Category తెలంగాణ

గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించాలి

ఎన్ పిడిడబ్ల్యూ రాష్ట్ర కన్వీనర్ లిస్సీజోసెఫ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 14 : గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించి సామాజిక భద్రత కల్పించాలని జాతీయ గృహ కార్మికుల వేదిక(ఎన్ పిడిడబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ లిస్సీజోసెఫ్ డిమాండ్ చేశారు. గృహ కార్మికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. సుప్రీం కోర్టు…

కోలాహ‌లంగా గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం

– ముఖ్య‌మంత్రి, సినీ ప్ర‌ముఖులు హాజ‌రు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 14:  తెలంగాణ గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం హైటెక్ సిటీలో అట్ట‌హాసంగా మొద‌లైంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో పాలు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఇందులో పాల్గొన్నారు. ఉపముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్‌, నిర్మాత దిల్‌రాజు, ఎఫ్‌డీసీ…

వైద్య‌ప‌రీక్ష‌ల నిమిత్తం ఎఐజి హాస్పిటల్‌కి కెసిఆర్‌

– గ‌త కొంత‌కాలంగా జ‌లుబుతో ఇబ్బంది ప‌డుతున్న బీఆర్ ఎస్ అధినేత‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌14: ‌మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ‌శ‌నివారం గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌కి వైద్య పరీక్షల కోసం వెళ్లారు. ఆయ‌న గత కొంత కాలంగా జలుబుతో బాధపడుతున్నారు. ఆయన వెంట కుటుంబసభ్యులు, మాజీ మంత్రి హరీష్‌ ‌రావు, తదితరులు ఉన్నారు. శుక్రవారం కూడా హాస్పిటల్‌కి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న కెసిఆర్ శ‌నివారం…

బ‌న‌క‌చ‌ర్ల ద్వారా 200 టీఎంసీల త‌ర‌లింపున‌కు కుట్ర‌

– చోద్యం చూస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం -తెలంగాణ ప్రాజెక్టుల‌ను అడ్డుకుంటున్న ఏపీ ప్ర‌భుత్వం -కాళేశ్వ‌రం అనుమ‌తుల‌ను ర‌ద్దుచేయాల‌ని ఏపీ లేఖ‌లు రాసింది – ఏ అనుమ‌తులు లేకుండా ప్రాజెక్టు ప‌నుల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఏపీ – బీఆర్ ఎస్ గోల పెడితేకాని ఉత్త‌మ్ మేల్కోలేదు – విరుచుకుప‌డిన మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 14:…

బనకచర్లపై  ప్రతిఘటించింది కాంగ్రెస్‌ సర్కారే

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14: బనకచర్ల-గోదావరి ప్రాజెక్టును గట్టిగా ప్రతి ఘటించింది కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమేనని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్‌ రావు ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నిధుల కోసం రాసిన లేఖపై…

నాణ్యమైన విద్యతోనే బంగారు భవిష్యత్తు

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మహేశ్వరం రూరల్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14: పోటీ ప్రపంచంలో విజయాలు సాధించాలంటే నేటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ఎంతో అవసరమని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో శ్లోక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను ఎంపి రఘునందన్‌ రావు, ఎమ్మెల్సీ దయానందన్‌ గుప్తా, మాజీ ఎమ్మెల్యే…

కేటీఆర్‌పై మరో కేసు నమోదు

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి ఫిర్యాదు నేపథ్యంలో..   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్ల కేటీఆర్‌ మాట్లాడిన మాటలు అవమానకరంగా ఉన్నాయని, అవి సీఎం ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌…

గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కొద్ది రోజులుగా జలుబుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరీక్షల కోసం శనివారం ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. శుక్రవారం కూడా అదే ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న కేసీఆర్‌ను ఈరోజు కూడా రావాల్సిందిగా వైద్యులు సూచించారు. కాగా, ప్రతీ…

మాన్‌సూన్‌ రెగట్టాలో యువ సెయిలర్లకు బహుమతులు

అందజేసిన గురుకుల పాఠశాలల కార్యదర్శి సైదులు, జాయింట్‌ సెక్రటరీ తిరుపతి   ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 16వ మాన్‌సూన్‌ రెగట్టాలో ఐదో రోజు పోటీలు నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం లీడర్‌ బోర్డులో అగ్రస్థానంలో ఉన్న సెయిలర్లు తమ స్థానాలను నిలుపుకునే అవకాశం ఉంది. 12 రేసుల సిరీస్‌లో…