Category తెలంగాణ

అట‌వీ అధికారులపై తిరగబడ్డ ఆదివాసీలు

రొమ్యూరు, ప్రజాతంత్ర, జూన్‌16:  ఆదివాసీలు వేసుకున్న గుడిసెలను కూల్చేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులపై కర్రలు, కత్తులతో ఆదివాసీలు తిరగబడ్డ సంఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రొయ్యూరు సమీపంలోని సోమవారం చోటుచేసుకుంది.   రొయ్యూరు గ్రామానికి చెందిన కొంతమంది ఆదివాసులు సమీపంలోని పోడు భూమిలో గత ఏడాది గుడిసెలు వేసుకున్నారు. తరచూ అటవీ శాఖ…

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ ‌సప్లమెంటరీ ఫ‌లితాలు విడుద‌ల‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూన్‌16: ఇం‌టర్‌ అడ్వాన్స్‌డ్‌ ‌సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఈ  ఫలితాల్లో ఫస్టియర్‌ 67.4‌శాతం, సెకండియర్‌లో 50.82శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఫస్టియర్‌లో బాలికలు 73.88శాతం, బాలురు 61.75శాతం మంది పాసయ్యారు. ఇక సెకండియర్‌లో బాలికలు 54.47శాతం, బాలురు 48.54శాతం మంది పాసయ్యారు. మే 22 నుంచి 29 వరకు ఇంటర్‌…

వైద్య కళాశాలల్లో పూర్తిస్థాయి వసతులు ఉండాలి

కళాశాలల్లో క్షేత్ర స్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ మూడేళ్లలో అన్ని కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో ఉండాలి నర్సింగ్‌ కళాశాలల్లో ఆప్షనల్‌గా జపనీస్‌ భాష ఉండాలి వైద్యారోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతి నెలా వైద్యారోగ్య, విద్యా శాఖలపై సమీక్ష   హైదరాబాద్‌:, ప్రజాతంత్ర, జూన్‌ 16: రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు…

గాంధీ హాస్పిటల్‌ను పరిశీలించిన మంత్రి కిషన్‌ రెడ్డి

…-inspects-gandhi/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి గాంధీ హాస్పిటల్‌ను సోమవారం పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణను, భవనంలోని ప్రతీ విభాగానికి సంబంధించిన వివరాలను హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌తోపాటు ఇతర వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్‌ సమయంలో ప్రారంభించిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను సందర్శించారు. ఆస్పత్రి భవనాలను, వాటి నిర్వహణను స్వయంగా పరిశీలించారు అయితే ఆస్పత్రిలో డ్రైనేజీ…

ఘనంగా ఉప ముఖ్య‌మంత్రి జ‌న్మదిన వేడుక‌లు

birthday celebrations

డిప్యూటీ సీఎంకు శుభాకాంక్ష‌లు తెలిపిన ప‌లువురు మంత్రులు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేష‌న్ ఛైర్మ‌న్లు జ‌న సందోహ‌మైన ప్ర‌జాభ‌వ‌న్‌ భారీగా త‌ర‌లివ‌చ్చిన ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఉస్మానియా విద్యార్థుల ఆధ్వ‌ర్యంలో భారీ కేక్ క‌టింగ్   హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క జ‌న్మ‌దినం (birthday celebrations )…

రాష్ట్రంలో సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించండి..

Center of Excellence

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి జ‌యంత్ చౌద‌రి సూచ‌న‌  ఐటీఐల‌కు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని విజ్ఞ‌ప్తి  స్కిల్ యూనివ‌ర్సిటీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని కోరిన సీఎం  ఐటీఐల సిల‌బ‌స్ అప్‌గ్రేడ్‌కు క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సీఎం ఆదేశం హైద‌రాబాద్‌: రాష్ట్రంలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువ‌ల్స్ రంగాల‌కు సంబంధించి సెంట‌ర్…

బీఆర్ఎస్ చేసిన పాపాల‌కు.. మేం శుద్ధిచేస్తున్నాం..

MLA Nayini Rajender Reddy

మీ చరిత్ర తెలుసుకున్న ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు  వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి హ‌న్మ‌కొండ‌, జూన్ 15: బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిన పాపాలకు నేడు మేము శుద్ధి చేస్తున్నామ‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి అన్నారు. హన్మకొడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాయిని…

కమ్యూనిస్టులను లేకుండా చేసేందుకే కగార్ ఆపరేషన్

CPI

కార్పొరేట్ శక్తుల కోసం కేంద్రంలో బిజెపి ఊడిగం పేదల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే.. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఘనంగా సిపిఐ భూపాలపల్లి పట్టణ 18 వ మహాసభలు జయశంకర్ భూపాలపల్లి : దేశంలో కమ్యూనిస్టులను లేకుండా చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ చేపట్టిందని సిపిఐ (CPI) రాష్ట్ర సహాయ కార్యదర్శి…

ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Blood donation camp

హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 15 : ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు తలసేమియా వ్యాధి గ్రస్తుల పిల్లలకు సహాయార్థం రక్తదాన శిబిరాన్ని (Blood donation camp ) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మంది వాకర్లు స్వచ్చందంగా పాల్గొని రక్తాన్ని అందించారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగా రాజిరెడ్డి…