకర్ ను తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్,  తెలంగాణ ఎస్సి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా సత్కరించారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలో అనేక పరిపాలక పదవులను సమర్థవంతంగా నిర్వహించి పదవులకే వన్నెతెచ్చిన దయాకర్ ను…

కేబినేట్ లో  ‌విజయశాంతికి చోటు?

హైదరాబాద్‌లో జోరుగా ప్రచారం ప్రచారంలో రాజగోపాల్‌ ‌రెడ్డి, వివేక్‌ల పేర్లు రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే విషయంలో అప్పుడూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌ప్రాంతానికి చోటు దక్కే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరుగనున్నదనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌నుంచి ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి…

ఛత్తీస్‌ఘడ్‌లో ఎదురుకాల్పులు

ఐదుగురు మావోయిస్టులు మృతి ‌ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని అటవీప్రాంతంలో కొన్నిరోజులుగా కాల్పుల మోత కొన‌సాగుతోంది. బీజాపుర్‌ ‌జిల్లాలోని నేషనల్‌ ‌పార్క్‌లో భద్రతా బలగాలు చేతిలో  మూడోరోజు ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.వారి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో రెండు ఏకే 47 రైఫిళ్లు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…

కేబినేట్‌ ‌విస్తరణకు హైక‌మాండ్ ఓకే!

‌- నేడు  ప్రమాణస్వీకారం – రాజ్‌భవన్‌లో ఏర్పాట్లకు ఆదేశాలు – ముగ్గురు లేదా నలుగురికి అవ‌కాశం – ఎవ‌రిక‌నేదానిపై కొన‌సాగుతున్న స‌స్పెన్స్ ‌తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై  కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్‌ ‌హైకమాండ్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆదివారం తెలంగాణ కేబినెట్‌ ‌విస్తరణ జరుగనుందని సమాచారం.  మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు-…

 కాళేశ్వ‌రంపై ఈటల అబ‌ద్ధాలు

– కాళేశ్వ‌రం  వివాదంలోకి న‌న్ను లాగే య‌త్నం -సుమోటాగా క‌మిష‌న్ ముందు హాజ‌ర‌వుతా -మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు  ‌కాళేశ్వరం వివాదంలోకి తనను కావాలని లాగుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమిషన్‌ ఎదుట మాజీ మంత్రి ఈటల అబద్ధాలు చెప్పారన్నారు. సబ్‌ ‌కమిటీకి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదని మేడిగడ్డ ప్రాజెక్టుకు…

హ‌రిత ఇంధ‌నానిదే భ‌విష్య‌త్తు

– గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఇప్పటికే రూ.లక్ష కోట్ల పెట్టుబడి కి ఎంఓయూ లు – 2030 నాటికి 200 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం -డిమాండ్ మేర‌కు విద్యుత్ ఉత్ప‌త్తి పెంచాలి – డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క  భవిష్యత్తు అంతా గ్రీన్ పవర్ దే, ఆ మేరకు తెలంగాణ రాష్ట్రం…